A9 News
కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా బీఆర్ఎస్ నాయకుల ర్యాలీ….
ఈ9 న్యూస్ | మాసాయిపేట | ఫిబ్రవరి 1: కాంగ్రెస్ ప్రభుత్వం రాజకీయ కక్షతో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్పై అక్రమ కేసులు బనాయిస్తూ, సిట్ విచారణకు హాజరుకావాలంటూ ఒత్తిడి చేస్తోందని బీఆర్ఎస్ నాయకులు ఆరోపించారు.....
గద్దర్కు ఘన నివాళులు అర్పించిన ఆర్మూర్ దళిత, ప్రజా సంఘాల నాయకులు….
ఆర్మూర్: తన కలం, గళంతో తెలంగాణ ఉద్యమానికి ఊపిరిలూదుతూ, సమాజంలో నెలకొన్న అసమానతలు, వివక్షలకు వ్యతిరేకంగా అలుపెరుగని పోరాటం సాగించిన ప్రజాగొంతుక, తెలంగాణ ఉద్యమ కెరటం, ప్రజయుద్ధ నౌక గద్దరన్న గారి 78వ జయంతి....
తనపై వచ్చిన ఆరోపణలు అవాస్తవం : కత్రాజీ విష్ణు…
ఆర్మూర్: ఆర్మూర్ పట్టణంలోని ప్రెస్క్లబ్ భవనంలో కత్రాజీ విష్ణు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా. విష్ణు మాట్లాడుతూ, తనపై బంగారు వ్యాపారి కోమన్ పల్లి శ్రీనివాస్ చేస్తున్న ఆరోపణలు పూర్తిగా అవాస్తవమని....
జన జాగృతి పార్టీ తరఫున కామారెడ్డి 13వ వార్డులో నామినేషన్ దాఖలు చేసిన సుంకరి స్వప్నా….
తెలంగాణ రాష్ట్రం, కామారెడ్డి జిల్లా 13వ వార్డు నుంచి జన జాగృతి పార్టీ అభ్యర్థిగా సుంకరి స్వప్నా నామినేషన్ దాఖలు చేశారు. విద్యావంతురాలైన సుంకరి స్వప్నా ప్రజాసేవే లక్ష్యంగా రాజకీయ రంగంలోకి అడుగుపెట్టారు.....
ఆర్మూర్లో ఆమ్ ఆద్మీ పార్టీ అభ్యర్థి నూగురు జ్యోతి నామినేషన్ దాఖలు…
A9 న్యూస్ ప్రతినిధి ఆర్మూర్: ఆర్మూర్ పట్టణంలోని 10వ వార్డు కౌన్సిలర్ అభ్యర్థిగా నూగురు జ్యోతి ఆమ్ ఆద్మీ పార్టీ తరపున శుక్రవారం నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, 10వ....
గత మూడు రోజులుగా సొసైటీ మూత రైతులకు ఇబ్బందులు…..
పాలకవర్గం లేక ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్న ఉద్యోగస్తులు… ప్రైవేట్ షాపులను ఆశ్రయిస్తున్న రైతులు…. మెదక్ జిల్లా: జనవరి 29. మాసాయిపేట మండల కేంద్రంలో రైతులకు ఇబ్బంది కలగకుండా గత ప్రభుత్వం సొసైటీ గోదామును మాసాయిపేట....
ప్రొద్దుటూరి వినయ్ కుమార్ రెడ్డి చేతుల మీదుగా 2,50,000 ,LOC కాపి అందజేత….
బాధిత కుటుంబానికి ప్రొద్దుటూరి వినయ్ కుమార్ రెడ్డి చేతుల మీదుగా 2,50,000 ,LOC కాపి అందజేత…. నందిపేట్ మండలం వన్నెల్ కె గ్రామ వాస్తవ్యులు వాకిడి చిన్నయ్య ఇటీవలే అనారోగ్యం తో బాధపడుతూ సర్జరీ....
బాద్గుణ,ఉమ్మేడ, మాయపూర్,గ్రామాలకు బస్సు సౌకర్యం కల్పించాలి….
డిపో అధికారులకు వినతి… ఆర్మూర్: బాద్గుణ, ఉమ్మేడ , మాయపూర్,గ్రామాలకు తక్షణమే బస్సు సౌకర్యం కల్పించాలని ఆర్మూర్, నిజామాబాద్ ఆర్టీసీ బస్సు డిపోల డీఎం, రీజినల్ మేనేజర్లకు గ్రామ ప్రజాప్రతినిధులు వినతి పత్రం....
ఉపాధి హామీ పథకం నుంచి గాంధీ పేరు తొలగింపుపై కొరిపల్లిలో కాంగ్రెస్ భారీ నిరసన….
మెదక్ జిల్లా ,చిన్న శంకరంపేట మండలం,కొరిపల్లి గ్రామంలో ఉపాధి హామీ పథకం నుంచి మహాత్మా గాంధీ పేరును తొలగించడాన్ని నిరసిస్తూ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో భారీ నిరసన కార్యక్రమం నిర్వహించనున్నట్లు నాయకులు తెలిపారు. ఈ....
జిఎంఆర్ నిర్లక్ష్యంతో విషపు పురుగులతో నిండిపోయిన చెత్తచెదారం….
ఎ9 న్యూస్, మాసాయిపేట, మెదక్ ,జనవరి 27: మెదక్ జిల్లా మాసాయిపేట మండలంలోని స్టేషన్ మాసాయిపేట గ్రామపంచాయతీ జాతీయ రహదారి హైవే 44 ప్రక్కన రెండు సర్వీస్ రోడ్లో జిఎంఆర్ నిర్లక్ష్యం వలన ఇరుపక్కల....















