తాజా వార్తలు

హైదరాబాద్‌కు భారీ వర్ష సూచన.. రానున్న గంటలో:

  హైదరాబాద్, ఏప్రిల్ 10: హైదరాబాద్‌కు భారీ వర్ష సూచన ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. మరో గంటలో నగర వ్యాప్తంగా భారీగా వర్షం పడనున్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. రాత్రి వరకు ...

తెలంగాణ రాష్ట్రానికి భారీ హెచ్చరిక:

  హైదరాబాద్, ఏప్రిల్ 10: తెలంగాణకు భూకంప హెచ్చరిక భయాందోళనకు గురిచేస్తోంది. రామగుండంలో భూకంపం వచ్చే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. భూకంప తీవ్రత గట్టిగా ఉంటుందని చెబుతున్నారు. ఆ భూకంప తీవ్రత ...

యంగ్ ఇండియా పోలీస్ స్కూల్ ను ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి.:

  హైదరాబాద్:ఏప్రిల్ 10 సైనిక పాఠశాలల తరహాలో పోలీసుల పిల్లలకోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన యంగ్ ఇండియా పోలీసు స్కూల్ ప్రాజెక్టులో భాగంగా మంచిరేవులలో తొలి స్కూల్ ను సీఎం రేవంత్ ...

బోధన్‌ మాజీ ఎమ్మెల్యే షకీల్‌కు మాతృవియోగం:

  బోధన్: ఏప్రిల్ 10 బోధన్‌ మాజీ ఎమ్మెల్యే, బీఆర్‌ఎస్‌ పార్టీ సీనియర్‌ నేత షకీల్‌,ఇంట్లో విషాదం చోటు చేసుకున్నది. గతకొంత కాలంగా అనా రోగ్యంతో బాధపడుతున్న షకీల్‌ తల్లి ఈరోజు తెల్లవారుజామున ...

ఈ నెల 17 న జేఈఈ మెయిన్ ఫలితాలు:

  హైదరాబాద్:ఏప్రిల్ 10 జేఈఈ మెయిన్‌ ఫలితాలు ఈ నెల 17న విడుదలకా నున్నాయి. సెషన్‌-2 పేపర్‌- 1బీఈ, బీటెక్‌ పరీక్షలు మంగళవారంతో ముగి యగా, పేపర్‌-2,బీఆర్క్‌, బీ ప్లానింగ్‌పరీక్ష బుధవారంతో ముగిసింది… ...

ఐ.ఎన్.టి.ఎస్.ఓ లెవెల్ 2 పలితాల్లో శ్రీచైతన విజయ భేరి”:

ఐ మెదక్, A9 న్యూస్ ,తూప్రాన్, ఏప్రిల్, 9. : ఐ. ఎన్.టి.ఎస్.ఓ. లెవెల్ 2 సంజ్ లో శ్రీ చైతన పాఠశాల విద్యార్థులు ఏ. ఫిహాల్ దీక్షిత్, ల్యాప్టాప్ గెల్చుకున్నాడనీ ప్రిన్సిపాల్ ...

గవర్నర్లకు వీటో అధికారం లేదు: సుప్రీంకోర్టు తీర్పు.

  A9 న్యూస్,  ఏప్రిల్ 9: ఆర్టికల్ 200 ప్రకారం అసెంబ్లీ ఆమోదించిన బిల్లులు గవర్నర్లు నొక్కిపెట్టలేరు. తమిళనాడు గవర్నర్ ఆర్.ఎన్ రవిపై సుప్రీం సీరియస్. పార్లమెంటరీ ప్రజాస్వామ్యంలో గవర్నర్లు మార్గదర్శిగా, తత్వవేత్తగా ...

తెలంగాణలో పెరగనున్న ఉష్ణోగ్రతలు.. ఆరెంజ్ అలర్ట్ జారీ:

  A9 న్యూస్, ఏప్రిల్ 9: తెలంగాణలో ఉష్ణోగ్రతలు మరింత పెరగనున్నాయి. రానున్న 3 రోజుల్లో ఉష్ణోగ్రతలు 41 నుంచి 45 డిగ్రీల వరకు నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ...

ఆర్ట్ అండ్ స్మార్ట్ ప్లే స్కూల్ లో ఘనంగా గ్రాడ్యుయేషన్ వేడుకలు:

నేటి బాలలే రేపటి భావి భారత పౌరులు. *కరతాళధ్వనుల మధ్య సీనియర్ కేజీ విద్యార్థులకు పట్టా సర్టిఫికేట్ అందజేసిన డాక్టర్ జానకిరామ్. *హట్టహసంగా కొనసాగిన స్నాతకోత్సవ *ఆలరించిన సాంస్కృతిక కార్యక్రమాలు.   A9 ...

గాడ్సే సిద్ధాంతాలను మోడీ ప్రోత్సహిస్తున్నాడు: సీఎం రేవంత్ రెడ్డి.

  హైదరాబాద్:ఏప్రిల్ 09 కులాలు,మతాల మధ్య ప్రధాని మోడీ చిచ్చుపెడు తున్నారని, గాంధీ విధానాలకు వ్యతిరేకంగా పని చేస్తున్నారంటూ అహ్మదాబాద్, వేదికగా జరుగుతున్న ఏఐసీసీ ప్లీనరీ సమావేశంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి,ఆగ్రహం ...