హైదరాబాద్
రాహుల్ సిప్లిగంజ్కు భారీ నజరానా ప్రకటించిన సీఎం రేవంత్ రెడ్డి…..
హైదరాబాద్: ప్రముఖ సింగర్ రాహుల్ సిప్లిగంజ్కు ఇచ్చిన హామీని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిలబెట్టుకున్నారు. బోనాల పండుగ సందర్భంగా కోటి రూపాయల నగదు పురస్కారాన్ని రేవంత్ ప్రభుత్వం ప్రకటించింది. పాతబస్తీ కుర్రోడిగా....
ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్కు సిట్ రెండో నోటీసు….
ఫోన్ ట్యాపింగ్ కేసు దర్యాప్తు చేస్తున్న సిట్ అధికారులు బీఆర్ఎస్ నేత, మాజీ ఐపీఎస్ అధికారి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్కు శనివారం రెండో నోటీసు జారీ చేశారు. వారం రోజుల్లో ఆయనకు అనుకూలమైన....
అట్టహాసంగా లాల్ దర్వాజా బోనాలు ప్రారంభం….
హైదరాబాద్: లాల్ దర్వాజా సింహవాహిని మహంకాళి అమ్మవారి బోనాలు ఇవాళ (ఆదివారం, జులై20) ఉదయం ఘనంగా ప్రారంభమయ్యాయి. అమ్మవారికి బోనాలని సమర్పించడానికి భక్తులు భారీగా తరలి వస్తున్నారు. ఆలయానికి భక్తులు క్యూ కట్టడంతో....
నీ మంచికే చెబుతున్నా.. రేవంత్ను రెచ్చగొట్టకు’.. కేటీఆర్కు జగ్గారెడ్డి మాస్ వార్నింగ్…
పదే పదే సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy)ని రెచ్చగొట్టేలా మాట్లాడటం సరికాదు.. మీ కుట్రపూరిత రాజకీయాలన్నీ ప్రజలు గమనిస్తున్నారని జగ్గారెడ్డి అన్నారు. రేవంత్ రెడ్డిని రెచ్చగొడితే బీఆర్ఎస్ నేతలు ఎవరూ బయట....
భారీ వర్షం: ఎమర్జెన్సీ నంబర్లు ఇవే….
TG: హైదరాబాద్లో కుండపోత వర్షం కురుస్తోంది. దీంతో లోతట్టు ప్రాంతాలన్నీ నీట మునిగాయి. రోడ్లపై కూడా నీరు చేరడంతో ట్రాఫిక్కు అంతరాయం ఏర్పడింది. లోతట్టు కాలనీలు జలమయమయ్యాయి. కొన్ని చోట్ల వాహనాలు నీటిలో....
ఫోన్ ట్యాపింగ్ చేయడం లేదని దమ్ముంటే నీ మనవడిపై ఒట్టు వేసి చెప్పు: రేవంత్రెడ్డిపై కేటీఆర్ సంచలన కామెంట్స్…..
“కాంగ్రెస్ నేతలు రైతు డిక్లరేషన్, రెండు లక్షల ఉద్యోగాలు, స్కూటీలు, నిరుద్యోగ భృతి, తులం బంగారం వంటి పేర్లతో, బోగస్ మాటలతో అధికారంలోకి వచ్చారు” అని కేటీఆర్ అన్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్....
ఇక నుంచి మీ వెహికిల్ను ఆపరు.. ఆటోమేటిక్గా ఫైన్ పడిపోతుంది.. రాష్ట్రవ్యాప్తంగా AI కెమెరాలు:
రూల్స్ పాటించకుండా.. ఫైన్ కట్టకుండా తప్పించుకు తిరిగే వాహనదారులకు ఇక నుంచి బ్యాడ్ న్యూస్. వాహనాలను ఆపకుండానే ఫైన్ వేసేలా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో ఆటోమేటిక్ నంబర్....
కేటీఆర్ మిత్రుడు దుబాయ్లో చనిపోయాడు: సీఎం రేవంత్.
ఢిల్లీ, జులై 17: సీఎం రేవంత్ రెడ్డి హస్తిన పర్యటన రెండోరోజు కొనసాగుతోంది. ఈరోజు ఢిల్లీలో మీడియాతో చిట్ చాట్ నిర్వహించారు సీఎం. ఈ చిట్చాట్లో కేటీఆర్, బీఆర్ఎస్ పార్టీపై సంచలన వ్యాఖ్యలు....
కేంద్ర ఐటీ, రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్కు సీఎం రేవంత్ రెడ్డి విజ్ఞప్తి:
తెలంగాణలో సెమీ కండక్టర్ ప్రాజెక్టులకు త్వరగా అనుమతి ఇవ్వాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి .. కేంద్ర ఐటీ, రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ ను కోరారు. రాష్ట్రంలో అధునాతన సౌకర్యాలు, పరిశోధన కేంద్రాలు....
హెచ్సీఏ అక్రమాల కేసు.. నిందితులపై సీఐడీ ప్రశ్నల వర్షం:
ఉప్పల్ సీఐ సస్పెండ్.. హైదరాబాద్, జులై 17: హెచ్సీఏ అక్రమాల కేసులో సీఐడీ కస్టడీ విచారణ ప్రారంభమైంది. ఈ కేసులో అరెస్ట్ అయిన అధ్యక్షుడు జగన్మోహన్ రావు, ట్రెజరర్ శ్రీనివాస్ రావు, సీఈవో సునీల్....
















