తాజా వార్తలు
పేద, మధ్యతరగతి ప్రజలకు ఊరట. భారీగా పడిపోయిన సన్న బియ్యం ధరలు!….
తెలంగాణలో సన్న బియ్యం ధరలు గణనీయంగా తగ్గాయి. ఇది పేద, మధ్యతరగతి కుటుంబాలకు మంచి ఊరటను కలిగించింది. గతంలో క్వింటాల్ ధర రూ.5,000-6,000 మధ్య ఉండగా, ప్రస్తుతం అది రూ.4,000-4,500 మధ్యకు పడిపోయింది.....
అదిలాబాద్ బౌలర్లను ఉతికి ఆరేసిన ఆర్మూర్ బ్యాట్స్మెన్లు…..
*ఆల్ రౌండ్ ప్రతిభతో మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ గా మతిన్. *తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ లిగ్స్ నేటి విజేత ఆర్మూర్. A9 న్యూస్, ప్రతినిధి ఆర్మూర్: నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ మున్సిపల్....
ఆహ్లాదకర వాతావరణంలో వనబోజనాలు.:
A9 news,JAKRANPALLY; జక్రంపల్లి మండలంలోని పుప్పాలపల్లి గ్రామంలో వైకుంఠ ఏకాదశి పురస్కరించుకొని వచ్చినటువంటి ఆదివారం రోజున వన భోజనాలకి వెళ్లిన గ్రామస్థులు, అనంతరం వారు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం ఇదే విధంగా గ్రామంలోని....
నిజామాబాద్ జిల్లా : డిచ్ పల్లి 44వ జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం..
నిజామాబాద్ జిల్లా : 44వ జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం.. చెన్నై నుంచి హర్యానా వైపు వెళ్తున్న లారీ, డిచ్ పల్లి నాగపూర్ గేట్ వద్ద ఆగి ఉన్న లారీని వెనుక నుంచి ఢీకొట్టిన....
JAKRANPALLY: శితిలావస్థకు చేరిన హనుమాన్ మందిరం…
JAKRANPALLY: పుప్పాలపల్లి శితిలావస్థకు చేరిన హనుమాన్ మందిరం, 100ఏళ్ళు దాటాయన్న గ్రామ ప్రజలు, రేపో మాపో కూలిపోయే పరిస్థితిలో ఉన్న మందిరన్ని ఇప్పటికైనా అధికారులు పట్టించుకోని బాగు చేయాలనీ ఆలయ కమిటీ సభ్యులు మరియు....
గుడ్న్యూస్.. రేపు 3.58 లక్షల కొత్త రేషన్ కార్డుల జారీ….
Jul 13, 2025, తెలంగాణ : రేషన్ పథకంలో మరో మైలురాయికి చేరామని మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి తెలిపారు. జూలై 14న కొత్తగా 3,58,187 రేషన్ కార్డులు జారీ చేయనున్నామని వెల్లడించారు. దీంతో మొత్తంగా....
కోట శ్రీనివాసరావు కన్నుమూత:
Jul 13, 2025, టాలీవుడ్ సీనియర్ నటుడు కోట శ్రీనివాసరావు (83) కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యం, వృద్ధాప్య సమస్యలతో బాధ పడుతున్న కోట ఈ తెల్లవారుజామున 4 గంటలకు తుదిశ్వాస విడిచారు. కోటా....
నీటిపారుదల ప్రాజెక్టుల భూసేకరణపై ఉత్తమ్ సమీక్ష……
Jul 13, 2025, తెలంగాణలో చేపట్టిన నీటిపారుదల ప్రాజెక్టుల భూసేకరణ, సహాయ-పునరావాస ప్రక్రియ వేగవంతం చేయాలని సంబంధిత అధికారులను మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆదేశించారు. సెక్రటేరియట్ లో నీటిపారుదల ప్రాజెక్టుల భూసేకరణపై....
బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు.. కాంగ్రెస్ విజయం: సీఎం.
Jul 13, 2025, తెలంగాణ : బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించడం కాంగ్రెస్ విజయమని CM రేవంత్ అన్నారు. రిజర్వేషన్ ఫలాలను బీసీలు సద్వినియోగం చేసుకోవాలని చెప్పారు. ‘రాష్ట్రంలో కులగణన పకడ్బందీగా చేశాం.....
42% రిజర్వేషన్ల కోసమే ఎన్నికలు వాయిదా వేశాం: CM రేవంత్…
Jul 13, 2025, తెలంగాణలో 42% రిజర్వేషన్లు కల్పించి 100 ఏళ్ల బీసీల ఆకాంక్షను కాంగ్రెస్ నెరవేర్చిందని సీఎం రేవంత్ వ్యాఖ్యానించారు. స్థానిక సంస్థల ఎన్నికల రిజర్వేషన్లు నెల రోజుల్లో ఖరారు చేయాలని....