తాజా వార్తలు
ఎంపీడీఓ, ఎంఈఓల చేతుల మీదుగా మిర్ధపల్లి పాఠశాలలో నూతన తరగతుల ప్రారంభం….
మిర్ధపల్లి లో నూతన తరగతుల ప్రారంభం…. ఆలూర్ మండలం మిర్ధపల్లి గ్రామంలోని ఎంపీపీఎస్ పాఠశాలలో నూతనంగా మంజూరైన ప్రీ–ప్రైమరీ తరగతులను ఎంపీడీఓ గంగాధర్, ఎంఈఓ నరేందర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ....
దొడ్డు వడ్ల కొనుగోలు కేంద్రంలో నిబంధనల ఉల్లంఘన – ఆందోళన వ్యక్తం చేసిన రైతులు….
జక్రాన్పల్లి: మహిళా సంఘం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న దొడ్డు వడ్ల కొనుగోలు కేంద్రంలో అవినీతి, అక్రమాలు జరుగుతున్నాయని రైతులు ఆరోపించారు. కొనుగోలు ప్రక్రియలో నిబంధనలు పాటించకపోవడం, తక్కువ తూకం వేయడం, ఆలస్యంగా చెల్లింపులు చేయడం వంటి....
కొండెక్కిన కోడి….
హైదరాబాద్:జనవరి 05 పండుగొచ్చిన ఆదివారం వచ్చిన చుట్టాలు ఇంటికి వచ్చిన పేద మధ్యతరగతి కుటుంబాలు ఎక్కువగా చికెన్ కూర మీదనే ఆధార పడతారు. ఆదివారం వచ్చిందంటే చాలు అధిక శాతం ఇండ్లలో చికెన్....
నాలుగో రోజు కొనసాగుతున్న అసెంబ్లీ సమావేశాలు…..
హైదరాబాద్:జనవరి 05 తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు నాలుగు రోజు కొనసాగుతున్నాయి శీతాకాల సమావేశాల్లో నేడు హైదరాబాద్ ఇండస్ట్రియల్ ల్యాండ్స్ ట్రాన్స్ఫర్మేషన్ పాలసీపై సభలో చర్చిస్తున్నారు. హైదరాబాద్ నగరంలో 50- 60 ఏళ్ల నుంచి....
హైదరాబాద్ నగర వాసులకు సీపీ సజ్జనార్ సూచనలు….
సంక్రాంతి పండుగ సందర్భంగా స్వస్థలాలకు వెళ్లే నగరవాసులు కొన్ని జాగ్రత్తలు పాటించాలని హైదరాబాద్ సీపీ సజ్జనార్ సూచించారు. ఇంటిని ఖాళీగా వదిలి వెళ్లే ముందు సమీప పోలీస్ స్టేషన్కు లేదా బీట్ ఆఫీసర్కు....
చలి తీవ్రత తగ్గుముఖం పట్టినా పొంచి ఉన్న సంక్రాంతి ముప్పు..
Latest Weather Update: తెలుగు రాష్ట్రాల్లో గత కొద్దిరోజులుగా ప్రజలను గజగజ వణికించిన చలి తీవ్రత ప్రస్తుతం కొంత మేర తగ్గుముఖం పట్టింది. ఇటీవల అనేక జిల్లాల్లో ఉష్ణోగ్రతలు సింగిల్ డిజిట్కు పడిపోయి....
వారం, 10 రోజుల్లో మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్….
మంత్రులు, ఎమ్మెల్యేలను అలర్ట్ చేసిన సీఎం, పీసీసీ చీఫ్.. ఎలక్షన్స్కు సిద్ధం కావాలని దిశానిర్దేశం… పెండింగ్ పనులను పరిష్కరించాలని సూచన…. ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు పూర్తి చేయాలని ఆదేశం… మరో వారం, పది రోజుల్లో....
హనీ ట్రాప్ మోసాలు – ప్రజలు ఎలా బలవుతున్నారు…
*తీసుకోవాల్సిన జాగ్రత్తలు, వాస్తవాలు.. డిజిటల్ యుగంలో సోషల్ మీడియా, మొబైల్ యాప్లు మన జీవితంలో భాగమయ్యాయి. అయితే ఇవే కొందరు మోసగాళ్లకు ఆయుధాలుగా మారాయి. ఇటీవల “హనీ ట్రాప్” పేరుతో అనేక మంది....
శ్రీనివాస్ నగర్ కాలనీలో ఇందిరమ్మ ఇల్లు ప్రారంభించ కాంగ్రెస్ పార్టీ నాయకులు….
నర్సాపూర్ నియోజకవర్గ ఇన్చార్జ్ ఆవుల రాజిరెడ్డి ఆధ్వర్యంలో…. ఎ9 న్యూస్, మాసాయిపేట, మెదక్, జనవరి 5: మెదక్ జిల్లా మాసాయిపేట మండలం కేంద్రంలోని మాసాయిపేట పట్టణంలో ఉన్న శ్రీనివాస నగర్ కాలనీలో మైనార్టీ చెందిన....
మాసాయిపేటలో 49 ఇందిరమ్మ ఇండ్లు మంజూరు…
బీఆర్ఎస్ ప్రభుత్వంపై ఆవుల రాజిరెడ్డి విమర్శలు…. ఎ9 న్యూస్, మాసాయిపేట (మెదక్) | జనవరి 4 మెదక్ జిల్లా నర్సాపూర్ నియోజకవర్గంలో గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఏ పథకం అమలైనా స్థానిక నాయకుల....














