తెలంగాణ
జక్రాన్పల్లి మండల ఫోటో & వీడియోగ్రాఫర్స్ నూతన కార్యవర్గం ఏర్పాటు…..
నిజామాబాద్ జిల్లా జక్రాన్పల్లి మండలంలో ఫోటోగ్రాఫర్స్ మరియు వీడియోగ్రాఫర్స్ సంఘం నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా సభ్యులు మాట్లాడుతూ, మండలంలోని ప్రతీ ఫోటోగ్రాఫర్ మరియు వీడియోగ్రాఫర్ ఐక్యంగా కొత్త కమిటీని ఏర్పాటు....
ఖైరతాబాద్ వినాయకుని దీవెనలు పొందిన టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ గౌడ్……
A9 న్యూస్, మెదక్ – సెప్టెంబర్ 5 తెలంగాణ టీపీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ ఖైరతాబాద్ మహా గణేశుడిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్, హైదరాబాదు మేయర్ గద్వాల....
ఇన్ఫోసిస్ ఫౌండేషన్ నుంచి కామారెడ్డి వరద బాధితులకు సహాయం
A9 న్యూస్, మెదక్ – సెప్టెంబర్ 5 కామారెడ్డి జిల్లాలో ఇటీవల సంభవించిన భారీ వర్షాల వల్ల గణనీయమైన నష్టం జరిగింది. ఈ సందర్భంలో బాధితుల సహాయార్థంగా ఇన్ఫోసిస్ ఫౌండేషన్ ముందుకొచ్చింది. రూ.15....
ప్రజా భవన్ లో మంత్రి సీతక్కను కలిసిన నీట్ క్వాలిఫైడ్….
ఎ9 న్యూస్ మెదక్ సెప్టెంబర్ 5 విద్యార్థులు, తల్లిదండ్రులు : నీట్ పరీక్షలో మంచి ర్యాంకు సాధించినా సుప్రీంకోర్టు తీర్పు కారణంగా కౌన్సిలింగ్ కు హాజరు కాలేక పోతున్నామని ఆవేదన వ్యక్తం చేసిన....
ప్రజాభవన్లో మంత్రి సీతక్కను కలిసిన ఇస్కాన్ ప్రతినిధులు….
ఎ9 న్యూస్, మెదక్ – సెప్టెంబర్ 5 సిరిసిల్ల జిల్లా నేరెళ్ల గ్రామంలో నిర్మాణంలో ఉన్న ఇస్కాన్ ఆధ్యాత్మిక, సామాజిక అభివృద్ధి కేంద్రంకు రహదారి వసతి కల్పించాలంటూ, ఇస్కాన్ ప్రతినిధులు మంత్రి సీతక్కను....
ఈటెల రాజేందర్ను మర్యాదపూర్వకంగా కలిసిన మాసాయిపేట బీజేపీ నాయకులు…..
ఎ9 న్యూస్, మాసాయిపేట – సెప్టెంబర్ 5: మెదక్ జిల్లా తూప్రాన్ డివిజన్ పరిధిలోని మాసాయిపేట మండలం కేంద్రంలోని చెట్ల తిమ్మాయిపల్లి గ్రామానికి చెందిన బీజేపీ నాయకులు, గ్రామ అభివృద్ధి పరంగా చేపట్టవలసిన....
మిలాద్ ఉన్ నబీ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి శుభాకాంక్షలు…..
ఎ9 న్యూస్ – మెదక్, సెప్టెంబర్ 5: ముస్లిం సోదరులకు పవిత్ర మిలాద్ ఉన్ నబీ పర్వదినం సందర్భంగా ముఖ్యమంత్రి ఆర్. రేవంత్ రెడ్డి గారు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా....
సావిత్రిబాయి స్ఫూర్తిగా నేడే టీచర్స్ డే……
ఎ9 న్యూస్, మెదక్ ,సెప్టెంబర్ 5: టీచర్స్ డే పేరుతో మనువాద భావజాలం లేదా పెట్టుబడిదారి భావజాలం అభివృద్ధి చేసే రోజుగానే కొనసాగుతున్నది.ఫ్యూడల్ పితృస్వామ్య అధిపత్యము లేని కులము మతము ప్రాంతము జాతి....
మెదక్ టౌన్ పరిధిలో భద్రతా చర్యలు పరిశీలించిన ఎస్పీ….
ఎ9 న్యూస్, మెదక్, సెప్టెంబర్ 5: వినాయక నిమజ్జనోత్సవాల సందర్భంగా మెదక్ టౌన్ పరిధిలో చేపట్టిన భద్రతా చర్యలను జిల్లా ఎస్పీ డి.వి. శ్రీనివాస రావు, ఈ రోజు స్వయంగా పరిశీలించారు. ఎస్పీ....
వడియారం బీచ్ శంకుస్థాపన…..
ఎ9 న్యూస్ చేగుంట సెప్టెంబర్ 5: దుబ్బాక మరియు మెదక్ అసెంబ్లీ నియోజకవర్గ ప్రజల చిరకాల కోరిక సుమారు 48.77 కోట్ల తో నిర్మించబోయే వడియారం, మసాయిపేట్ రైల్వేస్టేషన్ల మధ్య LC228 స్థానం....















