తెలంగాణ

అతిభారీ వర్ష సూచన: అప్రమత్తంగా ఉండాలని మంత్రి సీతక్క సూచన….

August 18, 2025

  ములుగు, మహబూబాబాద్ జిల్లాలకు హెచ్చరిక: ఈ రోజు ములుగు, మహబూబాబాద్ జిల్లాల్లో అతిభారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఇప్పటికే మంగపేట, ఏటూరు నాగారం, తాడ్వాయి ప్రాంతాల్లో భారీ వర్షాలు....

హైదరాబాద్ నగరం నడిబొడ్డున సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహానికి శంకుస్థాపన…..

August 18, 2025

  హైదరాబాద్:ఆగస్టు 18, సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్, 375 వ జయంతి సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆయన విగ్రహాన్ని ఏర్పాటు చేసింది, ట్యాంక్ బండ్ వద్ద బుద్ధ పూర్ణిమ ప్రాజెక్టు ఆఫీస్....

హైదరాబాద్‌లో శ్రీకృష్ణాష్టమి వేడుకల్లో విషాదం: రథానికి తగిలిన విద్యుత్ తీగలు, ఐదుగురు మృతి….

August 18, 2025

శ్రీకృష్ణాష్టమి పండుగ సందర్భంగా హైదరాబాద్‌ లోని రామంతాపూర్‌లో జరిగిన ఈ దుర్ఘటన తీవ్ర విషాదాన్ని కలిగించింది. ఊరేగింపు రథం విద్యుత్‌ తీగలకు తగిలిన కారణంగా ఐదుగురు అక్కడికక్కడే మృతి చెందడం, మరో నలుగురికి తీవ్ర....

హరీశ్ రావు సోయి లేకుండా మాట్లాడుతున్నారు : ఆది శ్రీనివాస్* 

August 17, 2025

  హైదరాబాద్: కాళేశ్వరం ప్రాజెక్టుపైన మాజీ మంత్రి హరీశ్ రావు సోయి లేకుండా మాట్లాడుతున్నారని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ విమర్శించారు. కాళేశ్వరాన్ని కూలేశ్వరం చేసింది మీరు కాదా..? అని ఆయన ప్రశ్నించారు. ఆనాడే....

బీసీలకు అవకాశాలు ఇచ్చేందుకు ఏ పార్టీ సిద్ధంగా లేదు: తీన్మార్ మల్లన్న…. 

August 17, 2025

  నిజామాబాద్, ఆగస్ట్ 17: బీసీలకు రాజకీయ అవకాశాలు ఇవ్వడానికి ఏ పార్టీ సిద్ధంగా లేదని ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న స్పష్టం చేశారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో నిజామాబాద్‌లోని 8 స్థానాల్లో బీసీ అభ్యర్థులను....

ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీల ఐక్యతే భారత దేశానికి స్థంభం: టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్

August 17, 2025

టీపీసీసీ (తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ) చీఫ్ మహేష్ గౌడ్ చేసిన కీలక వ్యాఖ్యలు రాజకీయంగా, సామాజికంగా ప్రాధాన్యం కలిగినవిగా చెప్పొచ్చు. ఆయన మాటలలో కొన్ని ముఖ్యాంశాలు: ముఖ్యాంశాలు: 1. సమాజ స్థంభాలుగా ఎస్సీ,....

వచ్చే నెల నుంచి బ్యాగుల్లో రేషన్ బియ్యం:

August 16, 2025

  హైదరాబాద్:ఆగస్టు 16 తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకోబోతుంది. రాష్ట్రంలోని రేషన్ కార్డుదారులకి శుభవార్త చెప్పబోతుందని సమాచారం. మూడు నెలల రేషన్ ఒకేసారి పంపిణీ చేశారు కనుక.. ఆగస్టు వరకు రాష్ట్రంలో రేషన్....

చిలుముల మాజీ శాసనసభ్యులు విట్టల్ రెడ్డి జయంతి వేడుకలు…

August 16, 2025

ఎ9 న్యూస్ నర్సాపూర్ ఆగస్టు 16 మెదక్ జిల్లా నర్సాపూర్ మాజీ శాసనసభ్యులు స్వర్గీయ చిలుముల విట్టల్ రెడ్డి జయంతి సందర్భంగా ఈరోజు శనివారం నాడు నర్సాపూర్ లో పార్టీలకు అతీతంగా వారి విగ్రహానికి....

తెలంగాణ జిల్లాల అధికారులు అప్రమత్తంగా ఉండాలి : సీఎం రేవంత్ రెడ్డి…..

August 16, 2025

  హైదరాబాద్: ఆగస్టు 16* తెలుగు రాష్ట్రాలకు మరో అల్పపీడనం ఉంది ఏపీ, తెలంగాణ,వాతావరణం శాఖ ఇప్పటికే అలర్ట్ చేసింది, రాష్ట్రంలో మరో మూడు రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని, వాతావరణ శాఖ....

తెలంగాణ జాగృతి రాష్ట్ర మైనారిటీ అధ్యక్షుడిగా ఎండి ముస్తఫా….

August 16, 2025

  హైదరాబాద్:ఆగస్టు 16 తెలంగాణ జాగృతి రాష్ట్ర మైనారిటీ అధ్యక్షుడిగా ఎండి ముస్తఫా నియమితులయ్యారు. ఈ సందర్భంగా..షాద్ నగర్ మాజీ ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ ను, ఆయన మర్యాదపూర్వకంగా కలిశారు. రాష్ట్ర జాగృతి అధ్యక్షులు....

Previous Next