తాజా వార్తలు

నేటి నుంచి గ్యాస్ ధరలు పెంపు:

  హైదరాబాద్:ఏప్రిల్ 08 సామాన్య ప్రజల జీవన వ్యయానికి మరో ఎదురు దెబ్బ తగిలింది. గృహావ సరాలకు వినియోగించే వంటగ్యాస్ సిలిండర్ ధరను కేంద్ర ప్రభుత్వం ఒక్కసారిగా రూ.50 మేర పెంచింది. ఈ ...

తెలంగాణ వ్యాప్తంగా అన్ని జిల్లాల్లోని ముఖ్య వ్యాపార కేంద్రాల్లో ‘డిస్టిబ్యూటర్’లను ఆహ్వానిస్తోంది ..:

*తెలంగాణ వ్యాప్తంగా అన్ని జిల్లాల్లోని ముఖ్య వ్యాపార కేంద్రాల్లో ‘డిస్టిబ్యూటర్’లను ఆహ్వానిస్తోంది .. ప్రముఖ ‘ప్రదార డెయిరీ’ సంస్థ యొక్క అత్యంత నాణ్యమైన ‘ICE CREAM’ ఉత్పత్తుల అమ్మకాల కోసం.. *ఏరియా డిస్ట్రిబ్యూషన్, ...

దేశానికి దిక్సూచిగా కులగణన చేశాం: పొన్నం.

    A9 news,Apr 08, 2025,   దేశానికి దిక్సూచిగా కులగణన చేశాం: పొన్నం రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్రలో సామాజిక రుగ్మతలను తొలగించడానికి దేశానికి దిక్సూచిగా తెలంగాణలో ...

మే 6 అర్ధరాత్రి నుంచి తెలంగాణ వ్యాప్తంగా ఆర్టీసీ బస్సులు బంద్.:

  మే 6 అర్ధరాత్రి నుంచి తెలంగాణ వ్యాప్తంగా ఆర్టీసీ బస్సులు బంద్. తమ డిమాండ్ల పరిష్కారం కోసం ప్రభుత్వం చర్చలకు పిలవడం లేదని ఆర్టీసీ కార్మికుల సమ్మె. ఈ మేరకు సంస్థ ...

పోలీస్ స్టేషన్ ముట్టడించిన తాళ్ల రాంపూర్ గ్రామస్తులు:

  *తాళ్లరాంపూర్ గ్రామంలో గౌడ సంగం మహిళలను కుంకుమార్చన కార్యక్రమంలో పాల్గొనకుండా అడ్డుకున్న గ్రామాభివృద్ధి కమిటీ . A9 న్యూస్ ప్రతినిధి: నిజామాబాద్ జిల్లా ఏర్గట్ల మండలం తాళ్లరాంపూర్ లో చోటు చేసుకుంది. ...

హెచ్‌సీయూ భూములపై హైకోర్టు ఏం తేల్చిందంటే:

  హైదరాబాద్, ఏప్రిల్ 7: హెచ్‌సీయూ భూ వివాదంపై ఈరోజు (సోమవారం) హైకోర్టులో విచారణ వాయిదా పడింది. ఈనెల 24వ తేదీకి వాయిదా వేసింది ధర్మాసనం. ఈ అంశం సుప్రీంకోర్టు పరిధిలో ఉందని ...

కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్సీల ప్రమాణ స్వీకారం..:

  హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర శాసనమండలి వేదికగా నూతనంగా ఎన్నికైన ఎమ్మెల్సీలు సోమవారం ప్రమాణ్య స్వీకారం చేస్తున్నారు. పట్టభద్రులు, టీచర్‌, ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో పలువురు సభ్యులు ఎమ్మెల్సీలుగా ఎన్నికైన విషయం ...

రైల్వేస్టేషన్‌ వద్ద యువతిపై కీచకుల అఘాయిత్యం.:

  మేడ్చల్, ఏప్రిల్ 7: ఆడపిల్లలకు ఎక్కడా రక్షణ లేకుండా పోతోంది. అమ్మాయి రోడ్డుపైకి వచ్చిందంటే చాలు ఎవరు ఎక్కడి నుంచి అఘాయిత్యానికి పాల్పడతారో అనే ఆందోళనలు తల్లిదండ్రుల్లో ఉంటున్నాయి. అమ్మాయిల రక్షణ ...

భద్రాద్రి రామయ్యకు మహా పట్టాభిషేకం*:

  భద్రాద్రి కొత్తగూడెం: దక్షిణ అయోధ్యగా భాసిల్లుతున్నభద్రాచలంలో సీతారాముల కల్యాణం వైభవంగా జరిగింది. సోమవారం భద్రాచలం రామాలయంలో శ్రీ రామ మహా పట్టాభిషేకం జరగనుంది. ఈ కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్ర గవర్నర్ జిష్ణు ...

తెలంగాణలో 6 రోజుల్లో 1.27 కోట్ల మందికి సన్నబియ్యం:

  *రాష్ట్రంలో సన్నబియ్యం రేషన్ పంపిణీ కొనసాగుతోంది. ఇప్పటివరకు 1.27 కోట్ల మంది సన్నబియ్యం తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. మొత్తం 90.42 లక్షల రేషన్ కార్డులుండగా ఏప్రిల్లో 42 లక్షల కార్డులపై లబ్ధిదారులు ...