తాజా వార్తలు
మిర్ధపల్లి లో రక్తదాన శిబిరం….
ఆలూరు మండలం,మిర్ధపల్లి గ్రామంలో ప్రాణదార బ్లడ్ బ్యాంక్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా సర్పంచ్ యల్లా సాయిరెడ్డి కార్యక్రమాన్ని ప్రారంభించి మాట్లాడారు. రక్తదానం ప్రతి ఒక్క యువకుడు చేయాల్సిన మహత్తర....
భారతీయ జనతా పార్టీ కిసాన్ మోర్చా నిజామాబాద్ జిల్లా శాఖ ఆధ్వర్యంలో జిల్లా జాయింట్ కలెక్టర్ గారికి వినతిపత్రం…..
భారతీయ జనతా పార్టీ కిసాన్ మోర్చా నిజామాబాద్ జిల్లా శాఖ ఆధ్వర్యంలో జిల్లా జాయింట్ కలెక్టర్ గారికి వినతిపత్రం సమర్పించారు. రాష్ట్రంలో రైతులకు “పెట్టుబడి భరోసా” కింద రూ.7,500 అందిస్తామని ప్రభుత్వం ప్రకటించినప్పటికీ ఇప్పటివరకు....
రాజ్యాధికారం కోసం మున్నూరు కాపులు ఏకం కావాలి:మున్నూరు కాపు కౌన్సిర్లు….
తెలంగాణ రాష్ట్రంలో రాజ్యాధికారమే లక్ష్యంగా రానున్న ఎన్నికల్లో మున్నూరు కాపు సామాజిక వర్గం ఏకం కావాలని మున్సిపల్ నూతన కౌన్సిలర్లు అభిప్రాయపడ్డారు. శనివారం ఆర్మూర్ మున్సిపల్ పరిధిలోని మున్నూరు కాపు పటేల్ సంఘం....
రేపు గురుకుల ప్రవేశ పరీక్ష….
హైదరాబాద్, ఫిబ్రవరి 21: తెలంగాణ గురుకుల కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (టీజీసెట్- 2026)ను రేపు (22వ తేదీన) రాష్ట్రవ్యాప్తంగా 492కేంద్రాల్లో నిర్వహించనున్నారు. సెట్ చీఫ్ కన్వీనర్, తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్....
ముంబైలో బహుజనుల శివాజీ మహారాజ్ జయంతి నిర్వహణ…
ఎ9 న్యూస్, ముంబై ,(మెదక్) ,ఫిబ్రవరి 19: గురువారం ముంబై ప్రభాదేవి ఎడన్వాల చాల్ బుద్ధ విహార్లో ముంబై తెలంగాణ బహుజన ఫోరం ఆధ్వర్యంలో ఛత్రపతి శివాజీ మహారాజ్ 369వ జయంతి ఘనంగా....
ఆలూర్ లో ఘనంగా చత్రపతి శివాజీ జన్మదిన వేడుకలు,.
ఆలూరు మండల వ్యాప్తంగా అన్ని గ్రామాల్లో యువత మరియు గ్రామస్తుల ఆధ్వర్యంలో చత్రపతి శివాజీ మహారాజ్ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఆయా గ్రామాల్లో శివాజీ విగ్రహాని శుభ్రపరిచి పూలమాలలతో చత్రపతి శివాజీ....
గగుపల్లి గ్రామంలో తాగునీరు–పారిశుద్ధ్యంపై ప్రత్యేక డ్రైవ్…
ఆలూర్ మండలం గగుపల్లి గ్రామంలో తాగునీటి సరఫరా, పారిశుద్ధ్య నిర్వహణపై ప్రత్యేక స్పెషల్ డ్రైవ్ నిర్వహించినట్లు గ్రామ సర్పంచ్ కొండి నాడ్పి గంగాధర్ తెలిపారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ, గ్రామంలోని తాగునీటి....
బీసీ సింహ గర్జన” మహాసభ పోస్టర్ ఆవిష్కరణ…..
తెలుగు రాష్ట్రాల్లోని బీసీల ఏక్యత, ఆత్మగౌరవం మరియు అధికారం లక్ష్యంగా భారత చైతన్య యువజన పార్టీ (బీసీ వైపీ) ఆధ్వర్యంలో ఈ నెల 22న అమరావతిలోని ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం ఎదురుగా ఉన్న....
స్టూడెంట్స్ యూత్ క్లబ్ ఆధ్వర్యంలో కౌన్సిలర్ కు ఘన సన్మానం….
ఆర్మూర్: ఆర్మూర్ పట్టణానికి చెందిన ఎంఎన్ఆర్ స్టూడెంట్స్ యూత్ క్లబ్ ఆధ్వర్యంలో మున్సిపల్ కౌన్సిలర్ కు ఘనంగా సన్మానం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో 8వ వార్డు మున్సిపల్ కౌన్సిలర్ డిచ్పల్లి శారద దినీష్ ను....
మార్చి 16 నుంచి ఒంటిపూట బడులు,.
ఎ9 న్యూస్, మెదక్ ,ఫిబ్రవరి 18 : తెలంగాణలో మార్చి 16 నుంచి పాఠశాలలు ఒంటిపూట నిర్వహించనున్నట్లు అధికారులు ప్రకటించారు. ఉదయం 8:00 నుంచి మధ్యాహ్నం 12:30 వరకు తరగతులు ఉండగా, 12:30కు....
















