తెలంగాణ
చెరుకు ముత్యంరెడ్డి ఆరో వర్ధంతి వేడుకలు….
ఎ9 న్యూస్ ,దుబ్బాక, సెప్టెంబర్ 2: దుబ్బాక అభివృద్ధి ప్రదాత పేదల పెన్నిధి బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి మన దివంగత మాజీ మంత్రి చెరుకు ముత్యం రెడ్డి గారి ఆరవ వర్ధంతి....
కేంద్ర ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాలను చూసి యువత భారతీయ జనతా పార్టీలో చేరికలు…..
ఎ9 న్యూస్ ,మాసాయిపేట, సెప్టెంబర్ 2 : గ్రామాలలో కేంద్ర ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాలను చూసి యువత భారతీయ జనతా పార్టీలో చేరుతున్నారని జిల్లా అధ్యక్షులు వాల్దాస్ వాళ్ళ మల్లేష్....
సచివాలయంలో “పనుల జాతర – 2025” ఫోటో ఆల్బమ్ను మంత్రి సీతక్క ఆవిష్కరించారు…..
సచివాలయంలో “పనుల జాతర – 2025” ఫోటో ఆల్బమ్ను మంత్రి సీతక్క ఆవిష్కరించారు. పనుల జాతర కార్యక్రమం కింద రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాల వివరాలను చిత్రరూపంలో అందించేలా పంచాయతీరాజ్....
హనుమాన్ యూత్ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం…..
జక్రాన్ పల్లి మండలంలోని హనుమాన్ యూత్ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు, ఈ కార్యక్రమంలో భాగంగా యూత్ సభ్యులు మాట్లాడుతూ ప్రతి సంవత్సరంలానే ఈ సంవత్సరం కూడా వినాయక చవితి పండుగను పురస్కరించుకొని....
2026-27 నుంచి తెలంగాణలో కొత్త విద్య విధానం అమలుకు ప్రణాళిక…
హైదరాబాద్:సెప్టెంబర్ 02 తెలంగాణ విద్యా విధా నాన్ని రూపొందించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయిం చింది ఈ మేరకు ప్రభుత్వ సలహాదారు కే కేశవరావు, చైర్మన్ గా మరో ఐదుగురు సభ్యులు గా కమిటీ....
తెలంగాణకు మరో రెండు రోజులు భారీ వర్షాలు….
హైదరాబాద్, సెప్టెంబర్ 02: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం, రుతుపవన ద్రోణి ప్రభావంతో తెలంగాణ రాష్ట్రంలో మరో రెండు రోజులు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ....
ప్రాణం పోసిన అభిమానం….
వనపర్తి జిల్లా సెప్టెంబర్02 సినిమా కథను తలపించే లా వనపర్తి జిల్లాలో ఒక అద్భుతం జరిగింది. ఓ వ్యక్తి చనిపోయాడనుకొని.. అంత్యక్రియలకు సిద్ధం చేయగా అభిమాన నాయకుడు అతడికి ప్రాణం పోశాడు. చాతీపై....
జక్రాన్పల్లి మండలంలో చిరుత మృతి కలకలం…..
గుర్తుతెలియని వాహనం ఢీకొట్టగా చిరుత బలి. A9 న్యూస్ ప్రతినిధి జక్రన్ పల్లి: నిజామాబాద్ జిల్లా జక్రాన్ పల్లి మండలంలో విషాదం చోటుచేసుకుంది. పడకల్ సమీపంలో 44వ జాతీయ రహదారి దాటుతున్న చిరుతను....
ఆర్టీసీ కీలక నిర్ణయం: డ్రైవర్ల ఫోన్ వినియోగంపై నిషేధం….
తెలంగాణ, సెప్టెంబర్ 1: ప్రయాణికుల భద్రత కోసం తెలంగాణ రాష్ట్ర రోడ్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ (ఆర్టీసీ) ఒక కీలక నిర్ణయం తీసుకుంది. బస్సు నడుపుతున్న సమయంలో డ్రైవర్లు సెల్ ఫోన్లు వాడటాన్ని నిషేధిస్తూ....
గణనాథునికి 56 రకాల వంటకాలు ….
సంగారెడ్డి జిల్లా సదాశివపేట పట్టణ పరిధిలోని శ్రీ చెన్న బసవేశ్వర మందిరంలో సోమవారం రాత్రి సనాతన ధర్మాన్ని ఆచరించిన అలనాడు శ్రీకృష్ణ భగవానుడు 56 రకాల వంటకాలు పెట్టినట్లు చరిత్ర చెబుతుందని ఆలయ....















