హైదరాబాద్
ప్రభుత్వ ఉద్యోగుల బకాయి బిల్లు 713 కోట్లు విడుదల….
హైదరాబాద్:డిసెంబర్ 31 తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగులకు ఆర్థికంగా ఊరటనిస్తూ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు కీలక బుధవారం నిర్ణయం తీసు కున్నారు. ఉద్యోగులకు చెల్లించాల్సిన పెండింగ్ బిల్లుల్లో భాగంగా డిసెంబర్....
మందు బాబులకు గుడ్ న్యూస్….
మానవత్వం చాటుకున్న ప్లాట్ ఫామ్ వర్కర్స్ యూనియన్… హైదరాబాద్:డిసెంబర్ 31 హైదరాబాద్ వాసులకు గుడ్ న్యూస్. న్యూ ఇయర్ వేడుకల సమయంలో రోడ్డు భద్రతకు ప్రాధాన్యం ఇస్తూ తెలంగాణ గిగ్ అండ్ ప్లాట్ఫామ్....
ఇవాళ డెలివరీ బాయ్స్ సమ్మె.. కంపెనీల బెదిరింపులు..
స్విగ్గీ, జొమాటో, బ్లింకిట్, అమెజాన్, ఫ్లిప్కార్ట్ తదితర సంస్థల డెలివరీ ఏజెంట్లు ఇవాళ సమ్మె చేయనున్నారు. 1.5 లక్షల మంది ఇందులో పాల్గొంటారని యూనియన్లు చెబుతున్నాయి. అయితే డెలివరీ బాయ్స్ ను కంపెనీలు....
హైదరాబాద్ చుట్టూ 4 సింహాలు…
GHMC విస్తరణతో ఇండియాలోనే హైదరాబాద్ అతి పెద్ద నగరంగా నిలిచింది. అందుకే గ్రేటర్ చుట్టూ 4 కమిషనరేట్లను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. TGలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తోన్న ఫ్యూచర్ సిటీని సెపరేట్ కమిషనరేట్ చేసి....
జనవరి 1 నుంచి కొత్త రూల్స్..
మరో కొద్ది గంటల్లో 2025 ముగియబోతుంది. నూతన సంవత్సరంలోకి అడుగు పెట్టేందుకు అందరూ సిద్దమవుతున్నారు. న్యూ ఇయర్ సెలబ్రేట్ చేసుకు నేందుకు రకరకాల ప్లాన్లు వేసుకుంటున్నారు. కొంత మంది ఫ్రెండ్స్, ఫ్యామిలీతో కలిసి....
HYD: మద్యం సేవించి పట్టుబడితే వాహనాల జప్తు*
హైదరాబాద్: న్యూ ఇయర్ వేడుకల సందర్భంగా హైదరాబాద్ సీపీ సజ్జనార్ మందుబాబులకు హెచ్చరికలు జారీ చేశారు. మద్యం తాగి రోడ్లపైకి వస్తే ఉపేక్షించమన్నారు. నగరంలోని 120 ప్రాంతాల్లో ఇవాళ రాత్రి ప్రత్యేక డ్రంక్....
సమయానికి బస్సులు లేక ప్రయాణికుల తీవ్ర ఇబ్బందులు….
భూపాలపల్లి జిల్లా: డిసెంబర్ 30 మహాలక్ష్మి పథకంతో ఆర్టీసీలో మహిళలకు ప్రభుత్వం ఉచిత బస్సు ప్రయాణం కల్పించిన విషయం తెలిసిందే. దీంతో పల్లె వెలుగు, ఎక్స్ప్రెస్లలో మహిళా ప్రయాణికుల రద్దీ తీవ్రంగా పెరిగింది.....
అమెరికాలో రోడ్డు ప్రమాదం: తెలంగాణకు చెందిన ఇద్దరమ్మాయిల దుర్మరణం….
హైదరాబాద్:డిసెంబర్ 29 అమెరికాలో కారు లోయలో పడడంతో ఇద్దరు తెలంగాణ యువతులు మృతి చెందారు. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం…. మహబూబాబాద్ జిల్లా గార్లకు చెందిన పులఖండం మేఘనారాణి(25), కరీంనగర్ జిల్లా....
అసెంబ్లీ చేరుకున్న కేసీఆర్…
గజ్వేల్ నుండి హైద్రాబాద్ లో ఉన్న అసెంబ్లీకి చేరుకున్న తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ స్వాగతం పలికిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలుఅసెంబ్లీ సమావేశాల్లో పాల్గొనేందుకు నంది నగర్ నివాసం నుండి....
తెలంగాణ జిల్లాలను వణికిస్తున్న చలి….
హైదరాబాద్:డిసెంబర్ 29 తెలంగాణలో చలి తీవ్రత పెరిగిపోయింది. అనేక జిల్లాల్లో 10 డిగ్రీలలోపే ఉష్ణోగ్రతలు రికార్డవుతు న్నాయి. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటు న్నారు. ఉదయం ఎండ వచ్చేవరకు బయటకు రావాలంటేనే....















