తెలంగాణ
హక్కింపేట గ్రామస్తులకు బిటి రోడ్డు విముక్తి దాంబర్ రోడ్డు వేయించిన ప్రభుత్వం…
ఎ9 న్యూస్, మాసాయిపేట, మెదక్ ,జనవరి 2: మెదక్ జిల్లా ,మాసాయిపేట మండల కేంద్రంలోని హకింపేట గ్రామంలో 30 నుండి 40 సంవత్సరాల్లో నుండి ఇప్పటివరకు కంకరతో మట్టితో బీడీ రోడ్డు ముగ మారింది.....
ఎలక్షన్లో ఇచ్చిన మాట ప్రకారం మేజర్ సమస్యలు తొలగిస్తాను….
ఏకలవ్యుడు సంఘం బస్తీ వాసులకు బోర్ వేయించిన సర్పంచ్… గ్రామ సర్పంచ్ వీరన్న గారి కృష్ణారెడ్డి…. ఎ9 న్యూస్ మాసాయిపేట ,మెదక్, జనవరి 2 : మెదక్ జిల్లా మాసాయిపేట మండలం కేంద్రంలోని మాసాయిపేట....
బడా భీంగల్ గ్రామంలో విద్యుత్ బిల్లుల అంశంపై ప్రజల విజ్ఞప్తి…
A9 న్యూస్ ప్రతినిధి: బాల్కొండ నియోజకవర్గం, భీంగల్ మండలం, బడా భీంగల్ గ్రామంలో విద్యుత్ బిల్లుల వసూలు విషయంలో ఇటీవల కొన్ని ఆరోపణలు వెలువడ్డాయి. లైన్మెన్ వీర్ కుమార్ పలువురి నుంచి బిల్లుల....
చిన్న శంకరంపేటలో వీధికుక్కల బెడద – ప్రజల్లో ఆందోళన.,.
మెదక్ జిల్లా చిన్న శంకరంపేట మండల కేంద్రంలోని ప్రధాన రహదారిపై వీధికుక్కలు గుంపులు గుంపులుగా తిరుగుతూ ప్రజలకు తీవ్ర ఇబ్బందులు కలిగిస్తున్నాయి. ముఖ్యంగా మహిళలు, చిన్నపిల్లలపై దాడులు జరుగుతున్నాయని గ్రామస్థులు ఆవేదన వ్యక్తం....
మట్టి నమూనా పరీక్షలపై విద్యార్థులకు అవగాహన కల్పించిన కెవికే శాస్త్రవేత్తలు
మెదక్ జిల్లా చిన్న శంకరాపేట మండల్ కేంద్రంలోని తెలంగాణ మోడల్ స్కూల్లో విద్యార్థులకు మట్టి నమూనా పరీక్షలపై కెవికే (కృషి విజ్ఞాన కేంద్రం) శాస్త్రవేత్తలు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో కెవికే శాస్త్రవేత్త....
ఆర్మూర్ గర్ల్స్ వన్ మైనారిటీ పాఠశాలలో నూతన సంవత్సరం వేడుకలు
2026కు ఘన స్వాగతం…! ఆర్మూర్ పట్టణం మామిడిపల్లిలోని ఆర్మూర్ గర్ల్స్ వన్ మైనారిటీ పాఠశాల ఆవరణలో నూతన సంవత్సరం సందర్భంగా విద్యార్థులు వినూత్నంగా వేడుకలు నిర్వహించారు. 2025 సంవత్సరానికి ముగింపు పలుకుతూ, 2026వ సంవత్సరానికి....
నిజామాబాద్ జిల్లాలో ఏటీఎం దొంగతనాలపై బ్యాంకు మేనేజర్లు, క్యాష్ సప్లై ఏజెన్సీలతో భద్రతా సమీక్ష సమావేశం నిర్వహించిన పోలీస్ కమీషనర్….
పోలీస్ కమీషనర్ కార్యాలయం, నిజామాబాదు తేది: 31-12-2025. నిజామాబాద్ జిల్లాలో ఇటీవల ఏటీఎం సెంటర్లు, బ్యాంకుల్లో జరుగుతున్న దొంగతనాల నేపథ్యంలో నేడు పోలీస్ కమీషనర్ కార్యాలయంలోని కమాండ్ కంట్రోల్ హాల్లో జిల్లా వ్యాప్తంగా....
ప్రభుత్వ ఉద్యోగుల బకాయి బిల్లు 713 కోట్లు విడుదల….
హైదరాబాద్:డిసెంబర్ 31 తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగులకు ఆర్థికంగా ఊరటనిస్తూ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు కీలక బుధవారం నిర్ణయం తీసు కున్నారు. ఉద్యోగులకు చెల్లించాల్సిన పెండింగ్ బిల్లుల్లో భాగంగా డిసెంబర్....
మందు బాబులకు గుడ్ న్యూస్….
మానవత్వం చాటుకున్న ప్లాట్ ఫామ్ వర్కర్స్ యూనియన్… హైదరాబాద్:డిసెంబర్ 31 హైదరాబాద్ వాసులకు గుడ్ న్యూస్. న్యూ ఇయర్ వేడుకల సమయంలో రోడ్డు భద్రతకు ప్రాధాన్యం ఇస్తూ తెలంగాణ గిగ్ అండ్ ప్లాట్ఫామ్....
ఇవాళ డెలివరీ బాయ్స్ సమ్మె.. కంపెనీల బెదిరింపులు..
స్విగ్గీ, జొమాటో, బ్లింకిట్, అమెజాన్, ఫ్లిప్కార్ట్ తదితర సంస్థల డెలివరీ ఏజెంట్లు ఇవాళ సమ్మె చేయనున్నారు. 1.5 లక్షల మంది ఇందులో పాల్గొంటారని యూనియన్లు చెబుతున్నాయి. అయితే డెలివరీ బాయ్స్ ను కంపెనీలు....
















