తాజా వార్తలు
ఎల్భీ స్టేడియంలో ప్రభుత్వం ఆధ్వర్యంలో ఇఫ్తార్ విందు….
హైదరాబాద్లోని ఎల్బీ స్టేడియంలో ప్రభుత్వం ఆధ్వర్యంలో ఆదివారం ఇఫ్తార్ విందు కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సీఎం రేవంత్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి అజారుద్దీన్ సీఎం రేవంత్....
ఒక్కరోజులోనే 1.34లక్షలకు పైగా ఇండక్షన్ స్టవ్స్ కొనుగోలు.. గ్యాస్ కొరత మహిమ!*
గ్యాస్ సిలిండర్ల కొరతతో భారీగా ఇండక్షన్ స్టవ్ ల కొనుగోలు దీంతో ఇండక్షన్ స్టవ్ ల కొనుగోలు భారీగా పెరిగినట్లు ఈ-కామర్స్ సంస్థలు వెల్లడించాయి. సాధారణంగా నెలకు సుమారు 1.80 లక్షల ఇండక్షన్....
తెలంగాణలో వడగండ్ల వానలు….
Mar 15, 2026, తెలంగాణ : రాష్ట్రంలో ఓ వైపు ఎండలు మండిపోతుండగా.. మరోవైపు వర్షాలు పడుతున్నాయి. నిజామాబాద్, నిర్మల్ జిల్లాల్లో వడగండ్ల వానలు పడుతున్నాయి. పంటలు దెబ్బతింటుండటంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.....
గుడ్న్యూస్.. ఈ నెల 22న రైతుభరోసా నిధులు….
Mar 15, 2026, తెలంగాణ : రాష్ట్ర ప్రభుత్వం రైతులకు శుభవార్త చెప్పింది. ఈ నెల 22వ తేదీ రైతు భరోసా మొదటి విడత నిధులు రైతుల ఖాతాల్లో జమ చేయాలని నిర్ణయించింది.....
గుడ్ న్యూస్.. అంగన్వాడీల్లోని చిన్నారులకు పాలు…
Mar 15, 2026, తెలంగాణ : అంగన్వాడీలకు రాష్ట్ర ప్రభుత్వం గుడ్న్యూస్ చెప్పింది. ఆరోగ్యలక్ష్మి పథకంలో భాగంగా వచ్చే ఏప్రిల్ నుంచి 3–6 ఏళ్ల పిల్లలకు ప్రతిరోజు 100 మిల్లీ లీటర్ల పాలు....
అదే ఫామ్ హస్: నాడు ఎమ్మెల్యేల కొనుగోలు..నేడు డ్రగ్స్ పార్టీ….
మొయినాబాద్లోని పైలట్ రోహిత్ రెడ్డి ఫామ్హౌస్ మరోసారి వార్తల్లో నిలిచింది. గతంలో ఎమ్మెల్యేల కొనుగోలు వివాదంతో దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైన అదే ప్రాంగణం, ఇప్పుడు డ్రగ్స్ పార్టీ, కాల్పుల కలకలం తో మళ్లీ హాట్ టాపిక్....
ఆర్మూర్ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం – స్కూటీపై ప్రయాణిస్తున్న ఇద్దరు మృతి,…..
A9 న్యూస్ ప్రతినిధి ఆర్మూర్: ఆర్మూర్ పరిసర ప్రాంతంలో శనివారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు దుర్మరణం పాలయ్యారు. పోలీసుల వివరాల ప్రకారం, శనివారం ఉదయం సుమారు 11:00 గంటల....
కొలిప్యాక్ గ్రామంలో పెద్దమ్మతల్లి విగ్రహ ప్రతిష్టాపన…
ముదిరాజ్ సంఘం నుంచి విరాళం… ఆర్మూర్: 12-03-2026 గురువారం కొలిప్యాక్ ముదిరాజ్ సంఘ పెద్దల ఆహ్వానం మేరకు కొలిప్యాక్ గ్రామంలోని పెద్దమ్మతల్లి విగ్రహ ప్రతిష్టాపనతో పాటు నూతన దేవాలయ నిర్మాణ కార్యక్రమంలో ముదిరాజ్....
తెలంగాణ గవర్నర్ గా శివ ప్రతాప్ శుక్లా ప్రమాణ స్వీకారం….
హైదరాబాద్:మార్చి 11: తెలంగాణ నూతన గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా, ఈరోజు ఉదయం ప్రమాణ స్వీకారం చేశారు. లోక్ భవన్ లో హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి, కూడా ఆయనతో పాటు ప్రమాణ స్వీకారం....
ఈనెల 14 నుంచి 10వ తరగతి పరీక్షలు…
హైదరాబాద్ :మార్చి 11: తెలంగాణ రాష్ట్ర వ్యాప్తం గా మార్చి 14 నుంచి పదో తరగతి పబ్లిక్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి, ఈ పరీక్షలు ఏప్రిల్ 16వ తేదీ వరకు కొనసాగనున్నాయి. విద్యార్ధులు....










