తెలంగాణ
పోలీసు సేవలు మరువలేనివి -కానిస్టేబుల్ ప్రమోద్ ప్రాణత్యాగం వెనకట్టలేనిది…..
విధి నిర్వహణలో త్యాగం చేసిన వారికి కోటి రూపాయల ఆర్థిక సాయం చేస్తున్న ప్రజా ప్రభుత్వం. దొంగ రియాజ్ ను పట్టుకోడానికి సహకరించిన ఆసిఫ్ కు హోంగార్డ్ ఉద్యోగం ఇవ్వాలని డీజీపీని కోరిన....
అమరుడైన పోలీస్ కుటుంబానికి రూ.1 కోటి, ఉచితంగా భూమి.. సీఎం రేవంత్ సంచలన ప్రకటన….
హైదరాబాద్, అక్టోబర్ 21: పోలీస్ అంటేనే సమాజానికి ఒక నమ్మకం, భరోసా అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. హైదరాబాద్లోని గోషామహాల్లో పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన పోలీస్....
తెలంగాణకు వాతావరణ శాఖ బిగ్ అలర్ట్: రాష్ట్రంలో రానున్న మూడు రోజుల పాటు భారీ వర్షాలు..!
హైదరాబాద్: తెలంగాణకు వాతావరణ శాఖ రెయిన్ అలర్ట్ జారీ చేసింది. దక్షిణ అండమాన్, ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల చక్రవాత ఆవర్తన ప్రభావంతో రాష్ట్రంలో మూడు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే....
హైదరాబాద్లో దీపావళి బాణసంచా ప్రమాదాలు:
హైదరాబాద్లో దీపావళి బాణసంచా ప్రమాదాలు: సరోజినీ దేవి ఆసుపత్రి బాణసంచా ప్రమాదాల బాధితులతో నిండిపోయింది. నిర్లక్ష్యంగా, జాగ్రత్తలేకుండా టపాసులు కాల్చడంతో అనేక ప్రమాదాలు చోటుచేసుకున్నాయి. ఇప్పటివరకు 70 మంది బాధితులు. గాయపడినవారిలో 20....
కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి Vs మంత్రి జూపల్లి కృష్ణారావు…..
మునుగోడు నియోజకవర్గంలో మద్యం దుకాణాలపై కొత్త నిబంధనలు పెట్టిన రాజగోపాల్ రెడ్డి.. సాయంత్రం 4 గంటల నుండి రాత్రి 9 గంటల వరకే మద్యం దుకాణాలు తెరిచి ఉండాలని, పర్మిట్ రూంలు ఉండొద్దని....
తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్.. ఆస్పత్రుల్లో ‘హెల్త్ ఏటీఎం’ల ఏర్పాటు….
Oct 21, 2025, తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్.. ఆస్పత్రుల్లో ‘హెల్త్ ఏటీఎం’ల ఏర్పాటు పేద ప్రజలకు తెలంగాణ ప్రభుత్వం మరో గుడ్ న్యూస్ చెప్పింది. గ్రామీణ ప్రాంతాల్లోని ఆస్పత్రుల్లో ‘హెల్త్ ఏటీఎం’లను....
పిల్లలను కిడ్నాప్ చేశామంటూ పోలీసుల పేరుతో వచ్చే ఫోన్ కాల్స్తో జాగ్రత్త: సజ్జనార్….
మీ పిల్లల పేర్లు చెప్పి, వారు ఏడుస్తున్న శబ్ధాన్ని మీకు వినిపించే అవకాశం ఉందన్న సజ్జనార్. మానసిక ఆందోళనకు గురై భయపడవద్దని విజ్ఞప్తి. అత్యాశ, భయం… ఈ రెండే సైబర్ నేరగాళ్లకు వరంలా....
పోలీస్ అమరవీరుల దినోత్సవం …
పోలీసు అమరవీరుల దినోత్సవం (Police Commemoration Day) ప్రతి సంవత్సరం అక్టోబర్ 21న నిర్వహించబడుతుంది. ఈ రోజు, దేశ భద్రత కోసం ప్రాణత్యాగం చేసిన పోలీస్ సిబ్బందిని స్మరించుకునే పవిత్ర రోజు. దేశంలోని....
స్థానిక పోలీస్ స్టేషన్ కూతవేటు దూరంలో ఉండగా టాస్క్ ఫోర్స్ పోలీసులు వచ్చి పేకాటరాయులపై మెరుపు దాడులు….
ఎ9 న్యూస్ ,చేగుంట, అక్టోబర్ 21: జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు, విశ్వస నీయమైన సమాచారం ఆధారంగా మెదక్ జిల్లా టాస్క్ఫోర్స్ పోలీసులు చేగుంట గ్రామం పరిధిలో పేకాట ఆడుతున్న వ్యక్తులపై దాడి....
నిజామాబాద్ క్రైం అప్డేట్….
నిజామాబాద్ క్రైం అప్డేట్…. నిన్న పోలీస్ కానిస్టేబుల్ ప్రమోద్ను హత్య చేసి పరారైన రియాజ్ను పోలీసులు అరెస్టు చేశారు. మూడో రోజు తీవ్ర గాలింపు తర్వాత నిందితుడిని పట్టుకునేలోగయ్యారు















