తాజా వార్తలు

నూతన కార్యాలయం ప్రారంభోత్సవం పాల్గొన్న వినయ్ రెడ్డి:

    A9 న్యూస్,ఆర్మూర్   ఈ రోజు ఆర్మూర్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఆర్మూర్ ఇంచార్జ్ ప్రొద్దుటూరి వినయ్ రెడ్డి ఆర్మూర్ పట్టణంలోని కౌన్సిలర్ బ్యావత్ సాయి కుమార్ తమ్ముడు బ్యావత్ ...

కుటుంబ కలహాలతో.. రైలు కింద పడి వ్యక్తి ఆత్మహత్య:

    రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ పట్టణ పరిధిలో సోలిపూర్ గ్రామానికి చెందిన సింగపాగ రమేష్ అనే వ్యక్తి రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్న ఘటన స్ధానిక రైల్వే ట్రాక్ సమీపంలో ...

ఒకే రాష్ట్రం ఒకే పోలీసు విధానం’ అమలు చేయాలని డిమాండ్‌ చేస్తూ ప్రత్యేక పోలీస్‌ కానిస్టేబుళ్లు :

మామునూరు, సిరిసిల్ల మంచిర్యాల , ఆదిలాబాద్‌ : ‘ఒకే రాష్ట్రం ఒకే పోలీసు విధానం’ అమలు చేయాలని డిమాండ్‌ చేస్తూ ప్రత్యేక పోలీస్‌ కానిస్టేబుళ్లు వరంగల్, ఆదిలాబాద్, మంచిర్యాల జిల్లాల్ల శనివారం నిరసన ...

తెలంగాణలో రాబోయే వేసవిలో నీటి ఎద్దడిని నివారించేందుకు కార్యాచరణ:

హైదరాబాద్‌: తెలంగాణలో రాబోయే వేసవిలో నీటి ఎద్దడిని నివారించేందుకు కార్యాచర ప్రణాళికను సిద్ధం చేయాలని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రి సీతక్క అధికారులను ఆదేశించారు. వేసవి సన్నద్ధతపై శనివారం ఆమె మిషన్‌భగీరథ ...

రాష్ట్రంలో ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఎంపిక కోసం ప్రత్యేక యాప్‌:

హైదరాబాద్‌: రాష్ట్రంలో ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఎంపిక కోసం ప్రత్యేక యాప్ను రూపొందించినట్లు గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు. వచ్చే వారం ఇది అందుబాటులోకి వస్తుందన్నారు. శనివారం సచివాలయంలో ...

కళ్యాణ లక్ష్మి చెక్కుల కోసం ఎదురుచూపు:

లగ్గమంటే మాటలా, పెళ్లి చేసి చూడు.. అని లోకోక్తులు. నేటి కాలంలో ఆడపిల్లల లగ్గం చేయాలంటే ఖర్చుతో కూడుకున్న వ్యవహారం. అందుకే ఆర్థికంగా ఆడపిల్లల తల్లిదండ్రులను కొంతమేర ఆదుకోవాలనేది ప్రభుత్వ లక్ష్యం. గత ...

ఆగమైతున్న తెలంగాణ..అన్ని వర్గాల ఆందోళన:

  రేవంత్ సర్కార్ అసమర్థత, పాలనపై పట్టులేకపోవడంతో అట్టుడుకుతోంది తెలంగాణ. గతంలో ఎన్నడూ లేనివిధంగా పది నెలల్లోనే ప్రజలు నుంచి రేవంత్ సర్కార్ పై తీవ్ర వ్యతిరేకత వస్తుందన్నారు. రేవంత్ రెడ్డి మా ...

భారీగా పెరిగిన వంటనూనెల ధరలు.

    హైదరాబాద్: దీపావళి పండుగకు ముందు వంటనూనెల ధరలు అమాంతం పెరిగాయి. గత నెలలో ₹100గా ఉన్న లీటర్ పామాయిల్ ధర ₹137కి చేరగా, సోయాబీన్ ₹120 నుంచి ₹148, సన్ఫ్లవర్ ...

డాక్టర్ బాపురెడ్డి కన్నుమూత:

  A9 న్యూస్ ప్రతినిధి:   ప్రముఖ వైద్యులు డాక్టర్ జాల బాపిరెడ్డి 75 వయసు గత రోజులుగా అనారోగ్యంతో కన్నుమూశారు గత కొంతకాలంగా లివర్ సెల్ క్యాన్సర్ తో బాధపడుతున్న డాక్టర్ ...

సమాజ శ్రేయస్సే ధ్యేయంగా శిశుమందిరాల ముందడుగు:

    –శిశు మందిరాలు మంచి సంస్కార కేంద్రాలు   — సంస్కార కేంద్రాల ద్వారా విద్యార్థులకు శిక్షణ   — శ్రీ సరస్వతీ విద్యా మందిర్ ఆధ్వర్యం లో పేద విద్యార్థులకు ...