హైదరాబాద్
భారత రాజ్యాంగ రూపకర్తకు ఘన నివాళి…
హైదరాబాద్:డిసెంబర్ 06 ఆధునిక భారతదేశ చరిత్రలో అంబేడ్కర్కు అత్యంత ప్రాముఖ్యం ఉంది. దేశ జనాభాలో పది శాతం ఉన్న అగ్రవర్ణాల వారు, తొంభైశాతం ఉన్న అణగారిన వర్గాల ప్రజల మెదళ్లకు బానిస సంకెళ్లు....
రంగారెడ్డి జిల్లా ల్యాండ్ రికార్డ్స్ ఏడీపై ఏసీబీ దాడులు….
కలెక్టర్ కార్యాలయంతో పాటు, మై హోమ్ భూజలోని తన నివాసంలో సోదాలు. రంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా ఆరు చోట్ల తనిఖీలు చేస్తున్న అధికారులు, పెద్ద మొత్తంలో అక్రమ ఆస్తులు సంపాదించినట్లు గుర్తింపు. మహబూబ్నగర్....
తెలంగాణ పోలీస్ వెబ్సైట్లు హ్యాక్ చేసిన బెట్టింగ్ మాఫియా…..
సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్ వెబ్ సైట్లు హ్యాక్ ఏకంగా పోలీస్ కమిషనరేట్ల వెబ్ సైట్లు హ్యాక్ చేసిన బెట్టింగ్ సైట్ల ముఠా పది రోజులుగా పనిచేయని సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్ వెబ్ సైట్లు.కమిషనరేట్....
గ్లోబల్ సమ్మిట్ పై తెలంగాణ సర్కార్ ఫోకస్…..
హైదరాబాద్:డిసెంబర్ 05 భారీ పెట్టుబడులను ఆకర్షించడమే ప్రధాన ఏజెండాగా తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ నిర్వహణకు రాష్ట్ర సర్కార్ సిద్ధమైంది, ఈనెల 8,9, తేదీల్లో హైదరాబాద్ లోని భారత్ ఫ్యూచర్ సిటీ వేదికగా....
త్వరలో 40 వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్: సీఎం రేవంత్ రెడ్డి….
హైదరాబాద్:డిసెంబర్ 04 రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికార అధికారంలోకి వచ్చాక యువత ఆకాంక్షలను గుర్తించి 60 వేల ఉద్యోగాలు భర్తీ చేశామని త్వరలోనే 40 వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్లు ఇవ్వనున్నట్లు సీఎం రేవంత్....
ఈనెల 9న కలెక్టరేట్లో తెలంగాణ తల్లి విగ్రహాలు ఏర్పాటు,…..
హైదరాబాద్:డిసెంబర్ 04 33 జిల్లాల కలెక్టరేట్లలో తెలంగాణ తల్లి విగ్రహాల ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం గత నెలలోనే టెండర్లు ఆహ్వానించింది. మాజీ ప్రధానమంత్రి సోనియా గాంధీ, పుట్టిన రోజు డిసెంబర్ 9న సచివాలయంలో....
తెలంగాణలో తొలి మహిళా ఫుట్ బాల్ అకాడమీ…….
హైదరాబాద్:డిసెంబర్ 03 తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్లో క్రీడారంగానికి సంబంధించి కీలక అడుగు పడనుంది. దేశంలోనే తొలి మహిళా ఫుట్ బాల్ అకాడమీ తెలంగాణలో ఏర్పాటు కానుంది. హంకాంగ్ తరవాత ప్రపంచంలోనే రెండో....
ఢిల్లీలో పర్యటిస్తున్న తెలంగాణ సీఎం లు….
హైదరాబాద్:డిసెంబర్ 03 తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఢిల్లీ పర్యటనలో బిజీగా ఉన్నారు. రాష్ట్ర ప్రగతికి, పెట్టుబడుల ఆకర్షణకు అత్యంత కీలకంగా భావిస్తున్న తెలంగాణ ఫ్యూచర్ సిటీ....
సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో నేడు టిపిసిసి కీలక భేటీ….
హైదరాబాద్:డిసెంబర్ 02 తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ విస్తృత సమావేశం ఈరోజు గాంధీభవన్లో జరగనుంది. పార్టీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్, అధ్యక్షతన ఉదయం 10 గంటలకు ఈ సమావేశం ప్రారంభమవుతుంది. ఈ....
డిజిటల్ అరెస్టులపై దేశవ్యాప్తంగా సీబీఐ విచారణ.. తెలంగాణ సహా రాష్ట్రాలకు సుప్రీంనోటీసులు….
దేశంలో పెరిగిపోతున్న డిజిటల్ అరెస్టుల మోసాలపై సుప్రీంకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. డిజిటల్ అరెస్టు మోసాలపై దేశవ్యాప్తంగా సీబీఐ విచారణకు సుప్రీంకోర్టు సోమవారం ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు సీబీఐ విచారణకు....
















