తెలంగాణ
డాక్టర్ బాబు జగ్జీవన్ రావు గారి 39 వ వర్ధంతి
ఎ9 న్యూస్ మెదక్ జులై 6 : మెదక్ గోల్కొండ వీధి ఎస్సీ కాలనీలో డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ గారి విగ్రహం వద్ద మహనీయుని స్మరించుకుంటూ ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా....
ఈనెల 31న అగ్ని వీర్ రిక్రూట్మెంట్….
*ఈనెల 31 వ తేదీ నుంచి సికింద్రాబాద్ లో అగ్ని వీర్ ర్యాలీ నిర్వ హించబోతున్నారు. ఈ మేరకు అధికారిక ప్రకటన చేశారు. *ఈనెల 31వ తేదీ నుంచి సికింద్రాబాద్ ఏవో సి....
మోదీ ప్రభుత్వం విద్వేషాలని రెచ్చగొడుతోంది.. మంత్రి పొన్నం ప్రభాకర్ ఫైర్*
హైదరాబాద్: తెలంగాణ బీజేపీ చీఫ్ రామచందర్రావుకు మంత్రి పొన్నం ప్రభాకర్ ఇవాళ(ఆదివారం) బహిరంగ లేఖ రాశారు. ఈ లేఖలో పలు అంశాలను మంత్రి పొన్నం ప్రస్తావించారు. కేంద్రప్రభుత్వం నుంచి నిధులు తేలేని బీజేపీ....
మోదీ పాలనలో బీసీలకు ఏం చేశారు: హనుమంత్ రావు.
11 ఏళ్ల మోదీ పాలనలో బీసీలకు ఏం చేశారని మాజీ ఎంపీ వీ.హనుమంత్ రావు ప్రశ్నించారు. ఇవాళ(ఆదివారం) గాంధీభవన్లో మీడియాతో హనుమంత్ రావు మాట్లాడారు. ఈ సందర్భంగా తెలంగాణ ప్రజలకు తొలి ఏకాదశి,....
ఆ బ్లాక్ మార్కెట్ దందా ఎవరూ నడిపిస్తున్నారో తెలియాలి:కేటీఆర్ హాట్ కామెంట్స్.
హైదరాబాద్: రైతు సమస్యలను పరిష్కరించడంలో రేవంత్ ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో రైతు భరోసా....
పదేళ్ల కేసీఆర్ పాలనలో వ్యవసాయం పండుగలా మారింది: హరీష్*.
పదేళ్ల కేసీఆర్ పాలనలో వ్యవసాయం పండుగలా మారిందని మాజీమంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీష్రావు ఉద్ఘాటించారు. కేసీఆర్ పాలనలోని పదేళ్లలో రైతుల ఆత్మహత్యలు గణనీయంగా తగ్గాయని చెప్పుకొచ్చారు. రైతు పక్షపాతిగా నిలిచిన కేసీఆర్కు....
సిరికొండ నూతన ఎస్సైగా బాధ్యతలు :
A9 న్యూస్ ప్రతినిధి నిజామాబాద్: సిరికొండ మండల కేంద్రంలో గల పోలీస్ స్టేషన్ లో నూతన ఎస్సైగా మామిడిపల్లి కళ్యాణి ఆదివారం పదవి బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా ఆమె స్టేషన్ సిబ్బందితో....
పరారైన ఖైదీని పట్టుకున్న పోలీసులు….
A9 న్యూస్ ప్రతినిధి నిజామాబాద్: బోధన్ పట్టణంలోని జైళ్ల శాఖ నిర్వహిస్తున్న పెట్రోల్ పంపులో పని చేస్తున్న ఓ ఖైదీ ఇటీవల పరారు కాగా, తిరుపతిలో పట్టుకున్నట్లు పోలీసులు తెలుసుకొని మళ్లీ అదుపులోకి....
త్వరలో వాట్సప్ బస్ టికెట్….
*గ్రేటర్ హైదరాబాద్లో త్వరలో వాట్సాప్ టికెటింగ్, డిజిటల్ బస్ పాస్ సేవలను అమలులోకి తెస్తున్నట్లు TGSRTC ఎండీ సజ్జనార్ తెలిపారు. ప్రస్తుతం క్యూఆర్ కోడ్ స్కాన్తో ఫోన్పే ద్వారా టికెట్ తీసుకునే సౌలభ్యం....
డిప్లొమోను ఇంటర్తో సమానంగా పరిగణించాలి: హైకోర్టు.
స్టేట్ బోర్డ్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్ (పాలిటెక్నిక్) డిప్లొమో కోర్సు ,ఇంటర్మీడియట్తో సమానమేనని హైకోర్టు స్పష్టం చేసింది. ఈ డిప్లొమో పూర్తి చేసిన అభ్యర్థులను ఇంటర్ అర్హతగా నిర్ణయించిన....