తెలంగాణ
ముందస్తు నివారణ చర్యలు చేపట్టిన జక్రాన్ పల్లి ఎస్సై మరియు తహసీల్దార్….
రాష్ట్రంలో కురుస్తున్న వర్షాలపై ద్రుష్టి సారించి జక్రాన్ పల్లి మండల పరధిలో చింతలుర్ గ్రామ శివారులో గల వాగు పై రాకపోకలను స్థానిక ఎస్ ఐ మాలిక్ మరియు తహసీల్దార్ ముందస్తుగా నీవరించారు.....
ఎడతెరిపి లేకుండా కురుస్తున్న. వర్షాలతో రెండు మూడు రోజులు ప్రజలు జాగ్రత్తగా ఉండాలి.. -దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి.
ఎ9 న్యూస్ దుబ్బాక ఆగస్టు 28 * రాష్ట్రంలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల పట్ల. దుబ్బాక నియోజకవర్గం ప్రజలు అప్రమత్తంగా ఉండాలని దుబ్బాక శాసనసభ్యులు కొత్త ప్రభాకర్ రెడ్డి కోరారు. *....
కామారెడ్డి జిల్లాలో మంత్రి సీతక్క పర్యటన…..
కామారెడ్డి జిల్లా: ఆగస్టు 28 తెలంగాణ రాష్ట్రంలోభారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో మంత్రి సీతక్క, కామారెడ్డి జిల్లాలో పర్యటిస్తున్నారు. వరద ప్రభావిత ప్రాంతాల పరిస్థితిని ప్రత్యక్షంగా పరిశీలిస్తున్నారు. ఆమె వెంట ప్రభుత్వ సలహాదారు షబ్బీర్....
పిచ్చికుక్కల దాడిలో గాయపడిన వారిని పరామర్శించిన ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి….
మాసాయిపేట, ఆగస్టు 28 (ఎ9 న్యూస్): మెదక్ జిల్లా నర్సాపూర్ నియోజకవర్గానికి చెందిన శాసనసభ్యురాలు సునీత లక్ష్మారెడ్డి మంగళవారం నాడు మాసాయిపేట గ్రామంలో పిచ్చికుక్కల దాడిలో గాయపడిన బాధితులను మెదక్ ప్రభుత్వ ఆసుపత్రిలో....
అధికారులను అప్రమత్తం చేసిన ఆర్మూర్ సబ్ కలెక్టర్….
A9 న్యూస్ ప్రతినిధి ఆర్మూర్: మూడురోజులపాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున అధికారులు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్మూర్ సబ్ కలెక్టర్ అభిగ్యాన్ మాల్వియా సూచించారు. ఈ సందర్భంగా ఆయన తహసీల్దార్లు,....
వరద ప్రభావిత ప్రాంతాల్లో నేడు సీఎం రేవంత్ రెడ్డి పర్యటన….
హైదరాబాద్ :ఆగస్టు 28 తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్ని శాఖల అధికారులను సిబ్బందిని అప్రమత్తం చేశారు. ప్రజలకు ఎక్కడ ఇబ్బందులు కలుగకుండా చర్యలు....
పర్యావరణానికి ఆదర్శంగా ‘కర్ర గణపతి’ ప్రతిష్ఠాపన – మంతిని గ్రామంలో వినూత్న ఆచరణ…..
A9 న్యూస్ ప్రతినిధి, ఆర్మూర్: ఆర్మూర్ మండలం మంతిని గ్రామం పర్యావరణ పరిరక్షణలో ఒక వినూత్న మెట్టు వేసింది. తొలిసారిగా అక్కడ కర్రలతో తయారైన గణేశుడు – ‘కర్ర గణపతి’ విగ్రహాన్ని ప్రతిష్ఠించడం....
దొంగతనానికి యత్నించిన వ్యక్తికి గ్రామస్తుల దేహశుద్ధి….
A9 న్యూస్ ప్రతినిధి ఆర్మూర్: ఆలూరు మండలం మిర్ధపల్లి గ్రామానికి చెందిన ఏలేటి నరసవ్వ వ్యవసాయ పనులు చేస్తుండగా, అదే గ్రామంలో కూలీగా పనిచేస్తున్న జాదవ్ అనే వ్యక్తి ఆమెపై దాడి చేశాడు.....
ప్రజలు అప్రమత్తంగా ఉండాలి – ఆర్మూర్ సీఐ సత్యనారాయణ గౌడ్ సూచనలు…
*గ్రామాల్లో సురక్షితంగా ఇళ్లలోనే ఉండండి.. *చెరువుల వద్దకు వెళ్లొద్దని యువతకు హెచ్చరిక.. A9 న్యూస్ ప్రతినిధి ఆర్మూర్: ఆర్మూర్ సీఐ సత్యనారాయణ గౌడ్ సూచనలు: భారీ వర్షాల కారణంగా రహదారులకు అంతరాయం కలిగితే వెంటనే....
హైదరాబాద్లో నేటి నుంచి ట్రాఫిక్ ఆంక్షలు….
హైదరాబాద్:ఆగస్టు 27 హైదరాబాద్ నగరంలో అత్యంత వైభవంగా జరిగే ఖైరతాబాద్ మహాగణపతి ఉత్సవాల సందర్భంగా పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలను ప్రకటించారు. బుధవారం ఉదయం బడా గణనాథుడు కొలువు దీరనున్న నేపథ్యంలో భారీ సంఖ్యలో....














