ఎలక్షన్లో ఇచ్చిన మాట ప్రకారం మేజర్ సమస్యలు తొలగిస్తాను….

On: Friday, January 2, 2026 11:24 AM

ఏకలవ్యుడు సంఘం బస్తీ వాసులకు బోర్ వేయించిన సర్పంచ్…

గ్రామ సర్పంచ్ వీరన్న గారి కృష్ణారెడ్డి….

ఎ9 న్యూస్ మాసాయిపేట ,మెదక్, జనవరి 2 :

మెదక్ జిల్లా మాసాయిపేట మండలం కేంద్రంలోని మాసాయిపేట పట్టణంలో ఏకలవ్య వాడలోతన సొంత ఖర్చులతో మాసాయిపేట సర్పంచి వీరన్న గారి కృష్ణారెడ్డి బోరు వేయడం జరిగిందని అన్నారు. అదేవిధంగా ఈ బోరు కూడా మంచినీళ్లు పడడంతో అందరికీ నీళ్లు సరిపోయేలా రావడం శుభ సూచకం.

ఏకలవ్యుడు బస్తి వాసులంతా మాసాయిపేట సర్పంచ్ వీరన్న గారి కృష్ణారెడ్డి కీ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.

05 Feb 2026

Leave a Comment