తెలంగాణ
యూరియా కోసం రైతుల రాస్తారోకో ….
చిన్నశంకరంపేట : యూరియా కొరత తీర్చాలంటూ రైతులు రోడ్డెక్కారు. మూడు రోజులుగా యూరియా లేకపోవడంతో ఆగ్రహం చెందిన రైతులు చేగుంట గాంధీ చౌరస్తా సోమవారం రాస్తారోకో నిర్వహించారు. మూడు రోజుల క్రితం 440....
ధర్పల్లి మండలంలో సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ……
నిజామాబాద్: ధర్పల్లి మండలంలోని గోవింద్పల్లి గ్రామంలో రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ ఆర్. భూపతిరెడ్డి ఆదేశాల మేరకు సీఎం రిలీఫ్ ఫండ్ (CMRF) చెక్కులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా గ్రామానికి చెందిన దొడ్డెనుక....
వన్నెల(కే) గ్రామంలో కొత్త రేషన్ కార్డుల పంపిణీ ప్రారంభం…..
A9 న్యూస్ | నందిపేట్, సెప్టెంబర్ 07: నందిపేట్ మండలం వన్నెల(కే) గ్రామంలో నూతనంగా రేషన్ కార్డులు మంజూరైన కుటుంబాలకు సన్న బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని శనివారం గ్రామ బీజేపీ నాయకుడు రాయికంటి....
ముప్కాల్లో శ్రీనివాస డైరీ ప్రారంభం…
ముప్కాల్, సెప్టెంబర్ 6: ముప్కాల్ మండల కేంద్రంలోని గాంధీ విగ్రహం వద్ద తాడూరి సిద్ధ రమేష్ గారి షట్టర్ రూములో శ్రీ శ్రీనివాస డైరీ ఘనంగా ప్రారంభమయ్యింది. ఈ సందర్భంగా విడిసి అధ్యక్షులు....
గురుపూజోత్సవం వేడుకలు ఘనంగా నిర్వహించిన వాణి విద్యానికేతన్ స్కూల్….
గోవింద్ పేట్ గ్రామం, ఆర్మూర్ | తేదీ: సెప్టెంబర్ 6 గురుపూజోత్సవం సందర్భంగా గోవింద్ పేట్ గ్రామంలోని వాణి విద్యానికేతన్ స్కూల్లో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించబడ్డాయి. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ శ్రీ బి.....
చిన్న శంకరంపేటలో వినాయక నిమజ్జనోత్సవం ఘనంగా నిర్వహణ….
మెదక్ జిల్లా చిన్న శంకరంపేట మండలంలోని చిన్న శంకరంపేట గ్రామంలో అయ్యప్ప యూత్ ఆధ్వర్యంలో వినాయక నిమజ్జన కార్యక్రమం ఎంతో వైభవంగా నిర్వహించబడింది. భక్తుల ఉత్సాహం, శ్రద్ధ, మరియు గ్రామస్థుల భాగస్వామ్యంతో ఈ....
సీబీఐ డైరెక్టర్ ప్రవీణ్ సూద్ కు అస్వస్థత..
హైదరాబాద్:సెప్టెంబర్ 06 సిబిఐ డైరెక్టర్ ప్రవీణ్ సూద్ అస్వస్థతకు గురయ్యారు. వెంటనే ఆయనను జూబ్లీహిల్స్ లోని అపోలో ఆస్పత్రికి తరలించారు. శనివారం ఉదయం ఆయన శ్రీశైలం వెళ్లి వస్తుండగా అస్వస్థతకు గురైనట్టు సమాచారం.....
వినాయక నిమజ్జనాన్ని ఘనంగా నిర్వహించిన చిన్న శంకరంపేట యువసేన యూత్
చిన్న శంకరంపేట (ఆర్), మెదక్ జిల్లా: చిన్న శంకరంపేట మండలంలో యువసేన యూత్ ఆధ్వర్యంలో వినాయకుడి నిమజ్జన కార్యక్రమం ఎంతో ఘనంగా నిర్వహించబడింది. ఈ కార్యక్రమంలో శంకరంపేట మాజీ సర్పంచ్ శ్రీ రాజిరెడ్డి,....
ఆర్మూర్ పట్టణంలో డీజేల మాయలో యువత…
*అనుమతి ఉందా? లేదా? అనే అయోమయంలో పడిపోయిన యువకులు… *డీజే బుకింగ్స్ తో గందరగోళం – పోలీసుల పర్యవేక్షణ కఠినం…. *శబ్ద కాలుష్యం నియంత్రణలో భాగంగా అధికారుల అప్రమత్తత… *సౌండ్ సిస్టమ్స్ పై ప్రత్యేక....
ఆర్మూర్లో హత్య, దొంగతనం కేసులో ముగ్గురి అరెస్టు….
ఆగస్టు 20న ఆర్మూర్ వెంకటేశ్వర కాలనీలో సుంకేట్ గ్రామానికి చెందిన పోతు నరేందర్ను హత్య చేసి బంగారు చైన్, రెండు ఉంగరాలు దోచుకున్న కేసులో ఈరోజు పోలీసులు నిందితులు అంగల లక్ష్మి, ఆమె....















