2018లో హైదరాబాద్ వెళ్తుండగా నిడిగొండ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో యాంకర్ లోబో తన కారు ద్వారా ఆటోను ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో ఆటోలో ఉన్న మేడె కుమార్ మరియు పెంబర్తి మణెమ్మ మరణించారు.
పోలీసులు అప్పట్లో కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు. నిన్న (ఆగస్టు 28, 2025) ఈ కేసును విచారించిన జనగామ కోర్టు, లోబోకు ఒక సంవత్సరం జైలు శిక్షతో పాటు రూ.12,500 జరిమానా విధించింది.
“న్యాయానికి గౌరవం చెల్లించిన తీర్పు!”.







