తాజా వార్తలు
ఆ బ్లాక్ మార్కెట్ దందా ఎవరూ నడిపిస్తున్నారో తెలియాలి:కేటీఆర్ హాట్ కామెంట్స్.
హైదరాబాద్: రైతు సమస్యలను పరిష్కరించడంలో రేవంత్ ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో రైతు భరోసా....
పదేళ్ల కేసీఆర్ పాలనలో వ్యవసాయం పండుగలా మారింది: హరీష్*.
పదేళ్ల కేసీఆర్ పాలనలో వ్యవసాయం పండుగలా మారిందని మాజీమంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీష్రావు ఉద్ఘాటించారు. కేసీఆర్ పాలనలోని పదేళ్లలో రైతుల ఆత్మహత్యలు గణనీయంగా తగ్గాయని చెప్పుకొచ్చారు. రైతు పక్షపాతిగా నిలిచిన కేసీఆర్కు....
సిరికొండ నూతన ఎస్సైగా బాధ్యతలు :
A9 న్యూస్ ప్రతినిధి నిజామాబాద్: సిరికొండ మండల కేంద్రంలో గల పోలీస్ స్టేషన్ లో నూతన ఎస్సైగా మామిడిపల్లి కళ్యాణి ఆదివారం పదవి బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా ఆమె స్టేషన్ సిబ్బందితో....
పరారైన ఖైదీని పట్టుకున్న పోలీసులు….
A9 న్యూస్ ప్రతినిధి నిజామాబాద్: బోధన్ పట్టణంలోని జైళ్ల శాఖ నిర్వహిస్తున్న పెట్రోల్ పంపులో పని చేస్తున్న ఓ ఖైదీ ఇటీవల పరారు కాగా, తిరుపతిలో పట్టుకున్నట్లు పోలీసులు తెలుసుకొని మళ్లీ అదుపులోకి....
త్వరలో వాట్సప్ బస్ టికెట్….
*గ్రేటర్ హైదరాబాద్లో త్వరలో వాట్సాప్ టికెటింగ్, డిజిటల్ బస్ పాస్ సేవలను అమలులోకి తెస్తున్నట్లు TGSRTC ఎండీ సజ్జనార్ తెలిపారు. ప్రస్తుతం క్యూఆర్ కోడ్ స్కాన్తో ఫోన్పే ద్వారా టికెట్ తీసుకునే సౌలభ్యం....
డిప్లొమోను ఇంటర్తో సమానంగా పరిగణించాలి: హైకోర్టు.
స్టేట్ బోర్డ్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్ (పాలిటెక్నిక్) డిప్లొమో కోర్సు ,ఇంటర్మీడియట్తో సమానమేనని హైకోర్టు స్పష్టం చేసింది. ఈ డిప్లొమో పూర్తి చేసిన అభ్యర్థులను ఇంటర్ అర్హతగా నిర్ణయించిన....
చికిత్స పొందుతూ ఒకరు మృతి…..
A9 న్యూస్ ప్రతినిధి నిజామాబాద్: నిజామాబాద్ నగరంలోని పూలాంగ్ కు చెందిన మల్లెపూల సందీప్ (36), రవికుమార్ కలిసి కార్పెంట్ షాపు నిర్వహించగా నష్టాలు రావడంతో అప్పులపాలయ్యారు. ఆర్థిక ఇబ్బందులు కలగడంతో సందీప్....
దళిత మాదిగ కుటుంబ భూముల రక్షణకు ఎస్సీ ఎస్టీ కమిషన్కి ఫిర్యాదు….
A9 న్యూస్ ప్రతినిధి ఆర్మూర్, జూలై 6: ఆర్మూర్ పట్టణంలోని జిరాయత్ నగర్లో గత 56 సంవత్సరాలుగా నివసిస్తున్న దళిత మాదిగ కుటుంబాలు ప్రభుత్వ అసైన్మెంట్ భూములపై జరుగుతున్న అక్రమ ఆక్రమణలను నిరసిస్తూ....
నీటి గుంటలో పడి ఇద్దరు చిన్నారుల మృతి:
A9 న్యూస్ ప్రతినిధి ఆదిలాబాద్: ఆదిలాబాద్ జిల్లా మావల గ్రామంలో విషాదం చోటు చేసుకుంది. సైకిల్పై వెళ్తుండగా ప్రమాదవశాత్తు అదుపుతప్పి నీటి గుంటలో పడి అక్క, తమ్ముడు ఇద్దరూ మృతి చెందారు. వినూత్న....
నిజామాబాద్లో క్రెడిట్ కార్డు పేరుతో సైబర్ మోసం:
A9 న్యూస్ ప్రతినిధి నిజామాబాద్: నిజామాబాద్ నగరంలో ఓ వ్యక్తి నుంచి సైబర్ మోసగాళ్లు క్రెడిట్ కార్డు పేరిట 2 లక్షలు రూపాయలు కాజేసినట్లు వన్ టౌన్ ఎస్హెచ్ఓ రఘుపతి తెలిపారు. మాలపల్లికి....