నిజామాబాద్ A9 న్యూస్:

ఆర్మూర్ పట్టణంలో గల గణేష్ నిమజ్జనం సందర్భంగా వివిధ గణపతిలో మండపాల వద్ద లక్కీ డ్రా నిర్వహించడం జరిగింది. అందులో భాగంగా ఒకే గణపతి దగ్గర ఐదు లడ్డులు లక్కీ డ్రా ద్వారా ఆర్మూర్ పట్టణ కాంగ్రెస్ బీసీ సెల్ అధ్యక్షులు బోండీ రమణ, స్వాధీనం చేసుకున్నారు ఇట్టి లక్కీ డ్రా లో ఐదు లడ్డూలు తనకు రావడంతో ఆయన సంతోషం వ్యక్తం చేశారు లక్కీ డ్రా లో లడ్డూలు రావడం ఎంతో అదృష్టంగా భావిస్తున్నానని ఆయన అన్నారు. ఇందులో  ఆయన కుమారులు నిశ్చయదీప్, రణతేజలు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *