తెలంగాణ
డిల్లీకి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి..!!
* రేపు రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు సమావేశం అయ్యే అవకాశం. పోలవరం-బనకచర్లతో పాటు ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోని నీటిపారుదల ప్రాజెక్టులపై ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో సమావేశం నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. బుధవారం....
బిగ్ అలర్ట్.. తెలంగాణలో మరో ఐదు రోజులు వర్షాలు……
A9 news,Jul 15, 2025, తెలంగాణ : ఈ సంవత్సరం రుతుపవనాలు తొందరగా వచ్చినప్పటికి.. వర్షాలు మాత్రం ఆశించిన స్థాయిలో పడటం లేదు. ఈ క్రమంలో భారత వాతావరణ శాఖతో పాటు TG....
ఎమ్మెల్యే భూపతిరెడ్డిని కలిసిన పుప్పాలపల్లి కాంగ్రెస్ నాయకులు…..
JAKRANPALLY: జక్రాన్పల్లి మండలంలోని పుప్పాలపల్లి గ్రామంలో పుప్పాలపల్లి గ్రామంలో గల కాంగ్రెస్ నాయకులు ఈరోజు ఎమ్మెల్యే భూపతిరెడ్డిని కలిసి గ్రామంలోని అభివృద్ధి పనుల గురించి చర్చించడం జరిగింది. కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ ఊర్లో ఉన్నటువంటి....
సీఎం ఆదేశాలు.. కేంద్రానికి సీఎస్ ఘాటు లేఖ….
A9 news,Jul 15, 2025, ఢిల్లీలో ఏర్పాటు చేసిన రాష్ట్రాల మధ్య జల వివాదాల సమావేశంలో బనకచర్ల అంశాన్ని ఎజెండాలో చేర్చడంపై తెలంగాణ ప్రభుత్వం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలో....
గవర్నర్ వద్దకు పంచాయతీ ఆర్డినెన్స్ ఫైల్…..
A9 news, july 15,2025: స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్ల పెంపు అంశానికి సంబంధించి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వేగం పెంచింది. దీనికి సంబంధించిన ఫైల్ను గవర్నర్ వద్దక పంపింది. దీనిలో....
మధ్యం సేవించి పట్టిబడిన అంబులెన్స్ డ్రైవర్…..
,A9 news,Jul 15, 2025, డ్రంక్ అండ్ డ్రైవ్ లో ఆంబులెన్స్ పట్టుబడిన సంఘటన మంగళవారం మంచిర్యాల జిల్లా కేంద్రంలో చోటుచేసుకుంది. ట్రాఫిక్ పోలీసులు వాహనాలు తనిఖీ చేస్తుండగా డ్రంక్ అండ్ డ్రైవ్....
పోలీసుల చురుకైన చర్యతో పోయిన మొబైల్ ఫోన్లను తిరిగి పొందిన బాధితులు
A9 న్యూస్ ప్రతినిధి, ఆర్మూర్: ఆర్మూర్ పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో ఇటీవల పోగొట్టుకున్న మొబైల్ ఫోన్లను CEIR (Central Equipment Identity Register) పోర్టల్ ద్వారా గుర్తించి, సంబంధిత బాధితులకు పోలీస్ శాఖ....
ఎస్.ఎఫ్.ఐ భారీ ర్యాలీ తో దద్దరిల్లిన తొర్రూర్ పట్టణం….
పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్ మరియు ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేయాలి. ఎ9 న్యూస్, తొర్రూర్ ,జూలై 14: ఎస్.ఎఫ్.ఐ జిల్లా కార్యదర్శి పట్ల మధు ఈ సందర్భంగా మాట్లాడుతూ, తొర్రూర్ బస్ స్టాండ్....
నగరశివారులో చిరుత సంచారం!
నిజామాబాద్ నగర శివారులోని నాగారం ప్రాంతంలో చిరుత సంచారం కలకలం రేపింది. ఆదివారం సాయంత్రం చిరుత పులి కనిపించడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. నాగారంలోని 300 క్వార్టర్స్ ప్రాం తంలో ఉన్న వాటర్ ట్యాక్....
నామినేటెడ్ పోస్టుల భర్తీపై చర్చించాం: మంత్రి సీతక్క.
తెలంగాణ : గాంధీభవన్లో ఆదివారం వరంగల్ జిల్లా కాంగ్రెస్ నేతల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో సంస్థాగతంగా పార్టీ బలోపేతం, నామినేటెడ్ పోస్టుల భర్తీపై చర్చించామని మంత్రి సీతక్క మీడియాతో తెలిపారు. నేతల....