తెలంగాణ

పెన్షన్ పెంపు పై తాసిల్దార్ కార్యాలయం ముట్టడి… 

September 15, 2025

  మెదక్ జిల్లా ,చిన్నశంకరంపేట (ఆర్), సెప్టెంబర్ 15: రాష్ట్ర కమిటీ పిలుపుమేరకు సోమవారం చిన్న శంకరంపేట మండల వికలాంగుల హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో తాసిల్దార్ కార్యాలయాన్ని సోమవారం దివ్యాంగులు, వృద్యాప, వితంతు,....

ఖుద్వాన్పూర్‌లో మైనార్టీ మండపానికి ప్రహరీ గోడ నిర్మాణానికి భూమి పూజ…..

September 15, 2025

  నందిపేట్, సెప్టెంబర్ 15: నందిపేట్ మండలం ఖుద్వాన్పూర్ గ్రామంలో మైనార్టీ మండపానికి ప్రహరీ గోడ నిర్మాణానికి భూమి పూజ ఈరోజు ఘనంగా జరిగింది. ఆర్మూర్ అసెంబ్లీ కాంగ్రెస్ పార్టీ రథసారథి పొద్దుటూరి వినయ్‌న్న....

ప్రభుత్వ భూమిలో అక్రమ లావాదేవీలు…

September 15, 2025

  అధికారులకు బెదిరింపులు.. నందిపేట్, సెప్టెంబర్ 15 : నందిపేట్ మండలం చింరాజ్‌పల్లి గ్రామ శివారులోని సర్వే నం. 40/7/28లో రెండు ఎకరాల 20 గుంటల ప్రభుత్వ భూమి చుట్టూ మళ్లీ కలకలం రేగింది.....

పెండింగ్ సమస్యలపై ఎంపీ రఘునందన్ రావు కు వినతిపత్రం….

September 15, 2025

*మాజీ సర్పంచ్ టిఆర్ఎస్ మండల అధ్యక్షుడు మధుసూదన్ రెడ్డి ఆధ్వర్యంలో వినతిపత్రం. *మెదక్ ఎంపీ వకీల్ సాబ్ హామీ. 🗓️ సెప్టెంబర్ 14 | మాసాయిపేట | ఎ9 న్యూస్: మెదక్ ఎంపీ మాధవనేని....

మాసాయిపేట లో మున్నూరు కాపు సంఘం రాష్ట్ర కార్యవర్గ సమావేశం…..  

September 14, 2025

  ఎ9 న్యూస్, మాసాయిపేట, సెప్టెంబర్ 14: మెదక్ జిల్లా మాసాయిపేట గ్రామంలో గ్రీన్ హౌస్ పార్క్ లో మున్నూరు కాపు సంఘం రాష్ట్ర కార్యవర్గ సమావేశం జరిగింది.ఈ కార్యక్రమంలో రాష్ట్ర అధ్యక్షులు పుటం....

పెండింగ్ సమస్యల పరిష్కారానికి తక్షణ చర్యలు తీసుకోవాలి….

September 14, 2025

  మాసాయిపేటలో ఎంపీ రఘునందన్ రావు కు వినతిపత్రం. ఎ9 న్యూస్ – మాసాయిపేట, సెప్టెంబర్ 14: మాసాయిపేట మండల అభివృద్ధి కోసం ఎదురవుతున్న ప్రధాన సమస్యలను పరిష్కరించాలని కోరుతూ, మెదక్ పార్లమెంట్ సభ్యులు....

నగరంలో జింక మాంసం కలకలం..

September 14, 2025

  ముఠా గుట్టురట్టు చేసిన పోలీసులు.. హైదరాబాద్: నగరంలో జింక మాంసం కలకలం రేపింది. టోలిచౌకిలో జింక మాంసం అక్రమ రవాణాను అధికారులు బట్టబయలు చేశారు. పక్కా సమాచారం మేరకు మావిన్ క్లాసిక్ అపార్ట్‌మెంట్....

మరోసారి చర్చలు.. విఫలమైతే రేపటి నుంచి కాలేజీలు బంద్‌…..  

September 14, 2025

  హైదరాబాద్:సెప్టెంబర్ 14: తెలంగాణలో తేదీ 15 సోమవారం నుంచి వృత్తి విద్యా కళాశాలలను నిరవధికంగా బంద్ చేస్తామని,తెలంగాణ ఉన్నంత విద్య సంస్థల ఫెడరేషన్ ఆదివారం సంచలన ప్రకటన చేసింది, రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని....

గుర్తుతెలియని రైలు ఢీకొని రైతు దుర్మరణం…..

September 14, 2025

  A9 న్యూస్ ప్రతినిధి – ఇందలవాయి: ఇందలవాయి మండలం గన్నారం గ్రామానికి చెందిన రైతు బద్దం రవీందర్ రెడ్డి (46) ఆదివారం ఉదయం రైలు ప్రమాదంలో దుర్మరణం పాలయ్యాడు. వివరాల్లోకి వెళితే… రవీందర్....

ధర్పల్లి లో షార్ట్ సర్క్యూట్ తో రోడ్డున పడ్డ రెండు కుటుంబాలకు నిత్యవసర సరుకుల పంపిణీ…..

September 14, 2025

A9 న్యూస్ ప్రతినిధి, నిజామాబాద్ రూరల్: ధర్పల్లి గ్రామంలోని గోసంగి కాలనీలో రెండు నివాస గృహాలు కరెంటు షార్ట్ సర్క్యూట్ వల్ల పూర్తిగా కాలిపోయి రెండు కుటుంబాలు కట్టుబట్టలతో రోడ్డున పడ్డాయి. విషయం తెలిసి....

Previous Next