నిజామాబాద్
గుర్తుతెలియని రైలు ఢీకొని రైతు దుర్మరణం…..
A9 న్యూస్ ప్రతినిధి – ఇందలవాయి: ఇందలవాయి మండలం గన్నారం గ్రామానికి చెందిన రైతు బద్దం రవీందర్ రెడ్డి (46) ఆదివారం ఉదయం రైలు ప్రమాదంలో దుర్మరణం పాలయ్యాడు. వివరాల్లోకి వెళితే… రవీందర్....
ధర్పల్లి లో షార్ట్ సర్క్యూట్ తో రోడ్డున పడ్డ రెండు కుటుంబాలకు నిత్యవసర సరుకుల పంపిణీ…..
A9 న్యూస్ ప్రతినిధి, నిజామాబాద్ రూరల్: ధర్పల్లి గ్రామంలోని గోసంగి కాలనీలో రెండు నివాస గృహాలు కరెంటు షార్ట్ సర్క్యూట్ వల్ల పూర్తిగా కాలిపోయి రెండు కుటుంబాలు కట్టుబట్టలతో రోడ్డున పడ్డాయి. విషయం తెలిసి....
గ్రామాల్లో గాజుల సవ్వడి…
A9 న్యూస్ ప్రతినిధి నిజామాబాద్ ధర్పల్లి మండలం గోవింద్ పల్లి గ్రామంలో గాజుల సవ్వడి మొదలైంది. ఆడ పరుచులందరూ సంస్కృతి సాంప్రదాయ దుస్తులతో అందంగా ముస్తాబై ఒకరినొకరు స్వీట్లు పంచుకొని గాజులు వేసుకున్నారు.....
అభయ హస్తం కోసం ఎదురుచూపులు…..
జక్రాన్ పల్లి మండలంలోని పడకల్ గ్రామానికి చెందిన రంగు అజయ్ గౌడ్ అనే గల్ఫ్ కార్మికుడు 2016లో కువైట్ లో పని చేస్తున్న క్రమంలో ప్రమాధవశాత్తు బిల్డింగ్ పై నుండి పడి నరం....
అన్సన్ పల్లి లో మలేరియా చెకబ్ క్యాంపు….
A9 న్యూస్ ప్రతినిధి ఇందల్వాయి: ఇందల్వాయి మండలంలోని,అన్సన్ పల్లి : గ్రామ పంచాయితీ పరిధిలో గ్రామ ప్రజలకు మలేరియా చెకబ్ చేసారు. 30 మందికి చెకబ్ చేయగా ఎవరికికూడా పాజిటివ్ రాలేదు.అలాగే డెంగ్యూ....
యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలి – ట్రాఫిక్ ఏసీపీ మస్తాన్ అలీ…..
A9 న్యూస్ ప్రతినిధి ఆర్మూర్: ఆర్మూర్ మండల కేంద్రంలోని సిద్ధార్థ డిగ్రీ కళాశాలలో అవగాహన కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా నిజామాబాద్ ట్రాఫిక్ ఏసీపీ మస్తాన్ అలీ మాట్లాడుతూ యువత మత్తు పదార్థాలకు....
యూత్ కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు సొప్పరి వినోద్ జన్మదిన వేడుకలు ఘనంగా-ఎమ్మెల్యే భూపతిరెడ్డి ఆధ్వర్యంలో……
జక్రాన్ పల్లి: నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే భూపతిరెడ్డి ఆధ్వర్యంలో రూరల్ యూత్ కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు సొప్పరి వినోద్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. *అనునిత్యం ప్రజల కోసం పరితపిస్తూ నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే రేకులపల్లి....
లబ్ధిదారులకు మంజూరైన నూతన రేషన్ కార్డుల పంపిణి ….
A9 న్యూస్ ప్రతినిధి బాల్కొండ: ముప్కాల్ మండల కేంద్రంలోని నల్లూరు గ్రామంలో లబ్ధిదారులకు మంజూరైన 45 రేషన్ కార్డులు పంపిణీ చేయడం జరిగిందిగత 10 సంవత్సరాలు పాలనలో లబ్ధిదారులకు రేషన్ కార్డు ఇవ్వడం....
అనుమతి లేకుండా వేసిన బోరు సీజ్ చేసిన ఎంపీడీవో….
ఇందల్వాయి మండలం పరిధిలోని తిర్మాన్పల్లి గ్రామపంచాయతీ లో కొందరు వ్యక్తులు గ్రామపంచాయతీ అనుమతి లేకుండా అక్రమంగా బోరు బావి (borewell) తవ్విన విషయం ఇటీవల వెలుగులోకి వచ్చింది. దీన్ని మానవ తెలంగాణ పత్రిక....
15 రోజులు క్రితం మృతి చెందిన వ్యక్తి శవం – కుటుంబ సభ్యుల ఫిర్యాదు లేదు….
ఇందల్వాయి మండలం, సెప్టెంబర్ 9 (A9 న్యూస్): ఇందల్వాయి మండలంలోని తిర్మన్పల్లి గ్రామంలో వలస వచ్చిన సూర్యనారాయణ అనే వ్యక్తి కుళ్లిపోయిన స్థితిలో మృతి చెంది ఉన్నారు. ఆయన కొడుకు రమేష్ తెలిపిన....















