తెలంగాణ
ఇండిపెండెంట్ ఎమ్మెల్యేగా అసెంబ్లీ సమావేశాలకు హజరవుతా..
హైదరాబాద్, ఆగస్టు 29: అసెంబ్లీ సమావేశాలకు తాను హాజరవుతానని గోషా మహల్ ఎమ్మెల్యే రాజా సింగ్ స్పష్టం చేశారు. తాను ప్రస్తుతం ఇండిపెండెంట్ ఎమ్మెల్యేనని ఆయన తెలిపారు. శుక్రవారం హైదరాబాద్లో ఏబీఎన్ ఆంధ్రజ్యోతితో....
యూరియా సరఫరాలో ఫలిస్తున్న ప్రభుత్వ ప్రయత్నాలు..
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర దుమారం రేపిన యూరియా కొరతకు తెరపడిందని చెప్పవచ్చు. యూరియా సరఫరాలో రాష్ట్ర ప్రభుత్వ ప్రయత్నాలు ఫలిస్తున్నట్లు తెలుస్తోంది. వచ్చే రెండు రోజుల్లో గద్వాల, పెద్దపల్లి, జగిత్యాల,....
నేషనల్ స్పోర్ట్స్ డే సందర్భంగా సంగారెడ్డిలో వేడుకలు..
ఆగస్ట్ 29, 2025 – సంగారెడ్డి అంబేద్కర్ గ్రౌండ్లో నేషనల్ స్పోర్ట్స్ డేను ఘనంగా నిర్వహించారు. జాతీయ హాకీ దిగ్గజం మేజర్ ధ్యాన్చంద్ జయంతిని పురస్కరించుకొని జరిగిన ఈ కార్యక్రమానికి మెదక్ ఎంపీ రఘునందన్....
కామారెడ్డి – హైదరాబాద్ రహదారిపై ట్రాఫిక్ మళ్లింపు….
NH-63పై నీటి నిల్వ వాహనాల మళ్లింపు. ఆగస్ట్ 29.2025, ఇటీవల కురిసిన వర్షాల కారణంగా కామారెడ్డి నుండి హైదరాబాద్ వెళ్లే జాతీయ రహదారి (NH-44)పై నీరు నిల్వ ఉండడంతో వాహన రాకపోకలకు అంతరాయం....
దేగాం – మిర్ధపల్లి మార్గంలో రాకపోకలు పునరుద్ధరణ….
A9 న్యూస్ రూరల్ ప్రతినిధి ఆగస్ట్ ,29.2025: గత మూడు రోజులుగా కురిసిన భారీ వర్షాల కారణంగా దేగాం నుండి మిర్ధపల్లి గ్రామానికి మధ్యలో వాగు ఉదృతంగా ప్రవహించింది. దీంతో రాకపోకలు అంతరాయం కలిగిన....
పురాతన మసీదులను దేవాలయాలను అలంకరించాలి….
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి వినతి పత్రం* ఎ9 న్యూస్ ,ఆగస్ట్ 29: ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి గారిని హైదరాబాద్ లోక్సభ సభ్యుడు అసదుద్దీన్ ఒవైసీ, ఎంఐఎం శాసనసభా పక్ష నేత అక్బరుద్దీన్....
తెలంగాణ సీఎస్ కె. రామకృష్ణ రావు పదవీ పొడిగింపు – కేంద్రం ఆమోదం….
ఈ నెలాఖరుతో పదవీ విరమణకు సిద్ధమవుతున్న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (CS) కె. రామకృష్ణ రావు పదవీ కాలాన్ని పొడిగించాలని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రాన్ని కోరింది. ఈ ప్రతిపాదనను కేంద్ర....
యాంకర్ లోబోకు ఏడాది జైలు శిక్ష – జనగామ కోర్టు తీర్పు ….
2018లో హైదరాబాద్ వెళ్తుండగా నిడిగొండ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో యాంకర్ లోబో తన కారు ద్వారా ఆటోను ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో ఆటోలో ఉన్న మేడె కుమార్ మరియు పెంబర్తి మణెమ్మ....
తెలంగాణకు కేంద్రం మొండి చేయి – యూరియా పంపకంలో ఆంధ్రాకు ప్రాధాన్యత….
కేంద్ర ప్రభుత్వం యూరియా సరఫరాలో ఆంధ్రప్రదేశ్కు ప్రాధాన్యత ఇస్తోంది అనే అభిప్రాయం వ్యక్తమవుతోంది, ప్రత్యేకించి తెలంగాణకు సంబంధించి మొండి వైఖరి చూపుతున్నట్లు తెలుస్తోంది. ఇది రాజకీయంగా, వ్యవసాయరంగ పరంగా కూడా సంచలనంగా మారే అవకాశం....
ఆరు నెలలు సెలవులో స్మితా సబర్వాల్..
* హైదరాబాద్:ఆగస్టు 29* తెలంగాణ సీనియర్ ఐఏఎస్ అధికారిణి స్మితా సబర్వాల్ లాంగ్ లీవ్ పెట్టారు. వచ్చే ఏడాది జనవరి 31వ తేదీ వరకు సెలవులు తీసుకున్నారు. కాగా స్మితా సబర్వాల్ స్థానంలో ఐఏఎస్ కాత్యా....















