అయ్యప్ప ఆలయం వద్ద బోరుబావి పనులకు భూమి పూజ చేసిన ఆలయ కమిటీ

సదాశివ్ A9 న్యూస్ ప్రతినిధి బాల్కొండ నియోజకవర్గం

నవంబర్ 28:భీమ్ గల్

నిజామాబాద్ జిల్లా భీమ్ గల్ పట్టణం లో చొక్కయ్య గుట్ట వద్ద గల అయ్యప్ప ఆలయం వద్ద నీటి సౌకర్యార్థంబోరు బావి పనులకు ఆలయ కమిటీ ఆధ్వర్యంలో భూమి పూజ కార్యక్రమం నిర్వహించారు.

ముందుగా అయ్యప్ప స్వామి ఆలయం లో ప్రత్యేక పూజలు జరిపినా అనంతరం బోరు బావి నిర్మాణానికి భూమిపూజా జరిపారు. ఇట్టి కార్యక్రమం లో ఆలయ కమిటీ అధ్యక్షులు కన్నె సురేందర్ ,ఉపాధ్యక్షులు రాంగిరి రమేష్, ఆలయ కమిటీ సభ్యులు కొండల్ శ్రీనివాస్,కేటీ శ్రీనివాస్,సదాశివ్,శోభన్ రెడ్డి, రాజునాయక్, ఈశ్వర్ ,కౌన్సిలర్ లు సతీష్ గౌడ్, బోదిరే నర్సయ్య , అయ్యప్ప స్వాములు , విగ్నేష్, శ్రీనివాస్, పర్సరత్నం, పోల్కం సుదర్శన్ జలెందేర్,

,వ్యాపారస్తులు, పలువురు నాయకులు, అయ్యప్ప భక్తులు పాల్గొన్నారు

By Admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *