A9 News
నేటి నుండి టెట్ పరీక్షలకు దరఖాస్తులు…..
హైదరాబాద్:నవంబర్ 15 తెలంగాణ రాష్ట్రంలో ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) నోటిఫికేషన్ విద్యాశాఖ శుక్రవారం సాయంత్రం విడుదల చేసింది.టెట్ పరీక్ష కోసం అభ్యర్థులు నవంబర్ 15 అంటే ఈరోజు నుంచి ఈ నెల....
నిజామాబాద్ జిల్లా – లారీని ఢీకొన్న ఆర్టీసీ బస్సు… 15 మంది గాయాలు….
A9 న్యూస్ ప్రతినిధి నిజామాబాద్: కరీంనగర్ జిల్లా మానకొండూర్ మండలం సదాశివపల్లి సమీపంలో శనివారం ఉదయం జరిగిన బస్సు ప్రమాదం కలకలం రేపింది. నిజామాబాద్ డిపో–1కు చెందిన ఆర్టీసీ బస్సు నిజామాబాద్ నుంచి వరంగల్....
మన భద్రత మన చేతిలో – ధర్పల్లి ఎస్సై కళ్యాణి…..
A9 న్యూస్ ప్రతినిధి ధర్పల్లి: జవహర్లాల్ నెహ్రూ జయంతి సందర్భంగా బాలల దినోత్సవం భాగంగా ధర్పల్లి మండలంలో పోలీసులు ట్రాఫిక్ అవగాహన ర్యాలీ నిర్వహించారు. పాఠశాల విద్యార్థులు ర్యాలీలో పాల్గొని హెల్మెట్ ధరించిన....
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో అధికార పార్టీకే పట్టం…..
హైదరాబాద్:నవంబర్ 13 జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ ఘనవిజయం సాధించారు తన సమీప అభ్యర్థి (బీఆర్ఎస్) పార్టీకి చెందిన మాగంటి సునీత పై విజయం సాధించారు. ఈరోజు ఉదయం....
విశ్వకర్మ సమస్యలపై సుదర్శన్ రెడ్డిని కలిసిన శ్రీరామ్ మహిపాల్…..
నిజామాబాద్.నవంబర్ 13, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుగా కేబినెట్ హోదాలో నియమితులైన సుదర్శన్ రెడ్డిని అఖిల భారతీయ విశ్వకర్మ మహాసభ తెలంగాణ రాష్ట్ర వైస్ ప్రెసిడెంట్ శ్రీరామ్ మహిపాల్ సుదర్శన్ రెడ్డి స్వగృహంలో మర్యాదపూర్వకంగా....
సప్త హారతి గిరి ప్రదక్షిణ ఆహ్వాన పత్రిక….
A9 న్యూస్ ప్రతినిధి, ఆర్మూర్ : ఆర్మూర్ మండల పరిధిలోని శ్రీ నవనాథ సిద్దేశ్వర స్వామి దేవాలయం వద్ద నిర్వహించనున్న సప్త హారతి గిరి ప్రదక్షిణ ఉత్సవాల నేపథ్యంలో ఆహ్వాన కార్యక్రమం భక్తిశ్రద్ధలతో....
మేడారం జాతరకు 3,800 బస్సులు: మంత్రి పొన్నం ప్రభాకర్……
హైదరాబాద్:నవంబర్ 13 తెలంగాణలో రెండు సంవత్సరాలకు ఒకసారి నిర్వహించే మేడారం మహాజాతరకు కోటి మందికి పైగా భక్తులు తరలి వస్తారు. రెండు తెలుగు రాష్ట్రాల నుంచే కాక.. పొరుగు రాష్ట్రాల నుంచి కూడా....
తెలంగాణలో పెరిగిన చలి….
హైదరాబాద్:నవంబర్ 13 తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా చలి తీవ్రత గణనీయంగా పెరగడంతో ప్రజలు గజ గజ వణికిపోతున్నారు. ముఖ్యంగా ఉత్తర తెలంగాణ జిల్లాల్లో దీని ప్రభావం అధికంగా ఉంది. కొమురం భీం- ఆసిఫాబాద్ జిల్లాలోని....
తెలుగు రాష్ట్రాల్లో పెరిగిన కూరగాయల ధరలు……
వరంగల్ జిల్లా:నవంబర్ 13 తెలుగు రాష్ట్రాల్లో కూర గాయల ధరలు ప్రస్తుతం ఆకాశాన్ని చూస్తున్నాయి.. కూరగాయల ధరలు పెరగడంతో మధ్యతరగతి పై ప్రభావం పడుతుంది, పలు రకాల కూరగాయలు కిలో రూ”100కు చేరాయి,....
లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డ అవినీతి పోలీసు అధికారి….
ములుగు జిల్లా:నవంబర్ 12 లంచం తీసుకుంటున్న ఎస్ఐ,కానిస్టేబుల్ ను ఏసీబీ అధికారులు మంగళ వారం రాత్రి రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. వారిద్దరిపై కేసు నమోదు చేసి అరెస్టు చేశారు.డబుల్ బెడ్రూమ్ ఇంటికి....
















