తెలంగాణ
చింరాజ్పల్లి గ్రామ సర్పంచ్గా రాజేండ్ల లావణ్య మురళి ప్రమాణస్వీకారం….
చింరాజ్పల్లి గ్రామ సర్పంచ్గా రాజేండ్ల లావణ్య మురళి ఈరోజు అధికారికంగా ప్రమాణస్వీకారం చేసి బాధ్యతలు స్వీకరించారు. గ్రామ ప్రజల విశ్వాసంతో ఈ బాధ్యతను చేపట్టిన ఆమె, గ్రామ అభివృద్ధే తన ప్రధాన లక్ష్యమని....
*శ్రీ సరస్వతీ విద్యా మందిర్ పాఠశాలలో ఘనంగా గణిత దినోత్సవం…
అర్ముర్, డిసెంబర్ 22: శ్రీ సరస్వతీ విద్యా మందిర్ పాఠశాలలో గణిత దినోత్సవం ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో భాగంగా చిన్నారులందరు గణితానికి సంబంధించిన పరికరాలు ప్రాజెక్టులు వివిధ రకాల ఆసక్తికరమైన మోడల్స్....
హైడ్రా కమిషనర్ రంగనాథ్ గన్మెన్ ఆత్మహత్యా యత్నం..
హైదరాబాద్, డిసెంబర్ 21 : హైదరాబాద్ హయత్నగర్ లో గన్మెన్ ఆత్మహత్యా యత్నం కలకలం రేపింది. హైడ్రా కమిషనర్ రంగనాథ్, గన్ మెన్ గా పనిచేస్తున్న కృష్ణ చైతన్య,ఆత్మహత్యా యత్నం చేసుకున్నాడు గన్....
వాట్సాప్ యూజర్లకు సజ్జనార్ వార్నింగ్ ‘ఘోస్ట్ పేయిరింగ్’ స్కామ్కు జాగ్రత్త..!
హైదరాబాద్ నగర ప్రజలకు, ప్రత్యేకంగా వాట్సాప్ వినియోగ దారులకు వరుసగా సైబర్ మోసాలు పెరుగుతున్న నేపథ్యలో పోలీస్ కమిషనర్ సజ్జనార్ కీలక హెచ్చరిక జారీ చేశారు. వాట్సాప్లో “Hey… మీ ఫోటో చూశారా.?”....
మహిళలకు గుడ్ న్యూస్..
*తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం.. తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. మహిళా ప్రయాణికులకు ప్రత్యేక కార్డులు పంపిణీ చేయాలని నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు తెలంగాణ రాష్ట్ర ఉప....
అజ్మీర్ షరీఫ్ దర్గాకు సీఎం రేవంత్ రెడ్డి చాదర్ సమర్పణ….
హజ్రత్ ఖ్వాజా మొయినుద్దీన్ చిష్తి 814వ ఉర్సును పురస్కరించుకుని రాష్ట్ర ప్రభుత్వం తరపున ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి అజ్మీర్ షరీఫ్ దర్గాకు చాదర్ను సమర్పించారు. అజ్మీర్ షరీఫ్ దర్గా ఆధ్యాత్మికత, సామాజిక సామరస్యం,....
నూతన గ్రామపంచాయతీ సర్పంచులు వార్డ్ సభ్యులు ప్రమాణ స్వీకారం…అందరూ ఆహ్వానితులే..
కాంగ్రెస్ పార్టీ మండల శాఖ అధ్యక్షుడు శ్రీకాంత్ రాజిరెడ్డి వెల్లడి.. ఎ9 న్యూస్, మాసాయిపేట, మెదక్ ,డిసెంబర్ 21: రేపు అనగా 22-12-2025, సోమవారం, ఉదయం 9: 30గంటలకు, మాసాయిపేట గ్రామ పంచాయితీ వద్ద,....
సర్పంచ్ల ఫోరం మండల అధ్యక్షు లుగా వీరన్న గారి కృష్ణారెడ్డి ఏకగ్రీవం
మాసాయిపేట సర్పంచుల ఫోరం మండల నూతన కమిటీకి కృతజ్ఞతలు… సర్పంచుల ఫోరం అధ్యక్షుడు వీరన్న గారి కృష్ణారెడ్డి వెల్లడి… ఎ9 న్యూస్, మాసాయిపేట, మెదక్, డిసెంబర్ 21 : మెదక్ జిల్లా మాసాయిపేట మండల....
ప్రజా వ్యతిరేక విధానాలను ఉపసంహరించుకోవాలి కేంద్రం….
కాంగ్రెస్ పార్టీ నాయకులు నిరసనలు… ఎ9 న్యూస్ ,నర్సాపూర్, మెదక్ ,డిసెంబర్ 21: మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకంలో గాంధీజీ పేరు తొలగింపునకు నిరసనగా ఏఐసీసీ పిలుపుమేరకు నర్సాపూర్ నియోజకవర్గ కేంద్రంలో....
ప్రపంచ ధ్యాన దినోత్సవం సందర్బంగా సమాజ సేవకులకు సన్మానం….
ప్రపంచ ధ్యాన దినోత్సవ సందర్భంగా హైదరాబాదు సంజివయ్య పార్క్ పార్కులో ధ్యాన దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది . పిరమిడ్ స్పెల్లింగ్ సొసైటీ పత్రీజీ సేవ మెడల్స్ హోల్డర్ ఆధ్వర్యంలో సంజీవయ్య పార్క్....















