తెలంగాణ
భారత కమ్యూనిస్టు పార్టీ(మావోయిస్టు) తెలంగాణ రాష్ట్ర కమిటీ….
పత్రికా ప్రకటన: 9/19/2025: కామ్రేడ్ సోనూ కేంద్ర కమిటీ అధికార ప్రతినిధి అభయ్ పేరుతో ఇచ్చిన ఇచ్చిన తాత్కాలిక సాయుధ పోరాట విరమణ ప్రకటన సోనూ వ్యక్తిగత అభిప్రాయమే గాని పార్టీ నిర్ణయం....
నర్సాపూర్ నియోజకవర్గ గర్భిణీ స్త్రీలకు “మాతృదేవోభవ” కానుక….
నర్సాపూర్ నియోజకవర్గ ఇన్చార్జ్ ఆవుల రాజిరెడ్డి గారు గర్భిణీ స్త్రీల ఆరోగ్య రక్షణ కోసం “మాతృదేవోభవ” కార్యక్రమాన్ని ప్రారంభించారు. హత్నుర మండలంలోని దౌల్తాబాద్, దౌలాపూర్, కాసాల, దేవులపల్లి గ్రామాలలో తొలి విడతగా 2,000....
నర్సాపూర్ నియోజకవర్గ ఇన్చార్జ్ ఆవుల రాజిరెడ్డి TPCC అధ్యక్షుడు బొమ్మ మహేష్ గౌడ్ ని మర్యాదపూర్వకంగా కలిసిన సందర్భం…..
హైదరాబాద్, సెప్టెంబర్ 19: నర్సాపూర్ నియోజకవర్గ ఇన్చార్జ్ శ్రీ ఆవుల రాజిరెడ్డి ఈ రోజు తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు మరియు ఎమ్మెల్సీ శ్రీ బొమ్మ మహేష్ గౌడ్ మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు.....
త్వరలో సామాన్యులకు అందుబాటులోకి రానున్న నిత్యవసర సరుకుల ధరలు…..
హైదరాబాద్:సెప్టెంబర్ 19 దేశంలోని పేద, మధ్య తరగతి వర్గాల ప్రజలకు గుడ్న్యూస్. చిన్నచిన్న ఉద్యోగాలు, పనులు చేసుకుంటూ నెలవారీ ఖర్చులు భారం అవుతున్నాయని భావించే వారికి ఇకనుంచి కాస్త ఉపశమనం లభించనుంది. జీఎస్టీ....
కోటార్మూర్ స్మశాన వాటికలో వృధాగా పడేసిన హరితహారం మొక్కలు…..
*మున్సిపల్ అధికారుల నిర్లక్ష్యమే కారణమని ప్రజల ఆగ్రహం… *కోట్ల రూపాయలు ఖర్చు చేసి తెచ్చిన మొక్కలు వాడుక లేక వృథా… A9 న్యూస్ ప్రతినిధి ఆర్మూర్: ఆర్మూర్ పట్టణంలోని కోటార్మూర్ స్మశాన వాటికలో తెలంగాణ....
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని మర్యాదపూర్వకంగా కలిసిన – ఆవుల రాజిరెడ్డి గారు…
నేడు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారిని జూబ్లీహిల్స్లోని ఆయన నివాసంలో నర్సాపూర్ నియోజకవర్గ ఇన్చార్జ్ ఆవుల రాజిరెడ్డి గారు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా రాజిరెడ్డి గారు ముఖ్యమంత్రికి పలు....
5.8 కిలోల మాదక ద్రవ్య రవాణా – ఇద్దరు యువకుల అరెస్ట్, లారీ స్వాధీనం…
మాసాయిపేట, సెప్టెంబర్ 18: ఉత్తరప్రదేశ్కు చెందిన ఇద్దరు యువకులు పాపిస్టా పౌడరు రవాణా చేస్తూ పోలీసులకి అడ్డంగా చిక్కారు. నమ్మదగిన సమాచారం మేరకు, మాసాయిపేట గ్రామ శివారులోని బాబా రాందేవ్ రాజస్థాన్ దాబా....
పెన్షన్ల పెంపు కోసం డొంకేశ్వర్ MRO ఆఫీస్ ముట్టడి…..
డొంకేశ్వర్ : ఈ రోజు MRPS, VHPS, CHPS డొంకేశ్వర్ మండల కమిటీ ఆధ్వర్యంలో పెన్షన్ల పెంపు, కొత్త పెన్షన్ల మంజూరుకోసం డొంకేశ్వర్ మండల కేంద్రంలోని MRO ఆఫీస్ ను ముట్టడి చేశారు.....
దుర్గామాత నవరాత్రి నిర్వాహకులు తప్పనిసరిగా నిబంధనలు పాటించాలి….
నిజామాబాద్ పోలీస్ కమిషనర్ వెల్లడి…. A9 న్యూస్ ప్రతినిధి నిజామాబాద్: నిజామాబాద్ జిల్లాలో దుర్గామాత నవరాత్రి ఉత్సవాల్లో నిర్వాహకులు తప్పనిసరిగా భద్రతా నిబంధనలు పాటించాలని పోలీస్ కమిషనర్ సూచించారు. డీజేలు, టపాసులు పూర్తిగా....
గ్రామంలోని పలు సమస్యలకై సెక్రెట్రీకి వినతిపత్రం అందజేసిన అఖిల భారత రైతు సంఘం సభ్యులు…..
జక్రాన్ పల్లి మండలంలోని పుప్పాలపల్లి గ్రామంలో సమస్యలకై గ్రామ సెక్రెట్రీ కి వినతిపత్రం అందజేశారు,ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ గ్రామంలో డ్రైనేజీ వ్యవస్థ చాలా దారుణంగా తయారయ్యిందని దాని వల్ల ఆరోగ్య సమస్యలు....















