తాజా వార్తలు

నేషనల్ హెరాల్డ్ కేసులో కాంగ్రెస్ నేతలు సోనియా గాంధీ , రాహుల్ గాంధీ పేర్లను చార్జ్ షీట్లో నమోదు చేయడాన్ని ఖండిస్తూ నిరసనగా నరేంద్ర మోదీ దిష్టిబొమ్మ దహనం:

నేడు నర్సాపూర్ నియోజకవర్గ కేంద్రంలో నేషనల్ హెరాల్డ్ కేసులో కాంగ్రెస్ నేతలు సోనియా గాంధీ ,, రాహుల్ గాంధీ  పేర్లను చార్జ్ షీట్లో నమోదు చేయడాన్ని ఖండిస్తూ నిరసనగా నరేంద్ర మోదీ దిష్టిబొమ్మ ...

ఈ ప్రభుత్వాన్ని మేము పడగొట్టడం ఏంటి? మాజీ మంత్రి కేటీఆర్:

  *బంగ్లాదేశ్ లాగా ప్రజలే పడగొడతారు. హైదరాబాద్:ఏప్రిల్ 17 ఆర్ఆర్ ట్యాక్స్ అని, హెచ్ సీయూలో ఏదో జరుగుతుందని ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడటం కాదు.. సీబీఐ, సీవీసీ, సిట్టింగ్ జడ్జితో విచారణ ...

బిజెపి జాతీయ అధ్యక్షుల నియమానికి ముహూర్తం ఖరారు:

  హైదరాబాద్:ఏప్రిల్ 17 తెలంగాణ రాజకీయాల్లో రోజుకో కీలక పరిణామం చోటుచేసుకుంటోంది. ఇటీవల రాష్ట్రంలో నడుస్తోన్న రాజకీయాలు ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. అధికార ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం జోరుగా నడుస్తుండగా.. కులగణన చేసి ...

నేడు జేఈఈ మెయిన్ పరీక్ష ఫలితాలు:

  హైదరాబాద్‌:ఏప్రిల్ 17 జేఈఈ మెయిన్‌ 2025 తుది విడత ఫలితాలను నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ ఎన్‌టీఏ, గురువారం విడుదల చేయనుంది. ఈ ఏడాది జనవరిలో జేఈఈ మెయిన్‌ తొలి విడత పరీక్షలు ...

హైదరాబాద్ లో రెండవ రోజు కొనసాగుతున్న ఈడీ సోదాలు:

  హైదరాబాద్:ఏప్రిల్ 17 హైదరాబాద్‌ నగరంలో రెండవ రోజూ ఎన్‌ఫోర్స్‌ మెంట్‌ డైరెక్టరేట్‌ సోదాలు కొనసాగుతున్నాయి. దేశంలో ఆర్థిక నేరాలను అరికట్టే ఉద్దేశంతో ఈడీ చేపట్టిన ఈ దాడుల్లో పలు సంచలన విషయాలు ...

మేమంతా కేసీఆర్ పార్టీ సైనికులం..భయపడే వాళ్ళము కాదు :

భీంగల్ లో కళ్యాణ లక్ష్మీ చెక్ ల పంపిణీ కార్యక్రమానికి వచ్చిన ఇంచార్జ్ మినిస్టర్ జుపాల్లి కృష్ణారావు గారిని ఈ ప్రాంత ఎమ్మెల్యేగా బాధ్యతగా సాదర స్వాగతం పలికాను. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ...

భారీగా పట్టుబడ్డ డ్రగ్స్.. పోలీసులకు చిక్కిన మాజీ సీఎస్ పుత్రుడు:

  హైదరాబాద్, ఏప్రిల్ 16: డ్రగ్స్‌ సరఫరాను నిర్మూలించేందుకు పోలీసులు ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు. ఎప్పటికప్పుడు సోదాలతో డ్రగ్స్‌ సరఫరా చేసే వారి గుండెల్లో గుబులు పుట్టిస్తూనే ఉన్నారు. తెలంగాణను డ్రగ్స్ రహితంగా ...

సుప్రీంకోర్టు నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని భారాస:

హైదరాబాద్‌: కంచ గచ్చిబౌలి భూములపై సుప్రీంకోర్టు నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ తెలిపారు. మే 15 వరకు స్టేటస్‌ కో పొడిగిస్తూ సుప్రీంకోర్టు ఆదేశాల నేపథ్యంలో ఆయన ‘ఎక్స్‌’లో పోస్ట్‌ ...

జపాన్‌ చేరుకున్న సీఎం రేవంత్‌రెడ్డి బృందం:

  నారిటా ఎయిర్‌పోర్ట్‌కు చేరుకున్న సీఎం బృందం. ఈ నెల 22 వరకు జపాన్‌లో సీఎం బృందం పర్యటన. టోక్యో, మౌంట్‌ ఫుజి, ఒసాకా, హిరోషిమాలో రేవంత్ పర్యటన. ఒసాకా వరల్డ్‌ ఎక్స్‌పో ...

మూడు రోజులు జాగ్రత్త.. ఎండలతో పాటే వానలూ దంచికొడతాయి.. ఈ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్.:

  తెలంగాణాలో భిన్న వాతావరణ పరిస్థితులు నమోదవుతున్నాయి. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు విపరీతమైన ఎండలు కొడుతున్నాయి. బయటకు రావాలంటే భయపడేలా మండుతున్నాయి ఎండలు. అంతలోనే మధ్యాహ్నం ప్రాంతంలో వాతావరణం ఒక్కసారిగా మారిపోతోంది. ...