హైదరాబాద్
ఎల్లుండి తెలంగాణ కేబినెట్ సమావేశం..మహిళలకు రూ.2500పై చర్చ.
ఈనెల 25న తెలంగాణ కేబినెట్ సమావేశం జరగనుంది. ఈ మీటింగ్లో మహాలక్ష్మి పథకంలో భాగంగా 18ఏళ్లు దాటిన యువతులు, మహిళలకు నెలకు రూ.2,500 అందించే దానిపై చర్చించనున్నట్లు తెలుస్తోంది. కాగా అన్ని విభాగాల....
అటు ‘అమరావతి’.. ఇటు ‘ఫ్యూచర్ సిటీ’ రేవంత్ ప్లానేంటి..
ఏపీ సీఎం చంద్రబాబు ఎక్కడ మాట్లాడినా.. అమరావతి రాజధాని, సైబరాబాద్ వంటి కీలక ప్రాజెక్టులను ప్రస్తావిస్తున్న విషయం తెలిసిందే. ఆయన హయాంలోనే హైదరాబాద్లో ఐటీ కేంద్రాలకు నెలవుగా సైబరాబాద్ నిర్మాణం చేపట్టారు. భాగ్యనగరంలోనే....
మరో మైలురాయి దాటిన తెలంగాణ ఆర్టీసీ…..
మరో మైలురాయి దాటిన తెలంగాణ ఆర్టీసీ.. ఇప్పటి వరకు 200 కోట్ల మంది మహిళలు ఉచిత ప్రయాణం. మహిళలు ఉచిత ప్రయాణ విలువ రూ.6700 కోట్లు. ఎప్పటికప్పుడు ఆర్టీసీకి నిధులు విడుదల చేస్తున్న ప్రభుత్వం.....
ట్యాపింగ్ కేసు సీబీఐకి వెళ్తే బెటరనుకుంటున్న బీఆర్ఎస్….
ఫోన్ ట్యాపింగ్ కేసు సీబీఐకి ఇవ్వాలని బీఆర్ఎస్ పార్టీ కొత్త డిమాండ్ వినిపించడం ప్రారంభించింది. సిట్ దర్యాప్తు సరిగ్గా జరగడం లేదని ఆ పార్టీ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అంటున్నారు. గతంలో తన....
ఉచిత ఇసుక లబ్దిదారులకు చేరేలా చర్యలు తీసుకోవాలి: మంత్రి.
Jul 23, 2025, తెలంగాణ : ఇందిరమ్మ ఇళ్లకు ప్రభుత్వం అందిస్తున్న ఉచిత ఇసుక సరైన విధంగా లబ్దిదారులకు చేరేలా కలెక్టర్లు చర్యలు తీసుకోవాలని మంత్రి పొంగులేటి ఆదేశిచారు. లబ్దిదారులపై రవాణా భారం....
ఒక్క ఏడాదిలో రూ.22,845 కోట్లు కొట్టేసిన సైబర్ నేరగాళ్లు.
Jul 23, 2025. NCRP, CFCFRMS ప్రకారం గతేడాది(2024) కాలంలో దేశవ్యాప్తంగా ప్రజల నుంచి రూ.22,845.73 కోట్లను సైబర్ నేరగాళ్లు కొళ్లగొట్టారని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ తెలిపారు. మంగళవారం....
తెలంగాణ రాజకీయాల్లో రెబల్ స్టార్స్ హవా..
తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడు బలమైన తిరుగుబాటుదారులే కీలక పాత్ర పోషిస్తున్నారు. వారు అలా పార్టీ నుంచి బయటకు పోరు. పార్టీకి విధేయంగా ఉండరు. పక్కలో బల్లెంలా నాయకత్వానికి చికాకు పెడుతూనే ఉన్నారు. ఇది....
శ్రీశైలం జలాశయానికి పెరిగిన వరద..
నాగార్జున సాగర్ ఎడమ కాలువకు నీరు విడుదల. హైదరాబాద్: ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలకు కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతోంది. ఎగువన ఉన్న జలాశయాల నుంచి భారీగా వరద విడుదల చేస్తున్న నేపథ్యంలో మరో....
వాట్సాప్లో ఈ మేసేజ్ వస్తే జాగ్రత్త..! వణుకుపుట్టిస్తున్న కొత్త ఆన్లైన్ స్కామ్..
డిజిటల్ యుగం విపరీతంగా అభివృద్ధి చెందుతున్న ప్రస్తుత తరుణంలో ఆన్లైన్ మోసాలు కూడా అంతే రేంజ్లో జరుగుతున్నాయి. ఇప్పటికే చాలా సైబర్ మోసగాళ్ల బారినపడి భారీగా నష్టపోయారు. ఇప్పటికే ఉన్న సైబర్ మోసాలు....
సర్పంచ్ ఎన్నికలు. BRS కీలక నిర్ణయం..!!
స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో నియోజకవర్గ స్థాయి ముఖ్య కార్యకర్తల సమావేశాలు నిర్వహించాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నిర్ణయించారు. కోర్టు ఆదేశాల నేపథ్యంలో త్వరలోనే స్థానిక సంస్థల ఎన్నికలు ప్రభుత్వ నిర్వహించే....
















