తాజా వార్తలు
కేటీఆర్ మిత్రుడు దుబాయ్లో చనిపోయాడు: సీఎం రేవంత్.
ఢిల్లీ, జులై 17: సీఎం రేవంత్ రెడ్డి హస్తిన పర్యటన రెండోరోజు కొనసాగుతోంది. ఈరోజు ఢిల్లీలో మీడియాతో చిట్ చాట్ నిర్వహించారు సీఎం. ఈ చిట్చాట్లో కేటీఆర్, బీఆర్ఎస్ పార్టీపై సంచలన వ్యాఖ్యలు....
కేంద్ర ఐటీ, రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్కు సీఎం రేవంత్ రెడ్డి విజ్ఞప్తి:
తెలంగాణలో సెమీ కండక్టర్ ప్రాజెక్టులకు త్వరగా అనుమతి ఇవ్వాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి .. కేంద్ర ఐటీ, రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ ను కోరారు. రాష్ట్రంలో అధునాతన సౌకర్యాలు, పరిశోధన కేంద్రాలు....
హెచ్సీఏ అక్రమాల కేసు.. నిందితులపై సీఐడీ ప్రశ్నల వర్షం:
ఉప్పల్ సీఐ సస్పెండ్.. హైదరాబాద్, జులై 17: హెచ్సీఏ అక్రమాల కేసులో సీఐడీ కస్టడీ విచారణ ప్రారంభమైంది. ఈ కేసులో అరెస్ట్ అయిన అధ్యక్షుడు జగన్మోహన్ రావు, ట్రెజరర్ శ్రీనివాస్ రావు, సీఈవో సునీల్....
రైతు ప్రాణం తీసిన లైన్ మెన్..
*విద్యుత్ అధికారుల నిర్లక్ష్యం రైతు మృతి *లైన్ మెన్ విద్యుత్ అధికారులపై కేసు నమోదు.. విద్యుత్ అధికారుల నిర్లక్ష్యంతో రైతు మృత్యువాత పడ్డాడు పోలీసులు గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం రంగారెడ్డి జిల్లా....
ఆర్మూర్ లో పేకాట ఆటగాళ్ల అరెస్టు….
A9 న్యూస్ ప్రతినిధి ఆర్మూర్: ఆర్మూర్ పట్టణంలోని ఎల్ఐసి ఆఫీస్ ఎదురుగా ఉన్న వాసవి ట్రేడర్స్ వద్ద అక్రమంగా మూడు ముక్కల పేకాట ఆడుతున్న నలుగురు మహమూద్ ఖాన్, షేక్ సలీం, మహమ్మద్ ఖాన్,....
ఆర్మూర్లో యువకుని పరామర్శించిన ఈ.ఆర్. ఫౌండేషన్ చైర్మన్…
A9 న్యూస్ ప్రతినిధి ఆర్మూర్: ఆర్మూర్ మున్సిపాలిటీ పరిధిలోని జిరాయత్నగర్ లోని రాంనగర్ కాలనీకి చెందిన గడ్డం రవీందర్ రెడ్డి, చిన్న కుమారుడు గడ్డం రిషిత్ రెడ్డి ఇటీవల జక్రాన్పల్లి మండలం అర్గుల్-నారాయణపేట....
సిపిఎం నాయకులపై నమోదైన ఆర్టీసీ ఉద్యమ కేసు కొట్టివేత….
A9 న్యూస్ ప్రతినిధి నిజామాబాద్: ఆర్మూర్, 2019 జూలై 16న జరిగిన ఆర్టీసీ కార్మికుల సమ్మెకు సంఘీభావంగా సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన నిరసన కార్యక్రమంలో భాగంగా సిపిఎం నాయకులపై పోలీసులు పెట్టిన....
సిపిఎం నాయకులపై నమోదైన ఆర్టీసీ ఉద్యమ కేసు కొట్టివేత
A9 న్యూస్ ప్రతినిధి నిజామాబాద్: ఆర్మూర్, 2019 జూలై 16న జరిగిన ఆర్టీసీ కార్మికుల సమ్మెకు సంఘీభావంగా సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన నిరసన కార్యక్రమంలో భాగంగా సిపిఎం నాయకులపై పోలీసులు పెట్టిన కేసును....