తెలంగాణ
మానవతకు మారు పేరు — సానిక్ష ఫౌండేషన్ సహాయం చందాపూర్ గ్రామంలో ప్రశంసలు పొందింది….
చిన్న శంకరంపేట్ మండలం, చందాపూర్ గ్రామానికి చెందిన వడ్ల సాయి ప్రసాద్ నాలుగు సంవత్సరాల క్రితం జరిగిన ప్రమాదంలో తీవ్రంగా గాయపడి అప్పటి నుండి బెడ్ రెస్ట్లో ఉన్నాడు. ఈ సందర్భంలో సానిక్ష....
ఆదిలాబాద్: ఘోర ప్రమాదం.. యువకుడు స్పాట్ డెడ్.
Nov 06, 2025, ఇంద్రవెల్లి మండలంలోని ముత్నూరు గ్రామ శివారులో బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో బొల్కె సంతోష్ (22) అనే యువకుడు అక్కడికక్కడే మృతి చెందారు. దన్వే సంజీవ్ అనే మరో....
డిసెంబర్ 31 లాస్ట్ డేట్.. పాన్ను ఆధార్తో లింక్ చేశారా..?…
డిసెంబర్ 31 తుది గడువు దగ్గరపడుతోంది. ఈ తేదీ లోపల పాన్ను ఆధార్తో లింక్ చేయకపోతే, మీ పాన్ కార్డు జనవరి 1, 2026 నుండి ఇన్యాక్టివ్ అవుతుంది. ఫలితంగా మీరు ఆదాయపన్ను....
NFCలో ఉద్యోగాలు.. టెన్త్, ఐటీఐ పాసైతే చాలు….
హైదరాబాద్లోని న్యూక్లియర్ ఫ్యూయల్ కాంప్లెక్స్ (NFC) వివిధ విభాగాల్లో 405 అప్రెంటిస్ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఫిట్టర్, టర్నర్, ఎలక్ట్రీషియన్, మెషినిస్ట్, అటెండెంట్ ఆపరేటర్ (కెమికల్ ప్లాంట్), ఇన్స్ట్రుమెంట్ మెకానిక్,....
హైదరాబాద్లో నడిరోడ్డులో కత్తి దాడి – జగద్గిరిగుట్టలో కలకలం…..
ఘటన స్థలం: జగద్గిరిగుట్ట బస్టాండ్ సమీపం, హైదరాబాదు. సమయం: మధ్యాహ్నం సమయంలో (పట్టపగలు). ఏం జరిగింది? బాల్రెడ్డి అనే వ్యక్తి (స్థానికంగా రౌడీషీట్దారు) తన స్నేహితుడు రోషన్ అనే యువకుడిపై బహిరంగంగా కత్తితో దాడి....
చేవెళ్ల బస్సు ప్రమాదంపై “నిరుపేదల హక్కుల సాధన సమితి” తరఫున జిల్లా కన్వీనర్ మూర్తి ఆగి రెడ్డి గారు చేసిన స్పందన….
1. ప్రభుత్వం బాధ్యత వహించాలి: బస్సు ప్రమాదంలో మరణించిన కుటుంబాలను ప్రభుత్వం దత్తత తీసుకోవాలి, వారిని నిర్లక్ష్యం చేయరాదు. 2. ఉద్యోగావకాశాల కల్పన: మరణించిన ప్రతి వ్యక్తి కుటుంబానికి కనీసం ఒక ప్రభుత్వ....
ఔట్ సోర్సింగ్ పంచాయతీ సెక్రటరీల పదవీకాలం పొడిగింపు….
Nov 05, 2025, తెలంగాణ : రాష్ట్రంలోని ఔట్సోర్సింగ్ పంచాయతీ కార్యదర్శులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ తెలిపింది. రాష్ట్రవ్యాప్తంగా పనిచేస్తున్న 1,037 మంది ఔట్సోర్సింగ్ కార్యదర్శుల సేవలను ప్రభుత్వం మరో ఏడాది....
తెలంగాణలో ఫీజు రీయింబర్స్మెంట్ పాలసీపై అధ్యయన కమిటీ ఏర్పాటు — మూడు నెలల్లో నివేదిక సమర్పణ.,.
తెలంగాణ ప్రభుత్వం ఫీజు రీయింబర్స్మెంట్ (Fee Reimbursement) విధానంపై సమగ్ర అధ్యయనం చేసేందుకు కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీ ప్రత్యేక సర్కార్ ఉత్తర్వు (G.O.) ద్వారా ఏర్పాటు చేయబడింది. వివరాలు ఇలా ఉన్నాయి.....
తెలంగాణలో బిలియనీర్ల సంఖ్య పెరుగుతోంది: ఫోర్బ్స్ జాబితా…
తెలంగాణ నుంచి బిలియనీర్ల సంఖ్య క్రమంగా పెరుగుతోందని ఫోర్బ్స్ నివేదిక వెల్లడించింది. , హైదరాబాద్ భారతదేశంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న సంపద కేంద్రాలలో ఒకటిగా మారిందని వివరించింది. మందులు, మౌలిక సదుపాయాలు, రియల్ ఎస్టేట్,....
తెలంగాణలో ఈ నెల 10 నుంచి ‘అగ్నివీర్’ రిక్రూట్మెంట్ ర్యాలీ….
తెలంగాణ రాష్ట్రంలోని యువత కోసం భారత ఆర్మీ ‘అగ్నివీర్’ నియామక ర్యాలీ నవంబర్ 10 నుంచి 22, 2025 వరకు నిర్వహించబడనుంది. ఈ ర్యాలీ హన్మకొండ జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో జరుగుతుంది. ఇది చెన్నై....














