కరీంనగర్
కాషాయమయంగా కొండగట్టు దేవాలయం…..
జగిత్యాల జిల్లా: మే 12 హనుమాన్ పెద్ద జయంతి వేడుకలకు కొండగట్టు క్షేత్రం ముస్తాబైంది, ఈరోజు మంగళవారం జరగను న్న కొండగట్టు పెద్ద జయంతి ఉత్సవాల్లో పాల్గొనేందుకు హనుమాన్ భక్తులతో పాటు… దీక్షపరుల....
కొండగట్టు అంజన్న దేవాలయానికి అరుదైన గౌరవం….
జగిత్యాల జిల్లా:ఏప్రిల్ 30: తెలంగాణలోని అత్యం త శక్తివంతమైన పుణ్యక్షేత్రంగా పేరు ఉన్న జగిత్యాల జిల్లా లోని ప్రసిద్ధి చెందిన కొండ గట్టు అంజన్న ఆలయానికి అరుదైన గౌరవం దక్కింది. దేశవ్యాప్తంగా ఉన్న....
కరీంనగర్ ఎక్సైజ్ సీఐ రాము ఇంట్లో ఏసీబీ సోదాలు….
కరీంనగర్ జిల్లా :మార్చి 18 జగిత్యాల జిల్లాలో అర్ధరాత్రి ఏసీబీ సోదాలు ఘటన తీవ్ర చర్చనీయాం శంగా మారింది, కాగా అవినీతి కేసులో కరీంనగర్ అర్బన్ ఎక్సైజ్ సీఐ రామును ఏసీబీ అధికారులు....
గజ్వేల్ తాసిల్దార్ ఇంట్లో ఏసీబీ సోదాలు….
కరీంనగర్ జిల్లా:మార్చి 07 కరీంనగర్ జిల్లా కేంద్రంలో ఏసీబీ అధికారులు శనివారం మెరుపు దాడి నిర్వహించారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్ తాసిల్దార్ శ్రావణ్ కుమార్,ఇంట్లో శనివారం తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలో భారీగా....
వలపు వలలో వందమందికి పైగా బాధితులు.. దంపతుల అరెస్ట్.
కరీంనగర్: ఇన్స్టాగ్రామ్ వేదికగా వంచనకు పాల్పడుతూ, వలపు వల వేసి, దాదాపు వంద మందికి పైగా బాధితులను మోసం చేసిన దంపతులను కరీంనగర్ రూరల్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. *కేసు వివరాలను సీఐ....
తెలంగాణ ప్రభుత్వాన్ని నిలదీసినందుకు ప్రభుత్వ ఉపాధ్యాయుడు సస్పెన్షన్…..
కరీంనగర్ జిల్లాలో జమ్మికుంట మండలం ఘటన… కరీంనగర్ జిల్లా జమ్మికుంట మండలంలోని MPPS (గర్ల్స్) పాఠశాలలో SGTగా పనిచేస్తున్న ప్రభుత్వ ఉపాధ్యాయుడు శ్రీనివాస్ను డీఈఓ సస్పెండ్ చేశారు. తెలంగాణ ప్రభుత్వంపై విమర్శాత్మక వ్యాఖ్యలు....
మధ్యాహ్న భోజనం తిన్న 17 మంది విద్యార్థులకు అస్వస్థత…..
కరీంనగర్ జిల్లా: నవంబర్10 కరీంనగర్ జిల్లా జమ్మికుంట పట్టణంలోని ప్రభుత్వ ప్రాథమిక బాలికల పాఠశా లలో విద్యానభ్యసిస్తున్న విద్యార్థులు సోమవారం మధ్యాహ్న భోజనం తిన్న తరువాత 17 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు.వెంటనే....
తెలంగాణ లో మరో బస్సు ప్రమాదం….
రంగారెడ్డి జిల్లా చేవెళ్ల ఆర్టీసీ బస్సు ప్రమాదం పెను విషాదాన్ని నింపిన సంగతి తెలిసిందే. సోమవారం ఉదయం కంకర లోడుతో వెళ్తున్న టిప్పర్ లారీ బస్సును ఢీకొట్టిన ఘటనలో 19 మంది ప్రాణాలు....
ప్రభుత్వ పాఠశాల బాలికల బాత్రూంలో సీక్రెట్ కెమెరా….
కరీంనగర్ జిల్లా:అక్టోబర్ 28 మానవ మృగాళ్ల దారుణాలతో బాలికలకు రక్షణే లేకుండా పోతోంది. బడికిపోతే పిచ్చి పిచ్చి చేష్టలు చేస్తూ ఇబ్బందిపట్టే ఉపాధ్యాయులు రూపంలో ఉన్న కామాంధులు కొందరైతే.. అమ్మాయిల వాష్ రూమ్స్లో....
సేవలు అందించడానికి పోలీసులు సిద్ధంగా: సీపీ గౌస్ ఆలం…
Oct 19, 2025, సేవలు అందించడానికి పోలీసులు సిద్ధంగా: సీపీ గౌస్ ఆలం. కరీంనగర్ కమిషనరేట్ పరిధిలో దీపావళి పండుగను సురక్షితంగా జరుపుకోవాలని సీపీ గౌష్ ఆలం ఆదివారం సూచించారు. అత్యవసర పరిస్థితుల్లో,....
















