నిజామాబాద్ A9 న్యూస్:

ఆర్మూర్ మున్సిపల్ పరిధిలోని మామిడిపల్లి కి చెందిన కీ”శే” మల్యాల రుక్మాబాయి ద్వాదశ దినకర్మ కార్యక్రమం కార్యక్రమం మంగళవారం మధ్యాహ్నం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి స్థానిక ఎమ్మెల్యే జీవన్ రెడ్డి హాజరయ్యారు. జిల్లా బిఆర్ఎస్ యూత్ వింగ్ సీనియర్ నాయకుడు మల్యాల నరసారెడ్డి తెలిపారు. వారి కుటుంబానికి మనోధైర్యాన్ని కల్పించి ఎమ్మెల్యే ప్రగడ సానుభూతి తెలిపారు.

ఈ క్రమంలో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ చైర్మన్ డాక్టర్ మధు శేఖర్ ఆర్మూర్ ఏరియా ఆసుపత్రి సూపర్వైర్మెంట్ డాక్టర్ నాగరాజు, ఆది హాస్పిటల్ డాక్టర్ శ్రీనివాస్, ప్రముఖ సీనియర్ నాయకులు, ఎల్ఎంబి రాజేశ్వర్, మిట్టపల్లి గంగారెడ్డి, కపెల్లి చిన్న ముత్తెన్న, సంతోష్, వాళ్లతో పాటు ప్రజాప్రతినిధులు స్థానిక బిఆర్ఎస్ నాయకులు పట్టణ కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *