నిజామాబాద్
ఎన్నికల కోడ్ ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవు….
జక్రాన్ పల్లి మండలంలోని ప్రతీ గ్రామంలో ప్రత్యేక తనికీలు నిర్వహిస్తాం – ఎస్సై మహేష్. A9 న్యూస్ ప్రతినిధి: గ్రామ పంచాయతి ఎన్నికల నేపధ్యంలో జక్రాన్ పల్లి పరిధిలోని పోలీసులు తనిఖీలు మరింత....
పడకల్ తాండ వద్ద కారు ప్రమాదం….
జక్రాన్ పల్లి మండలంలోని పడకల్ జాతీయ రహదారిపై కారు ప్రమాదం జరిగింది. హైదరాబాద్ నుండి నిర్మల్ వెళ్లే క్రమంలో రహదారిపై గుర్తు తెలియని వాహన దారుడు కారకు అడ్డు రావడంతో వాహన దారున్ని తప్పించే....
షాపుపై దాడి – ఐఎమ్ఎల్ స్వాధీనం,..
A9 న్యూస్ ప్రతినిధి ఆర్మూర్ రూరల్: ఆర్మూర్ మండలంలోని సోమవారం రాత్రి 7:30 గంటలకు పోలీసులు సుర్బిర్యల్ గ్రామంలో పల్లికొండ సాయన్న నిర్వహిస్తున్న అనధికారిక బెల్ట్ షాప్పై దాడి చేసి, అతని వద్ద....
క్షత్రియ స్కూల్లో గీతా జయంతి వేడుకలు ఘనంగా…..
A9 న్యూస్ ప్రతినిధి ఆర్మూర్: ఆర్మూర్ టీచర్స్ కాలనీ లో గల క్షత్రియ పాఠశాలలో సోమవారం గీతా జయంతిని ఘనంగా నిర్వహించారు. కార్యక్రమాన్ని ప్రిన్సిపాల్ నవిత జ్యోతి ప్రజ్వలనతో ప్రారంభించారు. చిన్నారులు శ్లోక పఠనం....
ఆర్మూర్ అవినీతిపై జీవన్ రెడ్డి ఫైర్ – ‘జనతా గ్యారేజ్’తో ఉద్యమానికి సిద్ధం
A9 న్యూస్ ప్రతినిధి ఆర్మూర్: ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే, టీఆర్ఎస్ పార్టీ నిజామాబాద్ జిల్లా అధ్యక్షులు జీవన్ రెడ్డి ఆదివారం తన నివాసంలో ప్రెస్ మీట్ నిర్వహించి ఆర్మూర్లో పెరుగుతున్న అవినీతి వ్యవహారంపై....
పద్మశాలిలంటే చిన్నచూపా…
డిసిసి అధ్యక్షుడిగా కైలాస్ నేతను కొనసాగించాలి – బీజ్జు దత్తాద్రి… మంత్రి కోమటిరెడ్డి వైఖరి మార్చుకోవాలి… ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి న్యాయం చేయాలి…. A9 న్యూస్ ప్రతినిధి ఆర్మూర్: పద్మశాలిలపై చిన్నచూపు ఎందుకు.?....
తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో తెలంగాణ గోల్డ్ కప్ కు ఎంపికలు…..
A9 news ఆర్మూర్: నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ డివిజన్ పరిధిలో గల క్రికెట్ క్రీడాకారులకు శుభవార్త తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరగనున్న తెలంగాణ గోల్డ్ కప్ 2025 t20 క్రికెట్ టోర్నమెంట్....
సిపిఆర్ఎం స్కూల్లో సైన్స్ ఫెయిర్…..
ఈరోజు జరిగిన సిపిఆర్ఎం స్కూల్ గుత్ప లో సైన్స్ ఫెయిర్ నిర్వహించడం జరిగింది దీనిలో భాగంగా 130 స్టాల్స్ ను సుమారు 500 మంది విద్యార్థులు నిర్వహించడం జరిగింది. ముఖ్యఅతిథిగా హాజరైన ఆలూరు....
తెలంగాణ యూనివర్సిటీ పరిపాలన భవనం ముందు బైఠాయించిన బిఅర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు డి.రాజారాం యాదవ్…
తెలంగాణ యూనివర్సిటీ పరిపాలన భవనం ముందు బైఠాయించిన బిఅర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు డి.రాజారాం యాదవ్… కేసీఆర్ దీక్ష దివాస్ కార్యక్రమానికి అనుమతి ఇవ్వని తెలంగాణ యూనివర్సిటీ యాజమాన్యం… డిచ్ పల్లి యూనివర్సిటీ గేటు....
విద్యను కార్పొరేట్ ఉత్పత్తిగా మార్చిన కేంద్ర–రాష్ట్ర ప్రభుత్వాలు….
A9 న్యూస్ ప్రతినిధి ఆర్మూర్: ఆర్మూర్: ప్రగతిశీల మహిళా సంఘం (POW) జాతీయ నాయకురాలు సంధ్య శుక్రవారం ఆర్మూర్లో జరిగిన నిజామాబాద్ జిల్లా 23వ మహాసభల్లో మాట్లాడుతూ, కేంద్ర–రాష్ట్ర ప్రభుత్వాలు విద్యను కార్పొరేట్....














