నిజామాబాద్

జక్రాన్ పల్లి మండలం ఆక్స్ఫర్డ్ స్కూల్ పక్కన చిరుధాబాలో మద్యం సేవనం – ప్రజల ఆందోళన….

January 22, 2026

జక్రాన్ పల్లి మండల కేంద్రంలో ఆక్స్ఫర్డ్ స్కూల్ పక్కనే ఉన్న చిరుధాబాలో మద్యం సేవించడంపై స్థానికులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దాబాలలో మద్యం సేవించరాదని స్పష్టమైన నిబంధనలు ఉన్నప్పటికీ, సంబంధిత అధికారులు యథేచ్ఛగా....

తొర్లికొండ పద్మశాలి సంఘం నెంబర్ 2 ఆధ్వర్యంలో మార్కండేయ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు..

January 21, 2026

A9 న్యూస్ రిపోర్టర్ జక్రాన్ పల్లి: జక్రాన్ పల్లి మండలంలోని తొర్లికొండ గ్రామంలో పద్మశాలి నె 02 ఆధ్వర్యంలో మార్కండేయ జయంతి ఘనంగా నిర్వహించారు, అనంతరం మార్కండేయ చిత్రపటాలకు పూలమాలలు అలంకరించి భక్తిశ్రద్ధలతో పూజలు....

మార్కండేయ జయంతి సందర్బంగా పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు…

January 21, 2026

  A9 న్యూస్ రిపోర్టర్ జక్రాన్ పల్లి : జక్రాన్ పల్లి మండలంలోని తొర్లికొండ గ్రామంలో ఈరోజు మార్కండేయ జయంతి సందర్బంగా శ్రీ శిలా తీర్ధ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు,అనంతరం....

సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణి కార్యక్రమం…

January 21, 2026

  A9 న్యూస్ రిపోర్టర్ జక్రాన్ పల్లి : జక్రాన్ పల్లి మండలంలో ఈరోజు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణి కార్యక్రమం కాంగ్రెస్ నాయకులు నిర్వహించారు, ఎమ్మెల్యే భూపతి రెడ్డి ఆదేశంతో జక్రాన్....

వరి సాగులో ఆధునిక పద్ధతులపై రైతులకు అవగాహన….

January 21, 2026

  నిజామాబాద్ జిల్లా, నందిపేట్ మండలం, చిమ్మరాజ్‌పల్లి: చిమ్మరాజ్‌పల్లి రైతు వేదికలో డాక్టర్ రెడ్డీస్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ట్రైనర్ ప్రేమలత రైతులకు వరి సాగులో ఆధునిక పద్ధతులపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా అధికారులు....

ఆలూర్ వేయినామాల శ్రీ వెంకటేశ్వర ఆలయ అభివృద్ధికి రూ.30 లక్షల నిధుల మంజూరుకు హామీ…

January 18, 2026

  ఆలూర్ మండలంలో నూతనంగా నిర్మాణంలో ఉన్న వేయినామాల శ్రీ వెంకటేశ్వర ఆలయ అభివృద్ధికి రూ.30 లక్షల నిధులు మంజూరు చేయనున్నట్లు హామీ లభించింది. ఆలయ కమిటీ సభ్యులు ఆదివారం ఆర్మూర్ మాజీ వైస్....

గ్రామ స్థాయి నుండి రాష్ట్ర స్థాయి వరకు సీఎం కప్ క్రీడలు….

January 17, 2026

A9 న్యూస్ రిపోర్టర్ జక్రాన్ పల్లి : ఈరోజు జక్రాన్ పల్లి మండల కేంద్రంలోని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వంలో తెలంగాణ క్రీడ ప్రాతికార గ్రామస్థాయి నుండి మండల స్థాయి....

రాష్ట్ర ప్రభుత్వం ఆరు గ్యారంటీలలో గృహ జ్యోతి జీరో బిల్ పథకం అమలుతో లబ్ది దారుల సంతోషం….

January 17, 2026

  A9 న్యూస్ రిపోర్టర్ జక్రాన్ పల్లి : కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారంటీలో భాగంగా గృహ జ్యోతి జీరో బిల్ పథకం మన తెలంగాణ రాష్ట్రంలో 52 లక్షల 82 వేల 498....

ఆలూరులో సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ – 11 మందికి రూ.3 లక్షల సహాయం…..

January 14, 2026

  ఈరోజు ఆలూరు మండల కేంద్రంలో గౌరవ ఎమ్మెల్యే శ్రీ పైడి రాకేష్ రెడ్డి కృషితో ముఖ్యమంత్రి సహాయ నిధి (సీఎంఆర్ఎఫ్) చెక్కుల పంపిణీ కార్యక్రమం నిర్వహించబడింది. భారతీయ జనతా పార్టీ ఆలూరు మండల....

మండల ప్రజలు తగు జాగ్రత్తలు పాటించాలి -ఎస్సై మహేష్…

January 13, 2026

  జక్రాన్ పల్లి మండల అన్ని గ్రామాల ప్రజలకు పోలీసులు తగు జాగ్రత్తలు సూచించారు, ఎస్సై మహేష్ మాట్లాడుతూ సెలవులు పండగల సమయంలో దొంగతనాలు జరగకుండా ప్రజలు జాగ్రత్తలు పాటించాలని ఊరికి వెళ్ళేవారు ఇళ్లకు....

Previous Next