A9 News

పెన్షన్ల పెంపు కోసం డొంకేశ్వర్ MRO ఆఫీస్ ముట్టడి…..

On: September 18, 2025

  డొంకేశ్వర్ : ఈ రోజు MRPS, VHPS, CHPS డొంకేశ్వర్ మండల కమిటీ ఆధ్వర్యంలో పెన్షన్ల పెంపు, కొత్త పెన్షన్ల మంజూరుకోసం డొంకేశ్వర్ మండల కేంద్రంలోని MRO ఆఫీస్ ను ముట్టడి చేశారు.....

దుర్గామాత నవరాత్రి నిర్వాహకులు తప్పనిసరిగా నిబంధనలు పాటించాలి….

On: September 17, 2025

  నిజామాబాద్ పోలీస్ కమిషనర్ వెల్లడి…. A9 న్యూస్ ప్రతినిధి నిజామాబాద్: నిజామాబాద్ జిల్లాలో దుర్గామాత నవరాత్రి ఉత్సవాల్లో నిర్వాహకులు తప్పనిసరిగా భద్రతా నిబంధనలు పాటించాల‌ని పోలీస్ కమిషనర్ సూచించారు. డీజేలు, టపాసులు పూర్తిగా....

గ్రామంలోని పలు సమస్యలకై సెక్రెట్రీకి వినతిపత్రం అందజేసిన అఖిల భారత రైతు సంఘం సభ్యులు…..

On: September 17, 2025

  జక్రాన్ పల్లి మండలంలోని పుప్పాలపల్లి గ్రామంలో సమస్యలకై గ్రామ సెక్రెట్రీ కి వినతిపత్రం అందజేశారు,ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ గ్రామంలో డ్రైనేజీ వ్యవస్థ చాలా దారుణంగా తయారయ్యిందని దాని వల్ల ఆరోగ్య సమస్యలు....

తీన్మార్ మల్లన్న తెలంగాణ రాజ్యాధికార పార్టీ : జెండా, ఎజెండా ఇదే..

On: September 17, 2025

  తెలంగాణ రాజకీయాల్లోకి మరో పార్టీ పుట్టుకొచ్చింది. బీసీ రిజర్వేషన్లు, రాజ్యాధికారం కోసం కొత్త పార్టీని స్థాపిస్తానని ఇటీవల ప్రకటించిన ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న అలియాస్ చింతపండు నవీన్.. బుధవారం (2025, సెప్టెంబర్ 17)....

విశ్వకర్మ జయంతి వేడుకల్లో మహాసభ నేతలు పాల్గొన్నారు….

On: September 17, 2025

  నిజామాబాద్: అఖిల భారతీయ విశ్వకర్మ మహాసభ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీరామ్ మహిపాల్ చారి ఈరోజు విశ్వకర్మ భగవాన్ జయంతి సందర్భంగా జిల్లా కేంద్రంలోని శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి ఆలయంలో నిర్వహించిన యజ్ఞ....

తెలంగాణ నూతన విద్యా విధానం సమీక్ష – సీఎం రేవంత్ రెడ్డి ముఖ్య వ్యాఖ్యలు:

On: September 17, 2025

సీఎం రేవంత్ రెడ్డి  తెలంగాణ నూతన విద్యా విధానం సమీక్షలో చేసిన ప్రసంగం యొక్క ముఖ్యమైన పాయింట్లు చాలా ప్రభావవంతంగా ఉన్నాయి. 1. విద్యా విధానంలో సమూల మార్పులు అనివార్యం → ప్రస్తుత విధానంలో....

తెలంగాణలో కొనసాగనున్న వర్షాలు.. ఎల్లో అలెర్ట్ జారీ చేసిన ఐఎండీ..!

On: September 17, 2025

  TG Weather | తెలంగాణలో రాగల నాలుగు రోజులు వర్షాలు కొనసాగుతాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. తేలికపాటి నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని చెప్పింది. బుధవారం ఆదిలాబాద్‌, ఆసిఫాబాద్‌, జగిత్యాల,....

నరేంద్ర మోడీ జన్మదినం సందర్బంగా రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేసిన బీజేపీ నాయకులు….

On: September 17, 2025

  జక్రాన్ పల్లి మండలంలోని తొర్లికొండ గ్రామంలో నరేంద్ర మోడీ జన్మదినం సందర్బంగా రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు, ఈ సందర్భంగా బీజేపీ నాయకులు మాట్లాడుతూ పార్టీలకు అతీతంగా రక్తదాన శిబిరాన్ని....

ప్రజా పాలనలో భాగంగా జాతీయ జెండా ఆవిష్కరణ…..

On: September 17, 2025

  ఈరోజు ప్రజాపాలన దినోత్సవం సందర్భంగా జక్రాన్పల్లి మండల కేంద్రంలోని గ్రామపంచాయతీ వద్ద జాతీయ జెండా ఎగరవేయడం జరిగింది, ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ రాచారిక పాలన నుండి విముక్తి పొంది తెలంగాణాలో ప్రజా....

తాళ్ల రాంపూర్‌లో జర్నలిస్టుపై దాడి – ప్రెస్ క్లబ్‌ల ఖండన…..

On: September 17, 2025

  A9 న్యూస్ ప్రతినిధి ఆర్మూర్: ఆర్మూర్: నిజామాబాద్ జిల్లా తాళ్ల రాంపూర్ గ్రామంలో ఒక జర్నలిస్టుపై దాడి జరిగిన ఘటనపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆర్మూర్ ప్రెస్ క్లబ్, నవనాథపురం ప్రెస్ క్లబ్‌లు....

Previous Next