తెలంగాణ
ప్రతి పాస్టర్ కు ఇంద్రమ్మ ఇల్లు ఇవ్వాలి ……
జిల్లాఅధ్యక్షులు మోసెస్: ప్రభుత్వాన్ని కోరిన పాస్టర్ల జిల్లా అధ్యక్షులు న్యూటన్ పిట్ట మోసెస్, తూప్రాన్, మెదక్ జిల్లా చేగుంట మండలం మంగళవారం నాడు పాస్టర్ల మెదక్ జిల్లా అధ్యక్షులు పిట్ట న్యూటన్ మోసెస్,....
కాలోజి సేవలు చిరస్మరణీయమైన్నవి: డిఆర్ఓ భుజంగరావు…..
మెదక్, 10 సెప్టెంబర్ 2025 స్వాతంత్ర్య సమరయోధుడు, ప్రజాకవి కాలోజి నారాయణరావు అందించిన సేవలు చిరస్మరణీయమని జిల్లా రెవెన్యూ అధికారి (డిఆర్ఓ) భుజంగరావు పేర్కొన్నారు. కాలోజి జయంతిని పురస్కరించుకొని జిల్లా కలెక్టరేట్లో నిర్వహించిన....
భారత ఉపరాష్ట్రపతి గా రాధాకృష్ణన్….
హైదరాబాద్:సెప్టెంబర్ 09 భారత ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీయే కూటమి అభ్యర్థి సిపి రాధాకృష్ణ గెలుపొందారు మొత్తం 781 మంది సభ్యులకు గాను 767 మంది పార్లమెంటు సభ్యులు ఓటు హక్కు వినియోగించుకున్నారు. భారత....
అనుమతి లేకుండా వేసిన బోరు సీజ్ చేసిన ఎంపీడీవో….
ఇందల్వాయి మండలం పరిధిలోని తిర్మాన్పల్లి గ్రామపంచాయతీ లో కొందరు వ్యక్తులు గ్రామపంచాయతీ అనుమతి లేకుండా అక్రమంగా బోరు బావి (borewell) తవ్విన విషయం ఇటీవల వెలుగులోకి వచ్చింది. దీన్ని మానవ తెలంగాణ పత్రిక....
15 రోజులు క్రితం మృతి చెందిన వ్యక్తి శవం – కుటుంబ సభ్యుల ఫిర్యాదు లేదు….
ఇందల్వాయి మండలం, సెప్టెంబర్ 9 (A9 న్యూస్): ఇందల్వాయి మండలంలోని తిర్మన్పల్లి గ్రామంలో వలస వచ్చిన సూర్యనారాయణ అనే వ్యక్తి కుళ్లిపోయిన స్థితిలో మృతి చెంది ఉన్నారు. ఆయన కొడుకు రమేష్ తెలిపిన....
వన్నెల్(బి) పాఠశాలలో తెలంగాణ భాషా దినోత్సవ వేడుకలు….
ప్రముఖ తెలంగాణ కవి కాళోజీ నారాయణరావు జయంతి సందర్భంగా చిమ్మపూడి ఫౌండేషన్, హైదరాబాద్ వారి ఆధ్వర్యంలో వన్నెల్(బి) ఉన్నత పాఠశాలలో జరిగిన తెలంగాణ భాషా దినోత్సవం సందర్భంగా విద్యార్థులకు వివిధ సాహితీ పోటీలను....
ఉచిత హోమియో వైద్య శిబిరం….
దర్పల్లి మండలంని గోవింద్ పల్లి గ్రామంలో ప్రత్యేకంగా మంగళవారం రోజున ఉదయం 9 గం..లకు ఆయుష్ విభాగం ఆధ్వర్యంలో ఉచిత హోమియో వైద్య శిబిరం ప్రారంభమైనది. దీనిలో అన్ని రకాల వ్యాధులకు పరీక్షలు....
టీపీసీసీ విస్తృతస్థాయి సమావేశం ఘనంగా ప్రారంభం – గాంధీ భవన్లో నాయకుల సమిష్టి హాజరు…..
హైదరాబాద్, గాంధీ భవన్: తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టీపీసీసీ) విస్తృతస్థాయి కార్యవర్గ సమావేశం ఈరోజు గాంధీ భవన్లో జరగింది. టీపీసీసీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ శ్రీ మహేష్ కుమార్ గౌడ్ అధ్యక్షతన ఈ....
అల్లు కుటుంబాన్ని పరామర్శించిన టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ గౌడ్…..
హైదరాబాద్: ప్రఖ్యాత సినీ నిర్మాత శ్రీ అల్లు అరవింద్ గారి కుటుంబాన్ని టీపీసీసీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ శ్రీ మహేష్ కుమార్ గౌడ్ గారు పరామర్శించారు. హాస్యనటుడు పద్మశ్రీ డా. అల్లు రామలింగయ్య గారి....
గణేష్ నిమజ్జనం విజయవంతం చేసిన అధికారులకు ధన్యవాదాలు…
నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ – నిజామాబాద్ జిల్లా తరపున. ఆర్మూర్, సెప్టెంబర్ 8: ఆర్మూర్ పట్టణంలో గణేష్ నిమజ్జనోత్సవం ఎలాంటి అవాంఛనీయ ఘటనలు లేకుండా శాంతియుతంగా, విజయవంతంగా పూర్తవ్వడాన్ని గౌరవనీయంగా గుర్తిస్తున్నాము.....















