తాజా వార్తలు
అక్రిడిటేషన్ కార్డుల్లో మహిళలకు 33% తప్పనిసరి,…
హైదరాబాద్:జనవరి 26 తెలంగాణ ప్రభుత్వం మీడియా అక్రిడిటేషన్ 2026 నిబంధనాల్లోపలు కీలక సవరణలు చేస్తూ ఇవాళ తాజాగా జీవో నెం.103ను విడుదల చేసింది. ఈ సవరణల ద్వారా అక్రిడిటేషన్ల కేటాయింపులో మహిళలకు ప్రాధాన్యత....
వైకల్యాన్ని జయించి ఢిల్లీలో జాతీయ వేదికపై వైద్య సేవలు….
ఎర్రకోట పరేడ్లో సేవలందించిన వాడి గ్రామ వైద్యుడు డా. గోలి శ్రీనివాస్… ఆర్మూర్, వేల్పూర్ మండలం వాడి గ్రామానికి చెందిన డాక్టర్ గోలి శ్రీనివాస్ తనలోని వైకల్యాన్ని జయించి, దేశ రాజధాని ఢిల్లీలోని....
ఆర్మూర్ విశ్రాంత ఉద్యోగుల సంఘంలో పతాకావిష్కరణ…
ఆర్మూర్ విశ్రాంత ఉద్యోగుల సంఘం, సీనియర్ సిటిజన్స్ ఫోరం ల ఆధ్వర్యంలో 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా పతాకావిష్కరణ చేసి,జాతీయ గీతాన్ని ఆలపించారు.అధ్యక్షులు రాజేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ....
చందాపూర్లో ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు…
మెదక్ జిల్లా చిన్న శంకరంపేట్ మండలం చందాపూర్ గ్రామంలో గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించబడ్డాయి. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ చిన్న గౌనల కృష్ణ గౌడ్ గారు గణతంత్ర దినోత్సవ జెండాను ఆవిష్కరించారు.....
నాంపల్లి అగ్ని ప్రమాద బాధితులకు రూ”5 లక్షల నష్టపరిహారం….
హైదరాబాద్:జనవరి 25: హైదరాబాద్ లోని నాంపల్లి స్టేషన్ రోడ్డులో శనివారం మధ్యాహ్నం బచాస్ ఫర్నిచర్ క్యాజిల్ దుకాణం, గోదాంలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో ఐదుగురు మృతి చెందారు. మృతులు....
రేపు రిపబ్లిక్ డే: దేశవ్యాప్తంగా 982 మంది పోలీసులకు కేంద్ర అవార్డులు….
హైదరాబాద్:జనవరి 25: గణతంత్ర దినోత్సవం పురస్కరించుకొని ఆదివారం గ్యాలంటరీ అవార్డులను ప్రకటించింది, దేశవ్యాప్తంగా పోలీస్ ఫైర్ సర్వీస్, హోంగార్డ్ సివిల్ డిఫెన్స్ సర్వీసులలో పనిచేసే 982 మంది పోలీసులు, అవార్డులకు ఎంపికయ్యారు. ఈ....
చందాపూర్ గ్రామంలో మెత్తటి కాలువ కూలిపోయిన విషయమై వినతి…
గౌరవనీయులు, తహసీల్దార్, సంబంధిత ఇరిగేషన్ శాఖ అధికారి, చిన్న శంకరంపేట్ మండలం,మెదక్ జిల్లా: విషయం: మెదక్ జిల్లా చిన్న శంకరంపేట్ మండలం చందాపూర్ గ్రామంలో మెత్తటి కాలువ కూలిపోయిన విషయమై – తక్షణ....
జక్రాన్ పల్లి 108 అంబులెన్స్పై ఆకస్మిక తనిఖీ – సేవల నాణ్యతపై అధికారుల సంతృప్తి
A9 న్యూస్ ప్రతినిధి జక్రాన్ పల్లి: నిజామాబాద్ జిల్లా జక్రాన్ పల్లి మండల కేంద్రంలో ఉన్న 108 అంబులెన్స్ను శనివారం ప్రోగ్రామ్ మేనేజర్ (PM) జనార్ధన్, ఎమర్జెన్సీ మేనేజ్మెంట్ ఎగ్జిక్యూటివ్ (EME) స్వరాజ్ ఆకస్మికంగా....
మేడారం మహా జాతరకు ఏర్పాట్లు పూర్తి….
ములుగు జిల్లా:జనవరి24: మేడారం జాతరకు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేస్తున్న ఏర్పాట్లు దాదాపు పూర్తయ్యాయి, ఈనెల 28 నుంచి 31 వరకు సాగే మహా జాతరకు కోటి మంది భక్తులు తరలివస్తారని అధికారులు అంచనా....
నిజామాబాద్ రూరల్ పోలీస్ స్టేషన్ ప్రారంభం – డిజిపి బి. శివధర్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభోత్సవం…
A9 న్యూస్ ప్రతినిధి నిజామాబాద్: తెలంగాణ రాష్ట్ర పోలీస్ డైరెక్టర్ జనరల్ (డిజిపి) బి. శివధర్ రెడ్డి శుక్రవారం నిజామాబాద్ జిల్లాలో పర్యటించి, నూతనంగా నిర్మించిన నిజామాబాద్ రూరల్ పోలీస్ స్టేషన్ భవనాన్ని....
















