A9 News
నేడు ఆదిలాబాద్లో సీఎం రేవంత్ పర్యటన…
TG: సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ ఆదిలాబాద్లో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా జిల్లాలో రూ.500 కోట్లతో చేపట్టిన అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నారు. అనంతరం ఇందిరా ప్రియదర్శిని స్టేడియంలో జరిగే బహిరంగ సభలో....
త్వరలో 40 వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్: సీఎం రేవంత్ రెడ్డి….
హైదరాబాద్:డిసెంబర్ 04 రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికార అధికారంలోకి వచ్చాక యువత ఆకాంక్షలను గుర్తించి 60 వేల ఉద్యోగాలు భర్తీ చేశామని త్వరలోనే 40 వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్లు ఇవ్వనున్నట్లు సీఎం రేవంత్....
ఈనెల 9న కలెక్టరేట్లో తెలంగాణ తల్లి విగ్రహాలు ఏర్పాటు,…..
హైదరాబాద్:డిసెంబర్ 04 33 జిల్లాల కలెక్టరేట్లలో తెలంగాణ తల్లి విగ్రహాల ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం గత నెలలోనే టెండర్లు ఆహ్వానించింది. మాజీ ప్రధానమంత్రి సోనియా గాంధీ, పుట్టిన రోజు డిసెంబర్ 9న సచివాలయంలో....
జక్రాన్ పల్లి పోలీస్ స్టేషన్ను పర్యవేక్షించిన పోలీస్ కమిషనర్ సాయి చైతన్య…..
A9 న్యూస్ ప్రతినిధి : స్థానిక ఎన్నికలు సజావుగా నిర్వహణకు అన్ని ముందస్తు ఏర్పాటు చేయాలని పాత నేరస్తులను గుర్తించి బైండోవర్ చేయాలని సూచించారు, ప్రతి పోలింగ్ స్టేషన్ ను సిబ్బంది స్వయంగా....
గ్రామ సమస్యల పరిష్కారానికి యువ శక్తి…
మెదక్ జిల్లా చిన్న శంకరాపేట మండలం గవ్వలపల్లి అగ్రహారం గ్రామ 9వ వార్డ్ మెంబర్ మొదటి నామినేషన్ వేసిన వ్యక్తి సిరిమిల్లా నరేష్ యాదవ్. యువ నాయకుడు ప్రజల సమస్య పై పోరాడుతూ ప్రశ్నించే....
ఎన్నికల కోడ్ ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవు….
జక్రాన్ పల్లి మండలంలోని ప్రతీ గ్రామంలో ప్రత్యేక తనికీలు నిర్వహిస్తాం – ఎస్సై మహేష్. A9 న్యూస్ ప్రతినిధి: గ్రామ పంచాయతి ఎన్నికల నేపధ్యంలో జక్రాన్ పల్లి పరిధిలోని పోలీసులు తనిఖీలు మరింత....
పడకల్ తాండ వద్ద కారు ప్రమాదం….
జక్రాన్ పల్లి మండలంలోని పడకల్ జాతీయ రహదారిపై కారు ప్రమాదం జరిగింది. హైదరాబాద్ నుండి నిర్మల్ వెళ్లే క్రమంలో రహదారిపై గుర్తు తెలియని వాహన దారుడు కారకు అడ్డు రావడంతో వాహన దారున్ని తప్పించే....
తెలంగాణలో తొలి మహిళా ఫుట్ బాల్ అకాడమీ…….
హైదరాబాద్:డిసెంబర్ 03 తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్లో క్రీడారంగానికి సంబంధించి కీలక అడుగు పడనుంది. దేశంలోనే తొలి మహిళా ఫుట్ బాల్ అకాడమీ తెలంగాణలో ఏర్పాటు కానుంది. హంకాంగ్ తరవాత ప్రపంచంలోనే రెండో....
ఢిల్లీలో పర్యటిస్తున్న తెలంగాణ సీఎం లు….
హైదరాబాద్:డిసెంబర్ 03 తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఢిల్లీ పర్యటనలో బిజీగా ఉన్నారు. రాష్ట్ర ప్రగతికి, పెట్టుబడుల ఆకర్షణకు అత్యంత కీలకంగా భావిస్తున్న తెలంగాణ ఫ్యూచర్ సిటీ....
ఖమ్మం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం: ముగ్గురు యువకులు మృతి…
ఖమ్మం జిల్లా డిసెంబర్03 ఖమ్మం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది, అతి వేగం ముగ్గురు ప్రాణా లను బలి తీసుకుంది. సత్తుపల్లిలో బుధవారం తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం జరిగింది. సత్తు....















