హైదరాబాద్

హైడ్రా కమిషనర్ రంగనాథ్ గన్మెన్ ఆత్మహత్యా యత్నం..

December 22, 2025

  హైదరాబాద్, డిసెంబర్ 21 : హైదరాబాద్ హయత్‌నగర్‌ లో గన్‌మెన్‌ ఆత్మహత్యా యత్నం కలకలం రేపింది. హైడ్రా కమిషనర్ రంగనాథ్‌, గన్ మెన్ గా పనిచేస్తున్న కృష్ణ చైతన్య,ఆత్మహత్యా యత్నం చేసుకున్నాడు గన్....

వాట్సాప్ యూజర్లకు సజ్జనార్ వార్నింగ్ ‘ఘోస్ట్ పేయిరింగ్’ స్కామ్‌కు జాగ్రత్త..!

December 22, 2025

  హైదరాబాద్ నగర ప్రజలకు, ప్రత్యేకంగా వాట్సాప్ వినియోగ దారులకు వరుసగా సైబర్ మోసాలు పెరుగుతున్న నేపథ్యలో పోలీస్ కమిషనర్ సజ్జనార్ కీలక హెచ్చరిక జారీ చేశారు. వాట్సాప్‌లో “Hey… మీ ఫోటో చూశారా.?”....

మహిళలకు గుడ్ న్యూస్..

December 22, 2025

  *తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం.. తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. మహిళా ప్రయాణికులకు ప్రత్యేక కార్డులు పంపిణీ చేయాలని నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు తెలంగాణ రాష్ట్ర ఉప....

అజ్మీర్ షరీఫ్ దర్గాకు సీఎం రేవంత్ రెడ్డి చాదర్ సమర్పణ….

December 22, 2025

హజ్రత్ ఖ్వాజా మొయినుద్దీన్ చిష్తి 814వ ఉర్సును పురస్కరించుకుని రాష్ట్ర ప్రభుత్వం తరపున ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి అజ్మీర్ షరీఫ్ దర్గాకు చాదర్‌ను సమర్పించారు. అజ్మీర్ షరీఫ్ దర్గా ఆధ్యాత్మికత, సామాజిక సామరస్యం,....

ప్రపంచ ధ్యాన దినోత్సవం సందర్బంగా సమాజ సేవకులకు సన్మానం….

December 21, 2025

ప్రపంచ ధ్యాన దినోత్సవ సందర్భంగా హైదరాబాదు సంజివయ్య పార్క్ పార్కులో ధ్యాన దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది . పిరమిడ్ స్పెల్లింగ్ సొసైటీ పత్రీజీ సేవ మెడల్స్ హోల్డర్ ఆధ్వర్యంలో సంజీవయ్య పార్క్....

రైలు నుండి జారిపడి నవ దంపతులు మృతి….

December 20, 2025

  హైదరాబాద్:డిసెంబర్ 20 రైలు నుంచి జారిపడి నవ దంపతులు మృతి చెందిన ఘటన యాదాద్రి భువనగిరి జిల్లా వంగపల్లి ఆలేరు, రైలు మార్గంలో శుక్రవారం అర్ధరాత్రి చోటుచేసుకుంది. అయితే మృతులు ఆంధ్రప్రదేశ్ పార్వతీపురం....

విద్యార్థులకు క్రిస్మస్ సెలవులు వచ్చేశాయి…..

December 20, 2025

  హైదరాబాద్:డిసెంబర్ 20 సెలవులు ప్రతి విద్యార్థికి ఇష్టమైన విషయమే అయితే కొంతకాలం క్రితం పాఠశాలలకు వారం రోజుల నుంచి పది రోజుల వరకు క్రిస్మస్ సెలవులు ఉండేవి, కాని గత కొన్నాళ్లుగా ఆ....

రైల్వేలో 311 ఉద్యోగులకు నోటిఫికేషన్…..

December 18, 2025

  హైదరాబాద్‌:డిసెంబర్‌18 నిరుద్యోగులకు రైల్వే రిక్రూట్‌మెంట్‌ బోర్డు తీపికబురు చెప్పింది. ఐసోలేటెడ్ కేటగిరీస్‌ విభాగంలో 311 ఉద్యోగాల కు నోటిఫికేషన్‌ను విడుదల చేసింది,ఈ మేరకు షార్ట్‌ నోటీస్‌ విడుదల చేసింది. ఎంప్లాయిమెంట్‌ న్యూస్‌ వివరాల....

నాంపల్లి కోర్టుకు బాంబు బెదిరింపు-అప్రమత్తమైన పోలీసులు….  

December 18, 2025

  హైదరాబాద్:డిసెంబర్ 18 మహానగరంలోని నాంపల్లి కోర్టుకు బాంబు బెదిరింపు వచ్చింది, కోర్టులో బాంబు పెట్టామంటూ.. గుర్తు తెలియని వ్యక్తులు బెదిరింపులకు పాల్పడ్డారు ఈరోజు ఉదయం 11:30 గంటల ప్రాంతంలో బెదిరింపు ఈమెయిల్ పంపారు....

జనవరిలోనే మున్సిపల్ ఎన్నికలు….

December 18, 2025

  హైదరాబాద్:డిసెంబర్ 18 తెలంగాణలో పంచాయతీ ఎన్నికల పోరు ముగిసింది. మూడు విడతల్లో ఎన్నికల ప్రక్రియ బుధవారంతో ముగిసింది, అయితే, పంచాయతీ పోరులో అధికార కాంగ్రెస్ పార్టీ హవా కొనసాగింది. మూడు విడతల్లోనూ కాంగ్రెస్....

Previous Next