తాజా వార్తలు
మాజీమంత్రి కేటీఆర్ కి సిట్ నోటీసులు…
రేపు విచారణకు రావాలన్న అధికారులు… హైదరాబాద్:జనవరి 22 తెలంగాణలో సంచలనం రేపిన ఫోన్ ట్యాపింగ్ కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. బీఆర్ఎస్ కు చెందిన మరో కీలక నేతకు సిట్....
జక్రాన్ పల్లి మండలం ఆక్స్ఫర్డ్ స్కూల్ పక్కన చిరుధాబాలో మద్యం సేవనం – ప్రజల ఆందోళన….
జక్రాన్ పల్లి మండల కేంద్రంలో ఆక్స్ఫర్డ్ స్కూల్ పక్కనే ఉన్న చిరుధాబాలో మద్యం సేవించడంపై స్థానికులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దాబాలలో మద్యం సేవించరాదని స్పష్టమైన నిబంధనలు ఉన్నప్పటికీ, సంబంధిత అధికారులు యథేచ్ఛగా....
నేటి నుండి మేడారం భక్తులకు హెలికాప్టర్ సేవలు….
హైదరాబాద్:జనవరి 22: తెలంగాణ కుంభమేళా మేడారం జాతరకు సర్వం సిద్ధమైంది. ప్రతి రెండేళ్లకోసారి జరిగే సమ్మక్క సారలమ్మ జాతర ఉత్సవాలు .. ఈనెల 28, 29, 30, 31, తేదీల్లో మహా జాతర....
తొర్లికొండ పద్మశాలి సంఘం నెంబర్ 2 ఆధ్వర్యంలో మార్కండేయ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు..
A9 న్యూస్ రిపోర్టర్ జక్రాన్ పల్లి: జక్రాన్ పల్లి మండలంలోని తొర్లికొండ గ్రామంలో పద్మశాలి నె 02 ఆధ్వర్యంలో మార్కండేయ జయంతి ఘనంగా నిర్వహించారు, అనంతరం మార్కండేయ చిత్రపటాలకు పూలమాలలు అలంకరించి భక్తిశ్రద్ధలతో పూజలు....
మార్కండేయ జయంతి సందర్బంగా పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు…
A9 న్యూస్ రిపోర్టర్ జక్రాన్ పల్లి : జక్రాన్ పల్లి మండలంలోని తొర్లికొండ గ్రామంలో ఈరోజు మార్కండేయ జయంతి సందర్బంగా శ్రీ శిలా తీర్ధ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు,అనంతరం....
సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణి కార్యక్రమం…
A9 న్యూస్ రిపోర్టర్ జక్రాన్ పల్లి : జక్రాన్ పల్లి మండలంలో ఈరోజు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణి కార్యక్రమం కాంగ్రెస్ నాయకులు నిర్వహించారు, ఎమ్మెల్యే భూపతి రెడ్డి ఆదేశంతో జక్రాన్....
ఏప్రిల్ నెల నుంచి అమల్లోకి కొత్త విధానం…
హైదరాబాద్:జనవరి 21 దేశవ్యాప్తంగా ఉన్న సుమారు 8 కోట్ల మంది ప్రభుత్వ ఉద్యోగులకు ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ తీపి కబురు అందించింది,ఇకపై మీ పీఎఫ్ డబ్బులు తీసుకోవడం చాలా ఈజీ కాబోతోంది,ఈ....
SBI IMPS ఛార్జీలు: రూ.25,000 దాటితే రుసుము…
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) తన కస్టమర్ల కోసం IMPS (ఇమ్మీడియట్ పేమెంట్ సర్వీస్) లావాదేవీలపై కొత్త రుసుములను ఫిబ్రవరి 15 నుండి అమలు చేయనుంది. రూ.25,000 వరకు IMPS బదిలీలు....
తెలంగాణకు గుడ్ న్యూస్.. 6 అర్బన్ ఫారెస్ట్ పార్కుల ఏర్పాటుకు లైన్ క్లియర్….
Jan 21, 2026, తెలంగాణ : పచ్చదనాన్ని మరింత పెంచే లక్ష్యంతో ‘నగర్ వన్ యోజన’ పథకం కింద తెలంగాణలో కొత్తగా 6 అర్బన్ ఫారెస్ట్ పార్కుల ఏర్పాటుకు పరిపాలనా అనుమతులను కేంద్ర....
ఆర్గానిక్ పంటల సర్టిఫికేషన్ కు యాప్: తుమ్మల…
Jan 21, 2026, తెలంగాణ : రైతులు యూరియాను ఆన్లైన్లో బుక్ చేసుకునేలా తీసుకొచ్చిన యూరియా యాప్ను వచ్చే ఖరీఫ్ సీజన్ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేస్తామని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు....















