A9 News

రోజుకు మినిమమ్ రూ. 3 నుంచి 5 లక్షలు..! సబ్ రిజిస్ట్రార్ ఆఫీసుల్లో అవినీతి దందా.. ఏసీబీ దాడుల్లో వెలుగులోకి….

On: November 17, 2025

  డాక్యుమెంట్ రైటర్లు, ప్రైవేట్ వ్యక్తుల కనుసన్నల్లోనే పనులు…. ఒక్కరోజు తనిఖీలతోనే రిజిస్ట్రార్ ఆఫీసుల సిబ్బంది బెంబేలు… ఏసీబీ దాడులు కొనసాగితే మూకుమ్మడిగా సెలవులో వెళ్తామని హెచ్చరికలు… హైదరాబాద్ : స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖలో....

రోడ్డు ప్రమాదంలో 42 మంది భారతీయులు మృతి*

On: November 17, 2025

  సౌదీలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో భారత్ కు చెందిన 42 మంది యాత్రికులు మృతి చెందారు. భారతీయ యాత్రికులు ఉన్న బస్సును డీజిల్ ఢీకొట్టడంతో యాత్రికులు సజీవ దహనమయ్యారు.....

సుప్రీంకోర్టు సీఎజేఐపై దాడి కేసు: రాకేష్ కిషోర్‌ను వెంటనే అరెస్టు చేయాలి – దళిత సంఘాల డిమాండ్…..

On: November 16, 2025

ఎ9 న్యూస్, మాసాయిపేట – నవంబర్ 16: భారత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి బి.ఆర్. గావాయి గారిపై జరిగిన దాడికి నేటితో 37 రోజులు పూర్తయ్యినా, దాడి చేసినట్లు ఆరోపణలు ఉన్న రాకేష్ కిషోర్ను....

పీఎం కిసాన్ 21వ విడత 19 న విడుదల.,….

On: November 16, 2025

  భారతీయ రైతుల కోసం కేంద్ర ప్రభుత్వం అమలుచేస్తున్న పీఎం కిసాన్ సమ్మాన్ నిధి నుంచి మరో శుభవార్త. 21వ విడత విడుదలకు అధికారికంగా తేదీ ఖరారైంది. ఈనెల 19వ తేదీన రైతుల బ్యాంక్ ఖాతాల్లోకి....

తెలంగాణలో మళ్లీ ఎన్నికలు.. ప్రభుత్వానికి హైకోర్టు కీలక ఆదేశాలు…

On: November 16, 2025

  తెలంగాణలో మళ్లీ ఎన్నికలు రాబోతున్నాయి. లోకల్ బాడీ ఎన్నికలపై ప్రభుత్వానికి హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఈనెల 24వ తేదీ లోపు లోకల్ బాడీ ఎన్నికలపై తేల్చాలని సూచించింది. మేం రిజర్వేషన్ల....

టిఆర్పీ సూర్యాపేట జిల్లా అధ్యక్ష కార్యదర్శులను  సన్మానించిన  తీన్మార్ మల్లన్న….

On: November 16, 2025

  సూర్యాపేట: తెలంగాణ రాజ్యాధికార పార్టీ సూర్యపేట జిల్లా అధ్యక్షుడిగా మామిడి అంజయ్య, జిల్లా ప్రధాన కార్యదర్శిగా మీర్ అక్బర్ ఇటీవల నూతనంగా ఎన్నికైన సందర్భంగా టిఆర్పీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వట్టే జానయ్య....

సూర్యాపేటలో హిట్-అండ్-రన్ — కానిస్టేబుల్ కమలాకర్‌కు తీవ్ర గాయాలు

On: November 16, 2025

  🔴 బ్రేకింగ్ న్యూస్ …. సూర్యాపేట జిల్లా — నాగారం శివారు వాహనాల తనిఖీ చేస్తూ విధి నిర్వహణలో ఉన్న కానిస్టేబుల్ కమలాకర్‌పై వేగంగా దూసుకొచ్చిన కారు ఢీకొట్టి పరారైంది. బలమైన ఢీకొట్టడంతో....

తెలంగాణ ప్రభుత్వాన్ని నిలదీసినందుకు ప్రభుత్వ ఉపాధ్యాయుడు సస్పెన్షన్…..

On: November 16, 2025

  కరీంనగర్ జిల్లాలో జమ్మికుంట మండలం ఘటన… కరీంనగర్ జిల్లా జమ్మికుంట మండలంలోని MPPS (గర్ల్స్) పాఠశాలలో SGT‌గా పనిచేస్తున్న ప్రభుత్వ ఉపాధ్యాయుడు శ్రీనివాస్‌ను డీఈఓ సస్పెండ్ చేశారు. తెలంగాణ ప్రభుత్వంపై విమర్శాత్మక వ్యాఖ్యలు....

నూతనంగా వచ్చిన ఎస్సైని మర్యాద పూర్వకంగా కలిసిన కాంగ్రెస్ నాయకులు….

On: November 15, 2025

A9 ప్రతినిధి జక్రాన్ పల్లి” *ఈరోజు జక్రాన్ పల్లి మండలంలోని తొర్లికొండ గ్రామ కాంగ్రెస్ పార్టీ నాయకులు జక్రాన్ పల్లి పోలీస్ స్టేషన్ కి నూతనంగా వచ్చిన SI నీ, మర్యాదపూర్వకంగా కలిసారు, అనంతరం....

పుప్పాలపల్లీ గ్రామంలో దొంగల బీభత్సం – భయాందోళనలో గ్రామస్తులు….

On: November 15, 2025

  A9 న్యూస్ ప్రతినిధి జక్రాన్ పల్లి: గత కొద్ది రోజులుగా పుప్పాలపల్లీ గ్రామాన్ని దొంగలు అలుముకుంటుండడంతో గ్రామ ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. రాత్రి వేళల్లో గుర్తు తెలియని వ్యక్తులు ఇళ్ల చుట్టూ....

Previous Next