తొర్లికొండ పద్మశాలి సంఘం నెంబర్ 2 ఆధ్వర్యంలో మార్కండేయ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు..

On: Wednesday, January 21, 2026 8:57 PM

A9 న్యూస్ రిపోర్టర్ జక్రాన్ పల్లి:

జక్రాన్ పల్లి మండలంలోని తొర్లికొండ గ్రామంలో పద్మశాలి నె 02 ఆధ్వర్యంలో మార్కండేయ జయంతి ఘనంగా నిర్వహించారు,

అనంతరం మార్కండేయ చిత్రపటాలకు పూలమాలలు అలంకరించి భక్తిశ్రద్ధలతో పూజలు నిర్వహించి స్వామివారి కృపకు పాత్రులు అయ్యారు,తదుపరి అన్నదాన కార్యక్రమం నిర్వహించారు, ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ మరియు ఉప సర్పంచ్ వార్డ్ సభ్యులు గ్రామ అభివృద్ధి కమిటీ అధ్యక్షులు సంఘ సభ్యులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రులు అయ్యారు…

05 Feb 2026

Leave a Comment