తెలంగాణ
రుద్రారం శ్రీ గణేష్ గడ్డ దేవస్థానంలో విశేష అలంకరణలో సిద్ధి గణపతి దర్శనం….
సంగారెడ్డి జిల్లా – పటాన్చెరు నియోజకవర్గ సంగారెడ్డి, ఆగస్టు 30 పటాన్చెరు నియోజకవర్గ పరిధిలోని రుద్రారం గ్రామ శ్రీ గణేష్ గడ్డ సిద్ధి గణపతి దేవస్థానంలో వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ....
కాంట్రాక్టు కార్మికుల ధర్నా: కనీస వేతనం రూ.26,000 పెంచాలి, చట్టబద్ధమైన సౌకర్యాలు అందించాలి….!
సిఐటియు ఆధ్వర్యంలో కాంట్రాక్టు కార్మికులు కనీస వేతనాలు పెంచడానికి, వారి సమస్యల పరిష్కారం కోసం సుప్రీంకోర్టు ముందు పెద్ద ఆందోళన చేపట్టారు. ఆందోళనలో కాంట్రాక్టు కార్మికులు, “పెరిగిన ధరలకు అనుగుణంగా కనీస వేతనం రూ.....
చైతన్యపురి కాలనీ నుండి భారీ ఎత్తున బీజేపీలో చేరిక…
నర్సాపూర్లో బీజేపీకి జనం జల్లు. చైతన్యపురి కాలనీ ప్రజల బీజేపీ చేరిక. మెదక్ జిల్లా – నర్సాపూర్ ఆగస్ట్ 30, 2025; నర్సాపూర్ పట్టణం చైతన్యపురి కాలనీకి చెందిన రాణి, రాజు ఆధ్వర్యంలో....
ఎమ్మెల్సీగా మాజీ ఇండియా క్రికెట్ కెప్టెన్ అజారుద్దీన్….
హైదరాబాద్:ఆగస్టు 30* గవర్నర్ కోటలో ఎమ్మెల్సీలుగా కోదండరాం అజారుద్దీన్ పేర్లను సిఫార్సును చేస్తూ తెలంగాణ క్యాబినెట్ ఆమోదం తెలిపింది సుప్రీంకోర్టు తీర్పుతో కేబినెట్ మరోసారి గవర్నర్ కోట ఎమ్మెల్సీల పేర్లను సిఫార్సు చేసింది, అయితే....
గణపతి కి ప్రత్యేక పూజలు చేసిన బి.ఆర్.ఎస్ సోషల్ మీడియా ఇన్ఛార్జ్ దంపతులు….
A9 న్యూస్ ప్రతినిధి ఆర్మూర్: గాదె పల్లి గ్రామ గణేష్ మండలి ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన గణపతి విగ్రహానికి ప్రత్యేక పూజలు చేసిన ఆర్మూర్ నియోజకవర్గ టిఆర్ఎస్ పార్టీ, సోషల్ మీడియా ఇన్ఛార్జ్ గడ్డం....
యూరియా కొరతపై బిఆర్ఎస్ నాయకుల మెరుపు ధర్నా….
*యూ హైదరాబాద్:ఆగస్టు 30; వ్యవసాయ శాఖ కమిషనర్ కార్యాలయం ముందు టిఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు మాజీ మంత్రులు శనివారం మెరుపు ధర్నా నిర్వహిం చారు. యూరియా కొరతపై ప్రభుత్వం స్పందించి ఇప్పటిలోగా పంపిణీ చేస్తారో....
వర్షానికి దెబ్బతిన్న బ్రిడ్జి,రోడ్లను, కోతకు గురైన కాలువలను పరిశీలించిన మాజీ ఎమ్మెల్యే యం. పద్మదేవేందర్ రెడ్డి…….
ఎ9 న్యూస్ ,రామాయంపేట, ఆగస్టు 29: మెదక్ జిల్లా రామాయంపేట మండలంలోని కట్రియల్ నుండి పర్వతపూర్, కిషన్ తండా గ్రామాలకు వెళ్లే దారి అకాల వర్షాలకు పూర్తిగా ధ్వంసమైన రోడ్డును,పుష్పలవాగు బ్రిడ్జి ను,కోతకు....
సమాజ నిర్మాణంలో ఉపాధ్యాయులదే కీలకపాత్ర -జిల్లా కలెక్టర్ పి.ప్రావిణ్య…..
చౌటకూర్: భావి సమాజ నిర్మాణంలో ఉపాధ్యాయుల పాత్ర కీలకమని సంగారెడ్డి జిల్లా కలెక్టర్ పి. ప్రావిణ్య అన్నారు. శుక్రవారం ఆమె చౌటకూర్ మండల కేంద్రంలో ఆకస్మిక పర్యటన చేశారు. ఈ సందర్భంగా బస్తీ దవాఖాన,....
భారీ వర్షాలతో 1039 కి.మీ మేర రోడ్లు ధ్వంసం…..
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాలకు జనజీవనం అస్తవ్యస్తం అయ్యింది. పలు జిల్లాలు జలమయం అయ్యాయి. చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా రెండు రోజుల్లో రికార్డు స్థాయి వర్షపాతం నమోదైంది.....
లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన పంచాయతీ కార్యదర్శి…..
లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన పంచాయతీ కార్యదర్శి.. పటాకులు కాల్చి సంబరాలు జరుపుకున్న గ్రామస్తులు కరీంనగర్ జిల్లా వీణవంక మండలం చల్లూరు గ్రామంలో కొత్తగా కట్టుకున్న ఇంటికి నెంబర్ ఇవ్వడానికి, ఓ వ్యక్తి దగ్గర....














