నిజామాబాద్

పెర్కిట్ లో ఆన్లైన్ మట్కా పతనం..

July 5, 2025

  A9 న్యూస్, ప్రతినిధి, ఆర్మూర్: ఆర్మూర్ పట్టణంలోని పెర్కిట్ గ్రామంలో ఆన్లైన్ మట్కా ఆడుతున్న ముగ్గురు వ్యక్తులను పోలీసులు పట్టుకున్నారు. మహమ్మద్ ఎజాజ్, షేక్ ఆబిద్, మహమ్మద్ జాకీర్ హుస్సేన్ అనే ముగ్గురు....

పోయిన మొబైల్ ఫోన్లు మళ్లీ బాధితుల చేతికి….

July 5, 2025

  *CEIR పోర్టల్ సాయంతో ఆర్మూర్ పోలీసుల చర్య.  A9 న్యూస్ ప్రతినిధి ఆర్మూర్: ఆర్మూర్ పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో టెలిఫోన్లు పోయినట్లు ఫిర్యాదు చేసిన బాధితులకు, CEIR (సెంట్రల్ ఈక్వయిప్మెంట్ ఐడెంటిటీ....

క్షత్రియ పాఠశాలలో వనమహోత్సవం….

July 5, 2025

  *విద్యార్థుల చేత మొక్కలు నాటింపు. A9 న్యూస్ ప్రతినిధి ఆర్మూర్: ఆర్మూర్ పట్టణంలోని టీచర్స్ కాలనీ క్షత్రియ పాఠశాలలో రుతుపవనాల ప్రారంభాన్ని పురస్కరించుకొని వనమహోత్సవం కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల విద్యార్థులు....

టీజీఎంఆర్‌ఎస్/జేసీ ఆర్మూర్ బాలుర విజయగాథ:

July 5, 2025

  *ఐఐఐటి లో అడుగుపెట్టిన ముగ్గురు విద్యార్థులు. A9 న్యూస్ ప్రతినిధి ఆర్మూర్: తెలంగాణ టీజీఎంఆర్‌ఎస్/ గురుకుల ఇంటర్మీడియట్ కళాశాల (TGMRS/JC) ఆర్మూర్ బాలుర శాఖకి చెందిన ముగ్గురు విద్యార్థులు ప్రతిష్టాత్మకమైన భారత ఇన్స్టిట్యూట్....

మోడల్ స్కూల్ తో IIIT స్వాదీనం చేసుకున్న విద్యార్థులు.:

July 5, 2025

  జక్రంపల్లి మండలంలోని మోడల్ స్కూల్ లో చదివినటువంటి 15 మంది విద్యార్థులు 500 మార్కులకంటే ఎక్కువ తెచ్చుకొని, బాసర లోని IIIT లో సీట్ లు తెచ్చుకోవడం గర్వకారణమని ప్రిన్సిపాల్ సుధారాణి అన్నారు,....

ఘనంగా ఆషాడం గోరింటాకు కార్యక్రమం నిర్వహణ

July 4, 2025

ఆర్మూర్ పట్టణ కేంద్రంలోని టీచర్స్ కాలనీలో గల సరస్వతి విద్యా మందిర్ పాఠశాలలో ఘనంగా ఆషాడం గోరింటాకు కార్యక్రమం నిర్వహణ. A9 న్యూస్ ప్రతినిధి ఆర్మూర్: శ్రీ సరస్వతి విద్యా మందిర్ పాఠశా లలో....

ఛలో హైదరాబాద్ భారీ బహిరంగ సభను విజయవంతం చేయాలి:

July 4, 2025

జై బాపు, జై భీమ్, జై సమావిధాన్, కార్యక్రమంలో భాగంగా జక్రంపల్లి మండల అన్ని గ్రామాల కాంగ్రెస్ నాయకులు హైదరాబాద్ LB స్టేడియం లో జరిగే భారీ బహిరంగ సభకు విచేస్తున్నటువంటి మల్లికార్జున ఖర్గే....

JAKRANPALLY: ఛలో హైదరాబాద్ భారీ బహిరంగ సభను విజయవంతం చేయాలి…..

July 4, 2025

జై బాపు, జై భీమ్, జై సమావిధాన్, కార్యక్రమంలో భాగంగా జక్రంపల్లి మండల అన్ని గ్రామాల కాంగ్రెస్ నాయకులు హైదరాబాద్ LB స్టేడియం లో జరిగే భారీ బహిరంగ సభకు విచేస్తున్నటువంటి మల్లికార్జున ఖర్గే....

శిలాఫలకాలు వేశారు రోడ్డు వేయడం మరిచారు.:

July 4, 2025

  జక్రంపల్లి మండల కేంద్రంలో మోడల్ స్కూల్ వెళ్లే దారి చెడిపోయి గత కొన్ని సంవత్సరాలు అవుతుంది.నాయకులు కేవలం శిలాఫలకాలు వేయడానికి సరిపోతున్నారు కానీ రోడ్డు వేయడం లేదు.గతంలో టిఆర్ఎస్ గవర్నమెంట్ నేడు కాంగ్రెస్....

మూడు పతకాలతో మెరిసిన సిద్ధార్థ విద్యార్థి షేక్ అనాస్:

July 3, 2025

  A9 న్యూస్ : ఆర్మూర్, జులై 04.2025, నిజామాబాద్ జిల్లా నాగారంలో (జూలై 2)న జరిగిన జిల్లా స్థాయి అథ్లెటిక్స్ మీట్‌లో నందిపేట్ సిద్ధార్థ హైస్కూల్‌కు చెందిన ఎనిమిదో తరగతి విద్యార్థి షేక్....

Previous Next