తెలంగాణ
సంక్రాంతి పండుగకు ప్రత్యేక అదనపు రైళ్లు….
హైదరాబాద్:జనవరి 06 ప్రయాణికుల రద్దీ దృష్ట్యా సంక్రాంతి పండుగకు దక్షిణ మధ్య రైల్వే మరికొన్ని ప్రత్యేక రైళ్లను ప్రకటించింది ఇప్పటికే ప్రకటించిన రైళ్లకు అదనంగా మరో పదకొండు రైళ్లను నడపనున్నట్లు ఓ ప్రకటనలో....
మేడారం భక్తులకు టోల్ గేట్ భారం….
హైదరాబాద్:జనవరి ,06: మేడారం మహా జాతరకు వచ్చే భక్తులకు టోల్ గేట్ లో చెల్లింపులు అదనపు భారం కానున్నాయా? 2026 జనవరి 28 నుంచి 31 వరకు కోట్లాది భక్తులు తరలివచ్చే క్రమంలో....
దేగాం గ్రామ మహిళాసంఘం ఆధ్వర్యంలో నూతన సర్పంచ్–ఉపసర్పంచ్లకు ఘన సన్మానం…
6మహిళా సంక్షేమానికి పెద్దపీట…. ఆర్మూర్, ఆలూర్ మండలం: దేగాం గ్రామంలో మహిళాసంఘం సభ్యులు, సి.ఏ.లు మరియు సి.సి. కల్పన ఆధ్వర్యంలో ఇటీవల నూతనంగా సర్పంచ్, ఉపసర్పంచ్లుగా ఎన్నికైన ఇట్టడి లింగారెడ్డి ధర్మపురి లకు ఘనంగా....
ఇందిరమ్మ ఇళ్లను పరిశీలించిన కాంగ్రెస్ నేతలు….
A9 న్యూస్ రిపోర్టర్ జక్రాన్ పల్లి : ఈరోజు జక్రాన్ పల్లి గ్రామంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులు వారి యొక్క ఇందిరమ్మ ఇళ్ల పనులను పరిశీలించిన కాంగ్రెస్ నాయకులు....
మహిళా సంఘం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న దొడ్డు వడ్ల కొనుగోలు కేంద్రములో అవినీతి అక్రమాలపై ఫిర్యాదు చేసిన రైతులు…
A9 న్యూస్ రిపోర్టర్ జక్రాన్ పల్లి : జక్రాన్ పల్లి మండలంలోని పడకల్ గ్రామంలో మహిళా సంఘం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న దొడ్డు వడ్ల కొనుగోలు కేంద్రములో రైతులను నిలువెల్లా ముంచి భారీ అవినీతి అక్రమాలకి....
ఎంపీడీఓ, ఎంఈఓల చేతుల మీదుగా మిర్ధపల్లి పాఠశాలలో నూతన తరగతుల ప్రారంభం….
మిర్ధపల్లి లో నూతన తరగతుల ప్రారంభం…. ఆలూర్ మండలం మిర్ధపల్లి గ్రామంలోని ఎంపీపీఎస్ పాఠశాలలో నూతనంగా మంజూరైన ప్రీ–ప్రైమరీ తరగతులను ఎంపీడీఓ గంగాధర్, ఎంఈఓ నరేందర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ....
దొడ్డు వడ్ల కొనుగోలు కేంద్రంలో నిబంధనల ఉల్లంఘన – ఆందోళన వ్యక్తం చేసిన రైతులు….
జక్రాన్పల్లి: మహిళా సంఘం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న దొడ్డు వడ్ల కొనుగోలు కేంద్రంలో అవినీతి, అక్రమాలు జరుగుతున్నాయని రైతులు ఆరోపించారు. కొనుగోలు ప్రక్రియలో నిబంధనలు పాటించకపోవడం, తక్కువ తూకం వేయడం, ఆలస్యంగా చెల్లింపులు చేయడం వంటి....
కొండెక్కిన కోడి….
హైదరాబాద్:జనవరి 05 పండుగొచ్చిన ఆదివారం వచ్చిన చుట్టాలు ఇంటికి వచ్చిన పేద మధ్యతరగతి కుటుంబాలు ఎక్కువగా చికెన్ కూర మీదనే ఆధార పడతారు. ఆదివారం వచ్చిందంటే చాలు అధిక శాతం ఇండ్లలో చికెన్....
నాలుగో రోజు కొనసాగుతున్న అసెంబ్లీ సమావేశాలు…..
హైదరాబాద్:జనవరి 05 తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు నాలుగు రోజు కొనసాగుతున్నాయి శీతాకాల సమావేశాల్లో నేడు హైదరాబాద్ ఇండస్ట్రియల్ ల్యాండ్స్ ట్రాన్స్ఫర్మేషన్ పాలసీపై సభలో చర్చిస్తున్నారు. హైదరాబాద్ నగరంలో 50- 60 ఏళ్ల నుంచి....
హైదరాబాద్ నగర వాసులకు సీపీ సజ్జనార్ సూచనలు….
సంక్రాంతి పండుగ సందర్భంగా స్వస్థలాలకు వెళ్లే నగరవాసులు కొన్ని జాగ్రత్తలు పాటించాలని హైదరాబాద్ సీపీ సజ్జనార్ సూచించారు. ఇంటిని ఖాళీగా వదిలి వెళ్లే ముందు సమీప పోలీస్ స్టేషన్కు లేదా బీట్ ఆఫీసర్కు....















