మెదక్
తహసీల్దార్ జ్ఞానజ్యోతికి వినతిపత్రం – CPS రద్దు, OPS అమలుకు ఉపాధ్యాయుల డిమాండ్:
ఎ9 న్యూస్, మసాయిపేట – ఆగస్టు 23: మెదక్ జిల్లా నర్సాపూర్ నియోజకవర్గంలోని మసాయిపేట మండలంలో, తహసీల్దార్ శ్రీమతి జ్ఞానజ్యోతి గారికి ఉపాధ్యాయులు వినతిపత్రం అందజేశారు. ఈ వినతిలో, రాష్ట్రంలో అమలులో ఉన్న....
మాసాయిపేట తహసిల్దార్ కార్యాలయానికి ప్రభుత్వం 12 పోస్టులు మంజూరు….
నర్సాపూర్ ఇన్చార్జ్ ఆవుల రాజిరెడ్డికి కృతజ్ఞతలు – పిఎసిఎస్ డైరెక్టర్ ఉదండపురం నర్సింలు స్పందన. మాసాయిపేట, ఆగస్టు 22 (ఎ9 న్యూస్): మెదక్ జిల్లా, నర్సాపూర్ నియోజకవర్గానికి చెందిన మాసాయిపేట మండలంలో ఇటీవలే....
నష్టపోయిన రైతులకు ఆర్థిక సహాయం అందజేయాలి…..
బిజెపి నాయకులు మండల శాఖ డిమాండ్. మాసాయిపేట తాసిల్దార్ జ్ఞాన జ్యోతి కి వినతి పత్రం. మాసాయిపేట ,ఎ9 న్యూస్, ఆగస్ట్ 23: తెలంగాణ రాష్ట్ర బీజేపీ పిలుపు మేరకు: మెదక్ జిల్లా మాసాయిపేట....
మున్సిపల్ ఎన్నికల్లో ఎస్సీలకు కేటాయించాలి కమిషనర్ కు వినతి పత్రం
A 9 న్యూస్, డెస్క్ ఆగస్టు : మెదక్ మున్సిపల్ చైర్మన్ రాజకీయ రిజర్వేషన్ ఎస్సీలకు కేటాయించాలని హైదరాబాద్ సోమాజిగూడ ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్క వెంకటేశం కి దళిత సంఘాల....
తెలంగాణ రాష్ట్రంలో యూరియా కొరతను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే అధిగమించాలని డిమాండ్…..
ఎ9 సిద్దిపేట న్యూస్ ఆగస్ట్ 20 తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి మా “నిరుపేదల కుల సాధన సమితి “సిద్దిపేట జిల్లా కన్వీనర్ కమిటీ తరఫున విజ్ఞాపన చేస్తున్నాం. రైతుల డిమాండ్ కు తగ్గట్టుగా....
శ్రీ సత్యనారాయణ వ్రత మహోత్సవం ఘనంగా నిర్వహణ…..
తూప్రాన్, ఆగస్టు 20 (A9 న్యూస్): మెదక్ జిల్లా తూప్రాన్ మండలం కిష్టాపూర్ గ్రామ మాజీ సర్పంచ్, బిజెపి మండల అధ్యక్షులు పిట్ల పోచయ్య నివాసంలో బుధవారం ఉదయం శ్రీ సత్యనారాయణ స్వామి....
మెదక్ జిల్లా చేగుంట మండలంలో యూరియా కోసం రైతులు కిలోమీటర్ లైన్…..
మెదక్ జిల్లా చేగుంట మండల కేంద్రంలో యూరియా కోసం రైతులు కిలోమీటర్ల పొడవైన లైన్లో నిలబడి తీవ్రంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఖరీఫ్ సీజన్ మధ్యలో యూరియా కొరత తలెత్తడంతో, స్థానిక రైతులు ఉదయం....
ఫ్లాష్ ఫ్లాష్ బ్రేకింగ్ న్యూస్….
A9 న్యూస్ – తూప్రాన్, ఆగస్టు 18 కిష్టాపూర్ గ్రామాన్ని చుట్టుముట్టిన భారీ వర్షం. తూప్రాన్ డివిజన్ పరిధిలోని కిష్టాపూర్ గ్రామాన్ని గత కొన్ని రోజులుగా భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. వర్షపు ప్రభావంతో....
యూరియా సరఫరాపై కలెక్టర్లు ప్రత్యేక దృష్టి సారించాలి – మంత్రి తుమ్మల…..
రైతుల సంక్షేమానికి ప్రభుత్వం ఇప్పటివరకు రూ.1.13 లక్షల కోట్లు ఖర్చు – తుమ్మల నాగేశ్వరరావు. మెదక్ | ఆగస్టు 18 | A9 న్యూస్: వానాకాలం పంటల సాగు వేగం పుంజుకోవడంతో, యూరియా....
మెదక్ ఎస్పీ కార్యాలయంలో ప్రజావాణి – 11 ఫిర్యాదులు స్వీకరణ ….
మెదక్ | ఆగస్టు 18: మెదక్ జిల్లా పోలీస్ కార్యాలయంలో సోమవారం ప్రజావాణి కార్యక్రమం నిర్వహించబడింది. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ డి.వి. శ్రీనివాస రావు ప్రజల నుంచి వచ్చిన 11 ఫిర్యాదులను స్వయంగా....
















