Uncategorized
వరంగల్ జిల్లాలో ఏసీబీ అధికారుల పేరుతో ఘరానా మోసం….
*వరంగల్ జిల్లాలో ఏసీబీ అధికారుల పేరుతో ఘరానా మోసం!* ఆర్టీఏ అధికారుల నుంచి రూ.10.20 లక్షలు కాజేసిన దుండగులు. వరంగల్ జిల్లా:అక్టోబర్ 22: ప్రభుత్వ ఉద్యోగులే లక్ష్యం గా కొత్త తరహా మోసాలు వెలుగులోకి....
సాయుధ పోరాట విరమణ ప్రకటించిన మావోయిస్టు లకు స్వాగతం…..
ఎ9 న్యూస్ డెస్క్, హైదరాబాద్ : మావోయిస్టు పొలిట్ బ్యూరో మెంబర్ తో పాటుగా 61 మంది అక్టోబర్ 15 న సాయుధ పోరాట విరమణ ప్రకటించిన తదుపరి నేడు మావోయిస్టు పార్టీ....
నేడు, రేపు రాష్ట్రంలో అతి భారీ వర్షాలు….
బంగాళాఖాతంలో అల్పపీడనంతో_ _తెలుగు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన. ములుగు జిల్లా ఏటూరు నాగారంలో అత్యధికంగా 7 సెం.మీ వర్షపాతం. ఉమ్మడి కరీంనగర్, ఖమ్మం, వరంగల్ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ. తెలంగాణ....
5.8 కిలోల మాదక ద్రవ్య రవాణా – ఇద్దరు యువకుల అరెస్ట్, లారీ స్వాధీనం…
మాసాయిపేట, సెప్టెంబర్ 18: ఉత్తరప్రదేశ్కు చెందిన ఇద్దరు యువకులు పాపిస్టా పౌడరు రవాణా చేస్తూ పోలీసులకి అడ్డంగా చిక్కారు. నమ్మదగిన సమాచారం మేరకు, మాసాయిపేట గ్రామ శివారులోని బాబా రాందేవ్ రాజస్థాన్ దాబా....
ఐటిఆర్ దాఖలు గడువు నేటితో ముగింపు….
హైదరాబాద్:సెప్టెంబర్ 16 ఆదాయ పన్ను రిటర్నుల ఐటీఆర్,దాఖలు విషయం లో పన్ను చెల్లింపుదారు లకు కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు (సీబీడీటీ) ఊరట కల్పించింది. 2025-26 మదింపు సంవత్సరానికి సంబంధించి ఆదాయ పన్ను....
వన్నెల్(బి) పాఠశాలలో తెలంగాణ భాషా దినోత్సవ వేడుకలు….
ప్రముఖ తెలంగాణ కవి కాళోజీ నారాయణరావు జయంతి సందర్భంగా చిమ్మపూడి ఫౌండేషన్, హైదరాబాద్ వారి ఆధ్వర్యంలో వన్నెల్(బి) ఉన్నత పాఠశాలలో జరిగిన తెలంగాణ భాషా దినోత్సవం సందర్భంగా విద్యార్థులకు వివిధ సాహితీ పోటీలను....
యూరియా కోసం రైతుల రాస్తారోకో ….
చిన్నశంకరంపేట : యూరియా కొరత తీర్చాలంటూ రైతులు రోడ్డెక్కారు. మూడు రోజులుగా యూరియా లేకపోవడంతో ఆగ్రహం చెందిన రైతులు చేగుంట గాంధీ చౌరస్తా సోమవారం రాస్తారోకో నిర్వహించారు. మూడు రోజుల క్రితం 440....
సీబీఐ డైరెక్టర్ ప్రవీణ్ సూద్ కు అస్వస్థత..
హైదరాబాద్:సెప్టెంబర్ 06 సిబిఐ డైరెక్టర్ ప్రవీణ్ సూద్ అస్వస్థతకు గురయ్యారు. వెంటనే ఆయనను జూబ్లీహిల్స్ లోని అపోలో ఆస్పత్రికి తరలించారు. శనివారం ఉదయం ఆయన శ్రీశైలం వెళ్లి వస్తుండగా అస్వస్థతకు గురైనట్టు సమాచారం.....
వినాయక నిమజ్జనాన్ని ఘనంగా నిర్వహించిన చిన్న శంకరంపేట యువసేన యూత్
చిన్న శంకరంపేట (ఆర్), మెదక్ జిల్లా: చిన్న శంకరంపేట మండలంలో యువసేన యూత్ ఆధ్వర్యంలో వినాయకుడి నిమజ్జన కార్యక్రమం ఎంతో ఘనంగా నిర్వహించబడింది. ఈ కార్యక్రమంలో శంకరంపేట మాజీ సర్పంచ్ శ్రీ రాజిరెడ్డి,....
2026-27 నుంచి తెలంగాణలో కొత్త విద్య విధానం అమలుకు ప్రణాళిక…
హైదరాబాద్:సెప్టెంబర్ 02 తెలంగాణ విద్యా విధా నాన్ని రూపొందించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయిం చింది ఈ మేరకు ప్రభుత్వ సలహాదారు కే కేశవరావు, చైర్మన్ గా మరో ఐదుగురు సభ్యులు గా కమిటీ....
















