హైదరాబాద్
తెలంగాణలోకి సీబీఐ ఎంట్రీ….
సీబీఐ చేతికి మూడు కీలక కేసులు. హైదరాబాద్:సెప్టెంబర్ 03* తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకునేం దుకు సిద్ధమవుతోంది. రాష్ట్రంలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసును సీబీఐకి అప్పగించేందుకు రేవంత్....
బీసీ రిజర్వేషన్ తేలాకే స్థానిక ఎన్నికలు…..
స్థానిక ఎన్నికలకు మరింత ఆలస్యం. హైదరాబాద్:సెప్టెంబర్ 03 తెలంగాణ రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికలు ఇప్పట్లో నిర్వహించే అవకాశం లేదని తెలుస్తుంది,ఎన్నికల నిర్వహణకు మరింత గడువు కోరుతూ ప్రభుత్వం హైకోర్టును ఆశ్రయించినట్లు తెలిసింది,BCలకు 42%....
ఏజెన్సీ జిల్లాల్లో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన…..
హైదరాబాద్:సెప్టెంబర్ 03 కొన్ని ఏళ్లుగా గుడిసెల్లోనే గడిపిన గిరిజనుల జీవితాల్లో కొత్త వెలుగులు నిండనున్నాయి, భద్రాది కొత్తగూడెం జిల్లాలోని మారుమూల ఏజెన్సీ గ్రామాల్లో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇండ్ల పథకానికి....
తిరుపతి దేవాలయం టెంపుల్ మూసివేత…..
ఎ9 న్యూస్, తిరుపతి ట్రస్ట్ ,సెప్టెంబర్ 2: చంద్ర గ్రహణం కారణంగా సెప్టెంబర్ 7వ తేదిన వీఐపీ దర్శన సిఫార్సు లేఖల స్వీకరణ రద్దు. సెప్టెంబర్ 7వ తేదిన చంద్రగ్రహణం కారణంగా సాయంత్రం....
కవితపై బిఆర్ఎస్ కఠిన నిర్ణయం – పార్టీ నుంచి సస్పెన్షన్…..
A9 న్యూస్ హైదరాబాద్: బిఆర్ఎస్లో నెలలుగా కొనసాగుతున్న ఉద్రిక్తతలకు ముగింపు పలుకుతూ ఎమ్మెల్సీ కవితను పార్టీ నుండి సస్పెండ్ చేసింది. క్రమశిక్షణ కమిటీ నేరుగా తీసుకున్న ఈ నిర్ణయం పార్టీ లోపల, బయట....
సచివాలయంలో “పనుల జాతర – 2025” ఫోటో ఆల్బమ్ను మంత్రి సీతక్క ఆవిష్కరించారు…..
సచివాలయంలో “పనుల జాతర – 2025” ఫోటో ఆల్బమ్ను మంత్రి సీతక్క ఆవిష్కరించారు. పనుల జాతర కార్యక్రమం కింద రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాల వివరాలను చిత్రరూపంలో అందించేలా పంచాయతీరాజ్....
2026-27 నుంచి తెలంగాణలో కొత్త విద్య విధానం అమలుకు ప్రణాళిక…
హైదరాబాద్:సెప్టెంబర్ 02 తెలంగాణ విద్యా విధా నాన్ని రూపొందించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయిం చింది ఈ మేరకు ప్రభుత్వ సలహాదారు కే కేశవరావు, చైర్మన్ గా మరో ఐదుగురు సభ్యులు గా కమిటీ....
తెలంగాణకు మరో రెండు రోజులు భారీ వర్షాలు….
హైదరాబాద్, సెప్టెంబర్ 02: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం, రుతుపవన ద్రోణి ప్రభావంతో తెలంగాణ రాష్ట్రంలో మరో రెండు రోజులు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ....
ఆర్టీసీ కీలక నిర్ణయం: డ్రైవర్ల ఫోన్ వినియోగంపై నిషేధం….
తెలంగాణ, సెప్టెంబర్ 1: ప్రయాణికుల భద్రత కోసం తెలంగాణ రాష్ట్ర రోడ్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ (ఆర్టీసీ) ఒక కీలక నిర్ణయం తీసుకుంది. బస్సు నడుపుతున్న సమయంలో డ్రైవర్లు సెల్ ఫోన్లు వాడటాన్ని నిషేధిస్తూ....
దళిత నేత అంటే కోపగించుకుంటున్న ఆర్ఎస్ ప్రవీణ్ ….
బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ ప్రవీణ్ కుమార్ మరోసారి ఏబీఎన్ చానల్ను బహిష్కరిస్తున్నానని ప్రకటించారు. ఏదైనా అలవాటు మానేయడం.. లేదా బహిష్కరించడం ఒక్క సారే చేస్తారు.. మళ్లీ మళ్లీ చేస్తే దానికి విలువ....
















