నూతనంగా వచ్చిన ఎస్సైని మర్యాద పూర్వకంగా కలిసిన కాంగ్రెస్ నాయకులు….

On: Saturday, November 15, 2025 9:12 PM

A9 ప్రతినిధి జక్రాన్ పల్లి”

*ఈరోజు జక్రాన్ పల్లి మండలంలోని తొర్లికొండ గ్రామ కాంగ్రెస్ పార్టీ నాయకులు జక్రాన్ పల్లి పోలీస్ స్టేషన్ కి నూతనంగా వచ్చిన SI నీ, మర్యాదపూర్వకంగా కలిసారు, అనంతరం శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలియజేశారు, ఈ కార్యక్రమంలో భాగంగా AMC డైరెక్టర్ కనక రవి కుమార్ , జక్రాన్ పల్లి యూత్ కాంగ్రెస్ ఉప అధ్యక్షులు సంకెపల్లి వంశీ, మండల నాయకులు కూడలా వినోద్ కుమార్, ప్రధాన కార్యదర్శి కనక రాకేష్, మరియు బ్రాహ్మణ పల్లి గ్రామ అధ్యక్షులు గోడ సాగర్, తదితరులు పాల్గొనడం జరిగింది.

03 Mar 2026

Leave a Comment