నిజామాబాద్
అమిత్ షా బహిరంగ సభను విజయవంతం చేయాలి….
JAKRANPALLY A9 News : రెండు దశబ్దలుగా తెలంగాణ పసుపు రైతుల ఆధ్వర్యంలో ఉద్యమించి, నిజామాబాద్ పార్లమెంట్ సభ్యుడు ధర్మపురి అరవింద్ కృషితో కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించి సాధించుకున్న పసుపు బోర్డు కల నెరవేరిన....
ఎస్సారెస్పీ(SRSP)బ్యాక్ వాటర్ పర్యాటక ప్రాంతాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి
డొంకేశ్వర్ మండలం చిన్న యానం గ్రామం ఎస్సారెస్పీ(SRSP)బ్యాక్ వాటర్ పర్యాటక ప్రాంతాన్ని అటవీశాఖ అధికారులు మరియు గ్రామస్తులతో కలిసి సందర్శించడం జరిగింది ఈ సందర్భంగా ఇక్కడికి వచ్చే పర్యాటకులకు కల్పించే సౌకర్యాలు మరియు భద్రత....
1,50,000 రూపాయల LOC అందజేసిన మాజీ మంత్రి ,ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి
భీంగల్ మండలం బడా భీంగల్ గ్రామానికి చెందిన ఎంపల్లి గంగామణి హృద్రోగ సమస్య తో బాధపడుతూ చికిత్స కొరకు నిమ్స్ హాస్పిటల్ లో చేరగా చికిత్స కొరకు LOC అవసరమౌడంతో స్థానిక నాయకులు ఎమ్మెల్యే....
ట్రాఫిక్ బారి కేడ్లు అందచేసిన సన్ రైస్ సూపర్ స్పెషలిటీ యాజమాన్యం
సన్ రైజ్ సూపర్ స్పెషలిటీ హాస్పిటల్ యాజమాన్యం Dr ఛిద్రవర్ రాఘవేందర్ (ఆర్థోపెడిషన్ ), Dr వినయ్ దనపాల్ ( ఎండో క్రైనాలోజిస్ట్ ) లు 20 ట్రాఫిక్ బారి కెడ్ లు ట్రాఫిక్....
నిజామాబాద్ జిల్లా హోంగార్డ్స్ విభాగానికి వులెన్ జాకెట్స్ ప్రధానం చేసిన పోలీస్ కమిషనర్
వర్షాకాలం మరియు చలికాలంలో విధుల నిర్వహణ కష్టం అవుతదన్న ముందు జాగ్రత్తలో భాగంగా నేడు నిజామాబాద్ పోలీస్ కమిషనర్ శ్రీ పి.సాయి చైతన్య, ఐపీఎస్., గారు నిజామాబాదులోని 369 మంది హోంగార్డ్స్ కు వులెన్....