తెలంగాణ

ఎంఐఎంకు ఆ పార్టీలు జీ హుజూరంటున్నాయి: కిషన్ రెడ్డి.

  హైదరాబాద్, ఏప్రిల్ 18: కాంగ్రెస్, బీఆర్ఎస్, మజ్లిస్ పార్టీలపై కేంద్ర మంత్రి, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు జి.కిషన్ రెడ్డి మరోసారి మండిపడ్డారు. ఈ మూడు పార్టీలు కలిసి తెలంగాణను ముంచే ఎత్తుగడలు ...

బీజేపీలో మరోసారి బయటపడ్డ అసంతృప్తి:

  హైదరాబాద్, ఏప్రిల్ 18: తెలంగాణ బీజేపీలో మరోసారి అసంతృప్తి బయటపడింది. కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఆధ్వర్యంలో హైదరాబాద్‌ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికపై జరుగుతున్న సమావేశానికి ఎమ్మెల్యే రాజాసింగ్ డుమ్మాకొట్టారు. నగరంలోని ...

రాజీవ్ యువ వికాసం పథకంలో లబ్ధిదారులు మధ్య వర్తులను నమ్మి మోసపోవద్దు.:

  *బీసీ సెల్ పట్టణ అధ్యక్షులు థోండి రమణ. ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఇందిరమ్మ ఇల్లు గాని రాజీవ్ యువ వికాసం పథకం గాని కొత్త రేషన్ కార్డులు గాని ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా ...

వరి పంటపై సిరి కంపెనీ వారి రైతు అవగాహన సదస్సు:

  A9 న్యూస్ ప్రతినిధి ఆర్మూర్: ఆర్మూర్ నియోజకవర్గం ఆలూరు మండలం మిర్ధపల్లి గ్రామంలో సిరి సీడ్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ ఆధ్వర్యంలో వరి మరియు మొక్కజొన్న పంటలపై రైతులకు అవగాహన సదస్సు ...

నేడు సీతక్క నియోజకవర్గంలో భూభారతి ప్రాజెక్టు ప్రారంభోత్సవం:

  హైదరాబాద్:ఏప్రిల్ 18 ములుగు జిల్లా కేంద్రంగా నేడు కీలక కార్యక్రమం జరుగనుంది. రాష్ట్ర మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, సీతక్క, కొండా సురేఖలు నేడు ములుగు జిల్లాలో పర్యటించనున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ...

జపాన్ లో నేడు సీఎం రేవంత్ రెడ్డి, షెడ్యూల్:

  హైదరాబాద్: ఏప్రిల్ 18 తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జపాన్ పర్యటనలో భాగంగా శుక్రవారం టోక్యో నగరాన్ని సందర్శిస్తున్నారు. రాష్ట్రా నికి విదేశీ పెట్టుబడులు, సాంకేతికతను ఆకర్షించ డమే లక్ష్యంగా ఈ ...

ఆర్మూర్ ఆర్టీసీ బస్టాండ్లో డాగ్స్తో ఆకస్మిక తనిఖీలు ఎస్.హెచ్.ఓ….

A9 న్యూస్ ప్రతినిధి ఆర్మూర్: ఆర్మూర్ పట్టణంలోని ఆర్టీసి కొత్త బస్టాండ్‌లో ఆర్మూర్ పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్, సిబ్బందితో ఆకస్మిక తనిఖీలు చేశారు. మాదకద్రవ్యాలు మరియు ఇతర చట్టవిరుద్ధ పదార్థాలను ...

కడుపు నొప్పి బరించలేక బాలిక మృతి:

ఆర్మూర్ మున్సిపల్ పట్టణ కేంద్రంలోని కోటాఆర్మూర్ – పెర్కిట్ కు చెందిన చిట్యాల నిత (16) అనే బాలిక కడుపు నొప్పి బాధ భరించలేక మహాలక్ష్మి అపార్ట్మెంట్ పై నుండి దుంకి ఆత్మహత్య ...

గాంధీ కుటుంబాన్ని రాజకీయంగా అణిచివేయాలన మోదీ కుట్ర:.

  హైదరాబాద్:ఏప్రిల్ 17 హైదరాబాద్‌లోని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ కార్యాలయం ఎదుట కాంగ్రెస్ నేతలు ధర్నాకు దిగారు. ధర్నాలో పిసిసి చీఫ్ మహేష్ గౌడ్, మంత్రు లు జూపల్లి కృష్ణారావు, పొన్నం ప్రభాకర్, తుమ్మల ...

నేషనల్ హెరాల్డ్ కేసులో కాంగ్రెస్ నేతలు సోనియా గాంధీ , రాహుల్ గాంధీ పేర్లను చార్జ్ షీట్లో నమోదు చేయడాన్ని ఖండిస్తూ నిరసనగా నరేంద్ర మోదీ దిష్టిబొమ్మ దహనం:

నేడు నర్సాపూర్ నియోజకవర్గ కేంద్రంలో నేషనల్ హెరాల్డ్ కేసులో కాంగ్రెస్ నేతలు సోనియా గాంధీ ,, రాహుల్ గాంధీ  పేర్లను చార్జ్ షీట్లో నమోదు చేయడాన్ని ఖండిస్తూ నిరసనగా నరేంద్ర మోదీ దిష్టిబొమ్మ ...